हिन्दी | Epaper
గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

TGSRTC: ఇకపై టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత వై-ఫై?

Anusha
TGSRTC: ఇకపై టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత వై-ఫై?

ప్రయాణికుల సౌకర్యాలే లక్ష్యంగా టీజీఎస్ఆర్టీసీ (TGRTC) అధికారులు మరింత సమర్థవంతంగా సేవలను అభివృద్ధి చేసే దిశగా చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే ‘మహాలక్ష్మి పథకం’ కింద మహిళలకు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణ సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. జీరో టికెట్ ద్వారా వారు ఏ ప్రదేశం నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించారు. దీంతో మహిళలు భారీగా TGRTC బస్సులను వినియోగించుకుంటున్నారు.ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా కొత్త ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేసి నడుపుతున్న ఆర్టీసీ ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులకు ప్రయాణంలో మరింత సౌకర్యంగా ఉండేందుకు బస్సుల్లో వై-ఫై సదుపాయం కల్పించాలని నిర్ణయించింది.ఈ మేరకు ఢిల్లీకి చెందిన ఒక ప్రైవేట్ సంస్థ నుంచి ప్రతిపాదనలు అందాయి.మంగళవారం (జూన్ 17) సచివాలయంలో రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ, రోడ్డు రవాణా అథారిటీ (RTA)పై సమీక్ష నిర్వహించారు.

ప్రయాణికులు ముందుగానే

ఈ సందర్భంగా సదరు ప్రైవేట్ సంస్థ ప్రతినిధులు మంత్రికి పవర్‌ పాయింట్ ప్రజంటేషన్‌ ఇచ్చారు. బస్సులు, బస్టాండ్లు, రవాణాశాఖ కార్యాలయాల్లో వై-ఫై (WIFI) సదుపాయాన్ని అందిస్తామని చెప్పారు. ఈ ప్రతిపాదనలో ఇంటర్నెట్ యాక్సెస్‌తో కూడిన వై-ఫై కాకుండా, అప్‌లోడ్ చేసిన కంటెంట్‌ను వై-ఫై ద్వారా మొబైల్‌లలో చూసే అవకాశం కల్పించడం ప్రధానాంశం. అంటే ప్రయాణికులు ముందుగానే ఎంపిక చేసిన సినిమాలు, పాటల జాబితాను వీక్షించగలరు. ఈ కంటెంట్ మధ్యలో కమర్షియల్ యాడ్స్ కూడా వస్తాయి. ఈ ప్రకటనల ద్వారా ప్రైవేట్ సంస్థకు ఆదాయం సమకూరుతుందని ఆర్టీసీ వర్గాలు తెలిపాయి.ప్రస్తుతం లహరి ఏసీ బస్సుల్లో ఈ తరహా విధానం అమలవుతోంది.

TGSRTC

స్పష్టత వచ్చే

అయితే మిగతా బస్సులు, బస్టాండ్లలో కూడా ఈ సదుపాయాన్ని విస్తరించాలని ఢిల్లీ సంస్థ ప్రతిపాదించింది. త్వరలో ఆ సంస్థ, ఆర్టీసీ అధికారుల (RTC officials) మధ్య మరో సమావేశం జరగనుంది. ఈ సమావేశం తర్వాత వై-ఫై సదుపాయం కల్పనపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ సేవలు అందుబాటులోకి వస్తే ప్రయాణికులు తమ ప్రయాణ సమయాన్ని మరింత ఆహ్లాదకరంగా గడపడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రతిపాదన ద్వారా ఆర్టీసీకి అదనపు ఆదాయ మార్గాలు కూడా లభించే అవకాశం ఉంది.

Read Also: School Fee : ‘వామ్మో.. నర్సరీకి రూ.50వేల ఫీజు’.. ఓ తండ్రి ఆవేదన

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్ని ప్రమాదం.. స్పందించిన RS ప్రవీణ్ కుమార్

ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్ని ప్రమాదం.. స్పందించిన RS ప్రవీణ్ కుమార్

మహిళలకు రూ.2,500 కాదు.. ఆల్రెడీ రూ.3వేలు ఇస్తున్నాం: మంత్రి

మహిళలకు రూ.2,500 కాదు.. ఆల్రెడీ రూ.3వేలు ఇస్తున్నాం: మంత్రి

కెసిఆర్ పై చర్యలు తీసుకునే దమ్ము లేదా ? – కిషన్ రెడ్డి సూటి ప్రశ్న

కెసిఆర్ పై చర్యలు తీసుకునే దమ్ము లేదా ? – కిషన్ రెడ్డి సూటి ప్రశ్న

ఫిబ్రవరి 11న సెలవు ఇవ్వాలని SEC ఆదేశం

ఫిబ్రవరి 11న సెలవు ఇవ్వాలని SEC ఆదేశం

మహిళా ఫిజియోథెరపీస్ట్‌ ఆత్మహత్య

మహిళా ఫిజియోథెరపీస్ట్‌ ఆత్మహత్య

కుత్బుల్లాపూర్‌లో విషాదం, మహిళా డాక్టర్ ఆత్మహత్య

కుత్బుల్లాపూర్‌లో విషాదం, మహిళా డాక్టర్ ఆత్మహత్య

ప్రజా సమస్యలు పరిష్కరించాలని వారు ఆలోచించలేదు

ప్రజా సమస్యలు పరిష్కరించాలని వారు ఆలోచించలేదు

కలెక్టరేట్ కార్యాలయాల ఆకస్మిక తనిఖీ

కలెక్టరేట్ కార్యాలయాల ఆకస్మిక తనిఖీ

మహాజాతర ముగింపుతో భారీగా పేరుకుపోయిన వ్యర్థాలు

మహాజాతర ముగింపుతో భారీగా పేరుకుపోయిన వ్యర్థాలు

మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధం.. కలెక్టర్ కీలక ఆదేశాలు!

మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధం.. కలెక్టర్ కీలక ఆదేశాలు!

నర్మెట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభానికి సిద్ధం

నర్మెట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభానికి సిద్ధం

సిద్దిపేట జిల్లాలోకి పెద్దపులి ప్రవేశించినట్లు అనుమానం

సిద్దిపేట జిల్లాలోకి పెద్దపులి ప్రవేశించినట్లు అనుమానం

📢 For Advertisement Booking: 98481 12870