हिन्दी | Epaper
త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్

Train Cancel: తెలుగు రాష్ట్రాల్లో రైళ్ల రాకపోకలు రద్దు ఎందుకంటే!

Anusha
Train Cancel: తెలుగు రాష్ట్రాల్లో రైళ్ల రాకపోకలు రద్దు ఎందుకంటే!

రైల్వే సేవలను నిత్యం ఉపయోగించే ప్రయాణికులకు ఓ నిరాశ కలిగించే వార్తను రైల్వే శాఖ వెల్లడించింది.నిత్యం రైల్వేల్లో వేల మంది ప్రజలు ప్రయాణిస్తుంటారు. ఖర్చు తక్కువగా ఉండటం కారణంగా సామాన్య ప్రజలు రైలు ప్రయాణానికే ఎక్కువ మొగ్గు చూపుతారు.అయితే తాజాగా రైల్వే ప్రయాణికులకు రైల్వేశాఖ బిగ్ షాక్ ఇచ్చింది.ఏప్రిల్‌లో రైల్వే శాఖ అనేక రైళ్లను రద్దు చేసింది. అదే విధంగా మే నెలలో కూడా కొన్ని రైళ్లను రద్దు చేసింది. ఈ మేరకు మే నెలలో కూడా ఏపీ, తెలంగాణల మీదుగా వెళ్లే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. వివిధ కారణాల వల్ల ఈ రైళ్లను రద్దు చేస్తున్నట్లు పేర్కొంది.

రద్దు అయిన రైళ్ల వివరాలు

రైలు నంబర్ 15030 పూణే-గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ 26 ఏప్రిల్, 03 మే 2025న రద్దు,రైలు నంబర్ 15045 గోరఖ్‌పూర్-ఓఖా ఎక్స్‌ప్రెస్ 24 ఏప్రిల్, 01 మే 2025న రద్దు ,రైలు నంబర్ 15046 ఓఖా-గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ 27 ఏప్రిల్, 04 మే 2025న రద్దు, రైలు నంబర్ 15065 గోరఖ్‌పూర్-పనవేల్ ఎక్స్‌ప్రెస్ 24, 25, 27, 28, 29 ఏప్రిల్, 01, 02, 04 మే 2025న రద్దు.రైలు నంబర్ 12589 గోరఖ్‌పూర్-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ 30 ఏప్రిల్ 2025న రద్దు, రైలు నంబర్ 12590 సికింద్రాబాద్-గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ 01 మే 2025న రద్దు, రైలు నంబర్ 12591 గోరఖ్‌పూర్-యశవంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ 26 ఏప్రిల్ 2025న రద్దు.రైలు నంబర్ 12592 సికింద్రాబాద్-గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ 28 ఏప్రిల్ 2025న రద్దు.

 Train Cancell: తెలుగు రాష్ట్రాల్లో రైళ్ల రాకపోకలు రద్దు ఎందుకంటే!

