हिन्दी | Epaper
మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

AP DSC ,TG TET: ఒకే తేదీల్లో ఏపీ డీఎస్సీ, తెలంగాణ టెట్ అయోమయంలో అభ్యర్థులు

Anusha
AP DSC ,TG TET: ఒకే తేదీల్లో ఏపీ డీఎస్సీ, తెలంగాణ టెట్ అయోమయంలో అభ్యర్థులు

తెలంగాణ నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులకు ప్రస్తుతం పెను సమస్య ఎదురవుతోంది. తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (TET) పరీక్షలు జూన్ 18 నుంచి 30వ తేదీ వరకు జరుగనున్నాయి. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా DSC పరీక్షలను జూన్ 6 నుంచి 30 మధ్యలో నిర్వహిస్తోంది. ఈ రెండు కీలక పరీక్షల షెడ్యూల్ ఒకదానికొకటి సంబంధం లేకుండా నిర్ణయించడంతో, అభ్యర్థులు పెద్ద చిక్కుల్లో పడ్డారు.తెలంగాణలో టెట్‌ రాయాల్సిన అభ్యర్థులు అధిక సంఖ్యలో ఉన్నారు. మరోవైపు, నాన్‌లోకల్ కేటగిరీ కింద ఆంధ్రప్రదేశ్‌ DSC లో కూడా పోటీలో నిలవాలనుకునే అభ్యర్థులు సుమారు 7,000 మంది తెలంగాణకు చెందినవారే. వీరికి హైదరాబాద్‌ నగరంలోనే పరీక్ష కేంద్రాలు కేటాయించబడ్డాయి. కానీ రెండు పరీక్షలు ఒకేసారి నిర్వహించడంతో, ఏదో ఒకదాన్ని వదులుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది.

అయోమయంలో ఉన్నారు

ఎనిమిది రోజుల పాటు 2 రాష్ట్రాల పరీక్షలు ఉండగా,ఈ నెల 20వ తేదీన, టెట్ పేపర్–1 పరీక్ష కూడా ఉంది, అలాగే ఆంధ్రప్రదేశ్‌ DSC లో ఎస్‌జీటీ పోస్టులకి పరీక్ష ఉంది. ఈ రెండింటినీ రాయాలంటే ఒక అభ్యర్థి ఒకేసారి రెండు చోట్ల ఉండలేడు. అందువల్ల ఎంతో మంది ఏ పరీక్షకు ప్రాధాన్యత ఇవ్వాలో తెలియక అయోమయంలో ఉన్నారు.అభ్యర్థులలో కొందరు “టెట్ ప్రతి సంవత్సరం జరుగుతుంది, కానీ డీఎస్సీ(DSC) చాలా అరుదుగా వస్తుంది” అని ఆలోచించి టెట్ వదులుకోవాలని యోచిస్తున్నారు. మరికొందరుDSC వైపు దృష్టి మళ్లిస్తున్నారు. కానీ దీనివల్ల ఎలాగైనా ఉద్యోగ అవకాశాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది.

AP DSC ,TG TET: ఒకే తేదీల్లో  ఏపీ డీఎస్సీ, తెలంగాణ టెట్  అయోమయంలో అభ్యర్థులు
AP DSC ,TG TET

సమస్యలు తగ్గుతాయని

ఈ విషయంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరంగా చర్చించి పరీక్ష తేదీలను సమన్వయం చేయాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. పరీక్ష తేదీలు ఒకదానికొకటి అంతరాయంగా ఉండకూడదని, ప్రత్యేకించి ఉద్యోగాల కోసం పోటీ పడుతున్న నిరుద్యోగ యువత జీవితాలతో ఆడుకోవద్దని అభ్యర్థులు విన్నవిస్తున్నారు.పరీక్షలు ఆన్‌లైన్ మోడ్‌లో ఉన్నప్పుడు సాంకేతికంగా రోజులు మార్చడం పెద్ద సమస్యకాదు. కనీసం కొంతమంది అభ్యర్థులకు ప్రత్యామ్నాయ తేదీ కల్పించడం వల్ల సమస్యలు తగ్గుతాయని విద్యా వేత్తలు అభిప్రాయపడుతున్నారు.మొత్తానికి, రాష్ట్రాల మధ్య సమన్వయ లోపం వలన నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు దెబ్బతింటున్న ఈ పరిస్థితిని ప్రభుత్వం గమనించి వెంటనే పరిష్కారం తీసుకురావాలని అభ్యర్థులు కోరుతున్నారు.లేకపోతె, వారి శ్రమ, కృషి వృథా అవుతుంది.

Read Also: Kaleshwaram Commission: కాళేశ్వరం కమిషన్ విచారణకు నేడు ఈటల రాజేందర్‌ హాజర్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బొత్స కూతురు రాకతో చీపురుపల్లిలో మారుతున్న లెక్కలు

బొత్స కూతురు రాకతో చీపురుపల్లిలో మారుతున్న లెక్కలు

వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల‌పై భ‌క్తుల్లో విశేష సంతృప్తి

వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల‌పై భ‌క్తుల్లో విశేష సంతృప్తి

విశాఖలో లైట్ హౌస్ ఫెస్టివల్ ప్రారంభం

విశాఖలో లైట్ హౌస్ ఫెస్టివల్ ప్రారంభం

వికలాంగురాలి హత్య కేసులో నిందితుడు గణేష్ అరెస్ట్

వికలాంగురాలి హత్య కేసులో నిందితుడు గణేష్ అరెస్ట్

ఘోర ప్రమాదం.. లారీ ఢీకొని బైకర్ మృతి

ఘోర ప్రమాదం.. లారీ ఢీకొని బైకర్ మృతి

తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు

ఈ నెల 11 వరకు పాసు పుస్తకాల పంపిణీ
0:26

ఈ నెల 11 వరకు పాసు పుస్తకాల పంపిణీ

హెచ్ఐవి బాధితులకు మెరుగైన వైద్య సేవలు అవసరం

హెచ్ఐవి బాధితులకు మెరుగైన వైద్య సేవలు అవసరం

జలవివాదంపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన వ్యాఖ్యలు

జలవివాదంపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన వ్యాఖ్యలు

మద్యం ధరలు బాటిల్‌పై రూ.10 పెంపు!

మద్యం ధరలు బాటిల్‌పై రూ.10 పెంపు!

ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఇ పార్కును అందుబాటులోకి తేవాలి : సిఎస్

ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఇ పార్కును అందుబాటులోకి తేవాలి : సిఎస్

దక్షిణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు – ఏపీలో చలి పెరుగుదల

దక్షిణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు – ఏపీలో చలి పెరుగుదల

📢 For Advertisement Booking: 98481 12870