రతన్ టాటా ఆరోగ్య పరిస్థితి మరింత విషమం..
రతన్ టాటా (86) ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా ఉంది. ప్రస్తుతం ఆయన ముంబైలోని ఓ హాస్పిటల్లో.. ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. రక్తపోటు తగ్గడంతో రతన్ను హాస్పిటల్లో చేర్చగా.. ప్రస్తుతం రతన్ టాటా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. 1991లో భారత అతిపెద్ద సంస్థలలో ఒకటైన టాటా సన్స్కు రతన్ టాటా చైర్మన్ అయ్యారు. 2012 వరకు టాటా గ్రూపుకు ఆయనే నాయకత్వ బాధ్యతలు వహించారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్తల్లో రతన్ టాటా…
ఎన్టీఆర్ హృదయంలో ప్రత్యేక స్థానం పొందిన దేవర చిత్రం
ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన సినిమా “దేవర” సెప్టెంబరు 27న గ్రాండ్ రిలీజ్ అయింది. విడుదలైన నాటి నుంచే ఈ చిత్రం భారీ వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. సినిమా విడుదలైన 19 రోజులు దాటినా, ఇప్పటికీ థియేటర్లలో ప్రేక్షకుల హారతులు అందుకుంటూ, వసూళ్ల జోరు కొనసాగిస్తోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంతో దేవర మరియు వర పాత్రల్లో అదిరిపోయే నటనను ప్రదర్శించారు. ఆయన అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఈ…
LuckyBaskhar: కోపాలు చాలండి… శ్రీమతి గారు అంటోన్న లక్కీ భాస్కర్
మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ తెలుగులో నేరుగా నటిస్తున్న చిత్రం “లక్కీ భాస్కర్.” ఈ చిత్రంలో మీనా చౌదరి కథానాయికగా కనిపించనున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ మరియు సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రదర్శనల భాగంగాఈ చిత్ర ప్రమోషన్లలో భాగంగా, చిత్రబృందం “కోపాలు చాలండి శ్రీమతి గారు.. కొంచెం కూల్ అవ్వండి మేడమ్ గారు” అనే లిరికల్ వీడియోను మంగళవారం సాయంత్రం విడుదల చేసింది. ఈ…
అలాంటి అపోహలే పెట్టుకోవద్దు – సీఎం రేవంత్
వికారాబాద్ దామగుండం ఫారెస్టులో ప్రారంభించబోయే ‘వీఎల్ఎఫ్’ రాడార్ స్టేషన్ ప్రాజెక్టుపై అపోహలొద్దని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ ప్రాజెక్టు తెలంగాణకు మరింత గౌరవం తీసుకొస్తుందని , దీనివల్ల ప్రజలకు ఎలాంటి నష్టం ఉండదని భరోసా ఇచ్చారు. వికారాబాద్ జిల్లా కేంద్రానికి అత్యంత సమీపంలో దామగుండం ఫారెస్ట్ లో విఎల్ఎఫ్ స్టేషన్ ను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రితో పాటు ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్…
సొంత పార్టీపైనే విరుచుకుపడ్డ ఎంపీ ధర్మపురి అరవింద్
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తన సొంత పార్టీ బిజెపి పైనే విమర్శలు చేసి వార్తల్లో నిలిచారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 48 సీట్లు గెలిచిన బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు ఎందుకు గెలిచింది .? లోకసభ ఎన్నికల్లో బిజెపికి ఓటేసిన ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు వేయడం లేదు..? బీజేపీ ప్రభుత్వం వస్తుందనుకున్న సమయంలో 8 సీట్లకు ఎందుకు పరిమితం అయ్యాం? అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కు ప్రజలు ఎందుకు ఓటేయడం లేదు..? బాధ్యులు ఎవరు….
