हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Latest news: Supreme Court: వీధి కుక్కల కేసులో రాష్ట్రాల సీఎస్‌లపై సుప్రీంకోర్టు ఆగ్రహం

Saritha
Latest news: Supreme Court: వీధి కుక్కల కేసులో రాష్ట్రాల సీఎస్‌లపై సుప్రీంకోర్టు ఆగ్రహం

సుప్రీంకోర్టు సీరియస్‌ది: సీఎస్‌లు నవంబర్ 3న హాజరు కావాలి

వీధి కుక్కల నియంత్రణ కేసులో సుప్రీంకోర్టు ప్రధాన కార్యదర్శుల (సీఎస్‌లు) పనితీరుపై తీవ్ర అసహనం(Supreme Court) వ్యక్తం చేసింది. కోర్టు ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోకుండా కంప్లయన్స్ అఫిడవిట్లు సమర్పించని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారులపై ధర్మాసనం ఖండనలు వ్యక్తం చేసింది. ఈ నేపథ్యలో, నవంబర్ 3న జరిగే తదుపరి విచారణకు సీఎస్‌లు భౌతికంగా హాజరు కావాల్సిందే అని స్పష్టంగా తెలిపింది.

సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా శుక్రవారం జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా నేతృత్వంలోని ధర్మాసనం ముందు వర్చువల్ హాజరు అనుమతించాలని కోరారు. అయితే ధర్మాసనం దీన్ని తిరస్కరించి, కంప్లయన్స్ అఫిడవిట్లు సమర్పించమని చెప్పితే, అవి సమర్పించకపోవడం వల్ల కోర్టు ఆదేశాల పట్ల గౌరవం లేదు. సరే, వారి హాజరు తప్పనిసరిగా చూడాలి అని గట్టి వ్యాఖ్యలు చేసింది.

Read also: భారత్‌ బలాన్ని ప్రపంచం మొత్తం చూసింది : ప్రధాని మోదీ

Supreme Court
Supreme Court: వీధి కుక్కల కేసులో రాష్ట్రాల సీఎస్‌లపై సుప్రీంకోర్టు ఆగ్రహం

దేశవ్యాప్తంగా ABC నిబంధనల అమలు

ఈ కేసును సుప్రీంకోర్టు జూలై 28న సుమోటోగా స్వీకరించింది. ప్రధాన కారణం, దేశంలో వీధి కుక్కల కాటు వల్ల చిన్నారులు రేబిస్(Rabies) బారిన పడుతున్న అంశాలు. కోర్టు(Supreme Court) ఆగస్టు 22న ఇచ్చిన ఆదేశాల ప్రకారం, అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ABC (Animal Birth Control) నిబంధనల అమలుకు అవసరమైన వనరులపై పూర్తి గణాంకాలతో అఫిడవిట్లు సమర్పించాలి.

వీధి కుక్కల నియంత్రణలో అవసరమైన వనరులు:

డాగ్ పౌండ్లు, పశువైద్యులు, కుక్కలను పట్టే సిబ్బంది, వాహనాలు, బోనులు

పశ్చిమ బెంగాల్, తెలంగాణ సీఎస్‌లకు ప్రత్యేక మినహాయింపు ఇచ్చినా, ఇతర రాష్ట్రాలు నవంబర్ 3న హాజరు కావాలి. కోర్టు దేశవ్యాప్తంగా ABC నిబంధనలను సమానంగా అమలు చేయాలని సూచించింది, తద్వారా పిల్లలు రేబిస్ వంటి ప్రమాదాల నుండి రక్షించబడతారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870