జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం అధికారిక గుర్తింపు లభించింది. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు ఈ మేరకు లేఖ పంపిస్తూ, జనసేనకు గాజు…
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ప్రకృతి వైపరీత్యం తీవ్రతకు గురైన ప్రాంతాలను సందర్శించనున్నారు. కార్చిచ్చుతో భారీ నష్టాన్ని ఎదుర్కొన్న కాలిఫోర్నియా రాష్ట్రంలోని లాస్ ఏంజిలిస్…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం టెక్నాలజీ వినియోగంలో నంబర్ వన్ స్థానంలో ఉందని రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో…
వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబినేషన్లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. ఫామిలీ & యాక్షన్…
ఛత్తీస్గఢ్-ఒడిశా సరిహద్దులోని గరియాబంద్, నౌపాడ జిల్లాల్లో భద్రతా బలగాలు నిర్వహించిన భారీ ఎన్కౌంటర్లో మృతుల సంఖ్య భారీగా పెరుగుతుంది. మొదట 12 మందే అనుకున్నాం కానీ…
తమిళ సినీ పరిశ్రమ ప్రముఖ నిర్మాతగా పేరు పొందిన మనో అక్కినేని ఈ నెల 19న కన్నుమూశారు. అయితే ఈ విషాదకర సమాచారం ఆలస్యంగా వెలుగులోకి…
తెలంగాణలో ప్రైవేట్ రంగంలో రాకెట్ తయారీకి గ్రీన్ సిగ్నల్ లభించింది. హైదరాబాద్కు చెందిన ప్రముఖ సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్, రాకెట్ తయారీ, ఇంటిగ్రేషన్, మరియు టెస్టింగ్…
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ఇటీవల కత్తిపోట్లకు గురై తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందిన విషయం తెలిసిందే. ముంబైలోని లీలావతి ఆసుపత్రి నుంచి ఆయన…
పంజాబ్లోని రూప్ నగర్ జిల్లాకు చెందిన లారీ డ్రైవర్ హర్పిందర్ సింగ్ కు అదృష్టం తలుపుతట్టింది. పంజాబ్ స్టేట్ డియర్ లోహ్రీ మకర సంక్రాంతి బంపర్-2025…
అనంతపురం కలెక్టరేట్లో నిర్వహించిన మీటింగ్లో జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) మలోలా వ్యవహారం కలకలం రేపింది. ఎస్సీ వర్గీకరణ సమస్యలపై ఏకసభ్య కమిషన్ ఆధ్వర్యంలో జరిగిన…
భారతదేశ చరిత్రలో అత్యంత వివాదాస్పద అంశంగా నిలిచిన ఎమర్జెన్సీని ఆధారంగా చేసుకుని బాలీవుడ్ స్టార్ కంగనా రనౌత్ రూపొందించిన చిత్రం “ఎమర్జెన్సీ“. ఈ సినిమా విడుదలతో…
కృష్ణా నది నీటి పంపిణీపై ఏపీ, తెలంగాణ మధ్య వివాదం కొనసాగుతోంది. కృష్ణా జలాలను పంచుకోవడంపై తెలంగాణ రాష్ట్ర నిరసనలు మరింత ముదిరాయి. ప్రస్తుతం 66:34…
తెలంగాణ ప్రభుత్వం దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్లో తన తొలి పెద్ద ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ప్రఖ్యాత వినియోగ వస్తువుల తయారీ సంస్థ యూనిలీవర్తో రాష్ట్రానికి…
బీజేపీ నాయకురాలు, నటి మాధవి లత, టీడీపీ నేత మరియు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాధవి…
గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఓ అమ్మాయి ఫోటోలు, వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. కాటుక పెట్టిన తేనె కళ్లు, డస్కీ స్కీన్, అందమైన చిరునవ్వు—ఇలాంటి…
ఐర్లాండ్తో జరిగిన వన్డే సిరీస్లో భారత ఓపెనర్ స్మృతి మంధాన తన అద్భుత ప్రదర్శనతో మహిళల ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో రెండో స్థానానికి చేరుకుంది….
హైదరాబాద్: జ్యోతిష్యుడు వేణుస్వామి తెలంగాణ మహిళా కమిషన్కు క్షమాపణ చెప్పారు. తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్టు తెలిపారు. నటీనటుల వ్యక్తిగత జీవితాలపై గతంలో వేణుస్వామి వ్యాఖ్యలు…
కోల్కతా: వెస్ట్ బెంగాల్ లోని ఆర్జీకర్ ఆస్పత్రిలో జూనియర్ వైద్యురాలు ఆగస్టు 9 న సెమినార్ హల్ లో జూనియర్ వైద్యురాలు దారుణంగా హత్యగావించబడిన విషయం…
న్యూఢిల్లీ : భారతదేశపు అతిపెద్ద టెలికాం సర్వీస్ ప్రొవైడర్లలో ఒకటైన భారతీ ఎయిర్టెల్ మరియు దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ…
రాబోయే పాఠశాల వేసవి సెలవుల్లో కుటుంబాలు సెలవులను కేరళలో వినియోగించుకునేలా చేసే లక్ష్యంతో ప్రచారం.. హైదరాబాద్: “వేసవి సెలవుల సమయం సమీపిస్తున్న నేపథ్యంలో పాఠశాల సెలవు…
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందిన తర్వాత డిశ్చార్జ్ అయ్యారు. ఐదు రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందిన…
గుంటూరు : భారతీయ ఆభరణాల పరిశ్రమలో సుప్రసిద్ధమైన హరి కృష్ణ గ్రూప్ యొక్క ప్రముఖ బ్రాండ్ అయిన కిస్నా డైమండ్ & గోల్డ్ జ్యువెలరీ ,…
ఏపీలో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉండగా మరో డిప్యూటీ సీఎంగా టీడీపీ నేత నారా లోకేష్ ను నియమించాలనే డిమాండ్లు ఈ మధ్య బలంగా…
సత్తుపల్లిలోని సత్తుపల్లి విద్యాలయం ( శ్రీ చైతన్య స్కూల్ )కు చెందిన విద్యార్థులు జాతీయస్థాయిలో జరిగిన కైట్ (KAT) లెవెల్-2 ఫలితాల్లో అద్భుత ప్రతిభ చూపించి…
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్పై దాడికి పాల్పడిన నిందితుడి గురించి పోలీసులు మరిన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. నిందితుడిని బంగ్లాదేశ్కు చెందిన 30 ఏళ్ల మహ్మద్…
హైదరాబాద్: మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఏకశిలానగర్లో ఈరోజు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పర్యటించారు. ఈ సందర్భంగా రియల్ ఎస్టేట్ ఏజెంట్లు తనపై…
జనవరి 22 నుంచి కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్లో…
ఈ నెల 13వ తేదీన ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఆరంభమైన మహా కుంభమేళాకు దేశం నలుమూలల నుంచీ లక్షలాదిమంది తరలి వెళ్తోన్నారు. గంగా-యమున- సరస్వతి త్రివేణి సంగమంలో…
హైడ్రా కమిషనర్ ఎ.వి. రంగనాథ్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ, ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) పరిసర ప్రాంతంలోని సరస్సుల పూర్తి ట్యాంక్ స్థాయిని (ఎఫ్టిఎల్) త్వరలో…
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై తాజాగా బిహార్కు చెందిన ఓ పాల వ్యాపారి కేసు పెట్టారు. ముఖ్యంగా రాహుల్ గాంధీ చేసిన పలు వ్యాఖ్యల…