వీక్షణం” సినిమా ప్రీ క్లైమాక్స్ ఎవ్వరూ ఎక్స్ పెక్ట్ చేయలేరు – హీరో రామ్ కార్తీక్
యంగ్ హీరో రామ్ కార్తీక్ మరియు కశ్వి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం “వీక్షణం” త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను పద్మనాభ సినీ ఆర్ట్స్ బ్యానర్పై పి. పద్మనాభ రెడ్డి మరియు అశోక్ రెడ్డి నిర్మిస్తున్నారు. మనోజ్ పల్లేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం కామెడీ మిస్టరీ థ్రిల్లర్ కథతో రూపొందించబడింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న “వీక్షణం” సినిమా, ఈ నెల 18న గ్రాండ్ థియేట్రికల్ విడుదలకు సిద్ధమైంది. ఈ రోజు…
గుంటూరు జిల్లాకు కేంద్రం గుడ్ న్యూస్
NDA తో టీడీపీ జత కట్టడం తో ఏపీకి వరుస గుడ్ న్యూస్ అందజేస్తుంది కేంద్రం. ముఖ్యంగా రాష్ట్రానికి నిధుల సమస్య అనేది లేకుండా అవుతుంది. రాజధాని జిల్లా అయిన గుంటూరుకు NDA సర్కార్ భారీ శుభవార్త తెలిపింది. గుంటూరు నగరంలో శంకర్ విలాస్ ఫ్లైఓవర్ ఉంది. అప్పటి నగర జనాభాకు తగ్గట్టు ఈ ఫ్లైఓవర్ నిర్మించారు. కానీ ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ ఇరుకుగా మారింది. ఇక్కడ మరో ఫ్లై ఓవర్ నిర్మించాలని ఎప్పటి నుంచో ప్రతిపాదనలు…
మందుబాబులకు చంద్రబాబు షాక్
ఏపీలో మందుబాబులకు సీఎం చంద్రబాబు షాక్ ఇచ్చారు. మద్యం పై 2 శాతం సెస్ విధిస్తూ జీవో జారీ చేసారు.డ్రగ్ రిహాబిలిటేషన్ సెస్ కింద దీన్ని వసూలు చేస్తుండగా, రూ.100 కోట్ల వరకు ఆదాయం వస్తుందని ప్రభుత్వం భావిస్తుంది. తాజా నిర్ణయం ప్రకారం.. అదనపు ప్రివిలేజ్ ఫీజు కింద చిల్లర కాకుండా తదుపరి పది రూపాయలకు పెంచుతూ సవరణ చేశారు. అంటే ఒకవేళ మద్యం బాటిల్ ఎమ్మార్పీ ధర రూ.150.50 ఉంటే.. దానిని రూ.160కి పెంచేలా అదనపు…
దేవర సక్సెస్..ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్
దేవర సక్సెస్ నేపథ్యంలో ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్ చేశారు. ఎన్టీఆర్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన మూవీ దేవర.. రిలీజ్ కు ముందు భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీ మిక్సీ్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. టాక్ ఎలా ఉన్నా కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. ఏ తరుణంలో ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్ చేశారు.“దేవర పార్ట్ 1కి అందుతున్న అద్భుతమైన స్పందనకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ సినిమా ఎప్పటికీ నా హృదయంలో ప్రత్యేక…
Baghira: కేజీఎఫ్ నిర్మాత అందిస్తున్న మరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘బఘీర’
హోంబలే ఫిలింస్ అధినేత విజయ్ కిరగందూర్ నిర్మించిన మరో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘బఘీర’ పెద్ద ఎత్తున విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ‘కేజీఎఫ్’, ‘సలార్’ లాంటి బ్లాక్బస్టర్ చిత్రాలతో ఇంటర్నేషనల్ రేంజ్ గుర్తింపు తెచ్చుకున్న ఈ నిర్మాణ సంస్థ, శ్రీమురళి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాతో ప్రేక్షకులను మరోసారి ఆశ్చర్యపరచనుంది. ఈ చిత్రానికి విశేషం ఏమిటంటే, ‘కేజీఎఫ్’ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి కథ అందించడం. డాక్టర్ సూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం…