हिन्दी | Epaper
పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

News Telugu: ED: భూదాన్ భూముల వ్యవహారంలో కీలక పరిణామం

Sharanya
News Telugu: ED: భూదాన్ భూముల వ్యవహారంలో కీలక పరిణామం

మునావర్ ఖాన్ దంపతుల రూ.4.08 కోట్ల ఆస్తులు జప్తు చేసిన ఇడి

హైదరాబాద్ : రాష్ట్రంలో సంచలనం రేపిన భూదాన్ భూముల వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి తప్పుడు పత్రాలతో భూదాన్ భూములు కాజేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నగరంలోని టోలిచౌకి ప్రాంతానికి చెందిన మహమ్మద్ మునావర్ ఖాన్ (Munawar Khan)అతడి భార్య ఫైకా తహాఖాను కు సంబంధించిన నాలుగు కోట్ల 80 లక్షల రూపా యల విలువైన ఆస్తులను కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ (ఈడీ) సోమవారం నాడు జప్తు చేసింది.

News Telugu
News Telugu

50 ఎకరాల భూదాన్ భూమిని తప్పుడు పత్రాలు

ఈ ఆస్తులు టోలిచౌకితో పాటు బంజారాహిల్స్ వున్నాయని ఈడీ (ED) తెలిపింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలో గల 50 ఎకరాల భూదాన్ భూమిని తప్పుడు పత్రాలతో సొంతం చేసుకోవడంతో పాటు దీనిని బ్యూరోక్రాట్లతో పాటు బడా వ్యాపారులకు, కొందరు నాయకులకు మునావర్ ఖాన్ దంపతులు అమ్మినట్లు ఈడీ గుర్తించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో మునావర్ ఖాన్ దంపతులతో పాటు వీరికి సహకరించిన ప్రభుత్వ ఉద్యోగులపై మహేశ్వరం పోలీసు స్టేషన్లో కేసు నమోదయ్యింది. నాగారంలోని సర్వే నంబర్ 181లో భూదాన్ భూమిని ఖదీరున్నీసా అనే మహిళ పేరిట రెవెన్యూ రికార్డులో కొందరు అధికారులు మార్చినట్లు పోలీసుల విచారణలో వెలుగు చూసింది. ఇదే భూమిలో కొంత భాగాన్ని రాష్ట్రంలోని సీనియర్ ఐఎఎస్, ఐపిఎస్ అధికారులకు మునావర్ ఖాన్ దంపతులు మరికొందరు కలిసి అమ్మినట్లు ఇడి విచారణలో తేలింది.. ఈ క్రమంలోనే మునావర్ ఖాన్ దంపతులపై ఈడీ మనీ లాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ చేబట్టింది. ఇక భూదాన్ భూముల విషయానికి వస్తే మహేశ్వరం మండలంలోని నాగారం గ్రామంలో సర్వే నంబ ర్ 181, 182లో సుమారు 103 ఎకరాల భూమి వుంది. ఈ భూములు పూర్తిగా భూదాన్ ట్రస్టుకు చెందినవిగా రెవెన్యూ రికార్డులు చెబుతున్నాయి. ఈ కేసులో తాజాగా మునవర్ ఖాన్ దంపతుల రూ.4.08 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేయడంతో భూదాన్ భూముల వ్యవహారం మరో మలుపు తిరిగింది.

Read hindi news:hindi.vaartha.com

Read also:

https://vaartha.com/telangana-flood-victims-compensation-5-lakhs/telangana/539815/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మున్సిపాలిటీ పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్

మున్సిపాలిటీ పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్

బైక్‌పై వెళ్తున్న వ్యక్తి ప్రాణం తీసిన చైనా మాంజా

బైక్‌పై వెళ్తున్న వ్యక్తి ప్రాణం తీసిన చైనా మాంజా

ఐదేళ్ల పాపపై అఘాయిత్యానికి పాల్పడ్డ మాజీ సర్పంచ్

ఐదేళ్ల పాపపై అఘాయిత్యానికి పాల్పడ్డ మాజీ సర్పంచ్

అల్వాల్‌లో కార్ల షోరూంలో భారీ అగ్నిప్రమాదం
0:11

అల్వాల్‌లో కార్ల షోరూంలో భారీ అగ్నిప్రమాదం

త్వరలో 10 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

త్వరలో 10 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

పండ‌గకు ఊరెళ్తూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దుర్మరణం
0:21

పండ‌గకు ఊరెళ్తూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దుర్మరణం

సంక్రాంతికి తప్పక దర్శించాల్సిన 6 పుణ్యక్షేత్రాలు ఇవే!

సంక్రాంతికి తప్పక దర్శించాల్సిన 6 పుణ్యక్షేత్రాలు ఇవే!

వీధికుక్కల సామూహిక మృతి ఘటన కలకలం

వీధికుక్కల సామూహిక మృతి ఘటన కలకలం

డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు

డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు

సన్నరకం ధాన్యానికి క్వింటాకు రూ.500 బోనస్

సన్నరకం ధాన్యానికి క్వింటాకు రూ.500 బోనస్

ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’

ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’

పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి

పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి

📢 For Advertisement Booking: 98481 12870