हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Southwest Winds : నేడు కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు..?

Sudheer
Southwest Winds : నేడు కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు..?

దేశంలో ప్రతీ ఏడాది ఆరంభమయ్యే నైరుతి రుతుపవనాలు (Southwest Winds) ఈసారి మే నెలాఖరుకే ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. భారత వాతావరణ శాఖ (IMD) అంచనాల ప్రకారం నైరుతి రుతుపవనాలు నేడు కేరళ తీరం తాకనున్నాయి. ఇది సాధారణ సమయానికి దగ్గరగా ఉండటంతో వ్యవసాయ రంగం సహా అనేక రంగాల్లో సానుకూలత కనిపించే అవకాశముంది. రుతుపవనాల రాకతో కేరళలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

మూడు రాష్ట్రాలకు నైరుతి పవనాలు

కేరళతో పాటు, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోనూ నైరుతి పవనాలు ప్రవేశించే అవకాశమున్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. సాధారణంగా నైరుతి పవనాలు దక్షిణాది రాష్ట్రాల మీదుగా ఆంధ్రప్రదేశ్, తర్వాత తెలంగాణ, మరింతగా దేశం మొత్తం మీద విస్తరించతాయి. ఈ ప్రక్రియ వచ్చే రెండు మూడు రోజుల్లోనే జరిగే అవకాశం ఉందని IMD పేర్కొంది. దీంతో దక్షిణ భారతదేశం వర్షాల తాకిడికి లోనయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలిపింది.

జూన్ రెండో వారం నుంచి ఆంధ్రప్రదేశ్‌లో

నైరుతి పవనాల ప్రభావంతో జూన్ రెండో వారం నుంచి ఆంధ్రప్రదేశ్‌లో విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వర్షాలు పంట సాగుకు అనుకూలంగా మారనున్నాయి. వ్యవసాయ కార్యకలాపాలు మొదలుపెట్టే సమయంగా భావిస్తున్న రైతులకు ఇది మంచి పరిణామం. వాతావరణ శాఖ సూచనలను గమనిస్తూ రైతులు తమ కార్యక్రమాలను ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870