పనవేల్

రైలు నంబర్ 12597 గోరఖ్‌పూర్-ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎక్స్‌ప్రెస్ 29 ఏప్రిల్ 2025న రద్దు, రైలు నంబర్ 11037 పూణే-గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ 02 మే 2025న రద్దు, రైలు నంబర్ 11038 గోరఖ్‌పూర్-పూణే ఎక్స్‌ప్రెస్ 03 మే 2025న రద్దు, రైలు నంబర్ 12511 గోరఖ్‌పూర్-కొచ్చువెలి ఎక్స్‌ప్రెస్ 27 ఏప్రిల్, 01, 02, 04 మే 2025న రద్దు, రైలు నంబర్ 12512 కొచ్చువెలి-గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ 30 ఏప్రిల్, 04, 06, 07 మే 2025న రద్దు, రైలు నంబర్ 12598 ఛత్రపతి శివాజీ మహారాజ్.-గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ 30 ఏప్రిల్ 2025న రద్దు, రైలు నంబర్ 15017 లోకమాన్య తిలక్ ట.-గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ 27 ఏప్రిల్ నుంచి 03 మే 2025 వరకు రద్దు.రైలు నంబర్ 15018 గోరఖ్‌పూర్-లోకమాన్య తిలక్. ఎక్స్‌ప్రెస్ 27 ఏప్రిల్ నుంచి 03 మే 2025 వరకు రద్దు, రైలు నంబర్ 15023 గోరఖ్‌పూర్-యశవంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ 29 ఏప్రిల్ 2025న రద్దు, రైలు నంబర్ 15024 యశవంత్‌పూర్-గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ 24 ఏప్రిల్, 01 మే 2025న రద్దు, రైలు నంబర్ 15029 గోరఖ్‌పూర్-పూణే ఎక్స్‌ప్రెస్ 24 ఏప్రిల్, 01 మే 2025న రద్దు, రైలు నంబర్ 15066 పనవేల్-గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ 25, 26, 28, 29, 30 ఏప్రిల్, 02, 03, 05 మే 2025న రద్దు, రైలు నంబర్ 15067 గోరఖ్‌పూర్-బాంద్రా ఎక్స్‌ప్రెస్ 30 ఏప్రిల్ 2025న రద్దు, రైలు నంబర్ 15068 బాంద్రా ట.-గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ 25 ఏప్రిల్, 02 మే 2025న రద్దు.

Read Also: Terror Attack : ప్రభుత్వ లాంఛనాలతో విశాఖ వాసి చంద్రమౌళి అంత్యక్రియలు పూర్తి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

గిన్నిస్ వరల్డ్ రికార్డు సొంతం చేసుకున్నఏపీ ప్రభుత్వం..ఎందులో అంటే !!

గిన్నిస్ వరల్డ్ రికార్డు సొంతం చేసుకున్నఏపీ ప్రభుత్వం..ఎందులో అంటే !!

తిరుమల నెయ్యి స్కాం బయటపడింది, షాక్ ఆధారాలు!

తిరుమల నెయ్యి స్కాం బయటపడింది, షాక్ ఆధారాలు!

చంద్రబాబును బూతులతో దూషించిన అంబటి.. క్షమాపణ చెప్పాలని డిమాండ్

చంద్రబాబును బూతులతో దూషించిన అంబటి.. క్షమాపణ చెప్పాలని డిమాండ్

చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్

చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్

స్వయంగా పింఛన్లు అందజేసిన సీఎం చంద్రబాబు

స్వయంగా పింఛన్లు అందజేసిన సీఎం చంద్రబాబు

జనసేన MLA శ్రీధర్ పై NHRCకి వీణ ఫిర్యాదు

జనసేన MLA శ్రీధర్ పై NHRCకి వీణ ఫిర్యాదు

కేజీహెచ్ నిర్లక్ష్యం? బిడ్డను కోల్పోయిన మహిళ ఆవేదన..

కేజీహెచ్ నిర్లక్ష్యం? బిడ్డను కోల్పోయిన మహిళ ఆవేదన..

త్వరలో చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్: చంద్రబాబు

త్వరలో చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్: చంద్రబాబు

ఏపీ లో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం
0:28

ఏపీ లో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం

జాతీయ స్థాయికి జనసేన ఎమ్మెల్యే వివాదం

జాతీయ స్థాయికి జనసేన ఎమ్మెల్యే వివాదం

5,555 ఈ-సైకిళ్లను పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు
1:01

5,555 ఈ-సైకిళ్లను పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు

గ్రూప్‌-1తో అక్క, గ్రూప్‌-2తో చెల్లి ప్రతిభ.. రాష్ట్రానికే ఆదర్శం

గ్రూప్‌-1తో అక్క, గ్రూప్‌-2తో చెల్లి ప్రతిభ.. రాష్ట్రానికే ఆదర్శం

📢 For Advertisement Booking: 98481 12870