Tallest Bridge: ప్ర‌పంచంలోనే ఎత్తైన బ్రిడ్జి

Tallest Bridge: ప్ర‌పంచంలోనే ఎత్తైన బ్రిడ్జి

డ్రాగ‌న్ కంట్రీ చైనా మ‌రో ఇంజినీరింగ్ అద్భుతాన్ని ఆవిష్క‌రించ‌నుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన హువాజియాంగ్ గ్రాండ్ కెన్యాన్ బ్రిడ్జిని జూన్‌లో ప్రారంభించ‌నుంది. గుయ్ ఝౌలోని దీప‌న్ న‌దిపై 2,050 అడుగుల ఎత్తులో ఈ వంతెన‌ను నిర్మించింది.

Advertisements
Tallest Bridge: ప్ర‌పంచంలోనే ఎత్తైన బ్రిడ్జి

216 మిలియ‌న్ పౌండ్స్ ఖ‌ర్చు
ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి కావ‌డానికి మూడేళ్లు ప‌ట్టింది. అలాగే వంతెన నిర్మాణానికి ఏకంగా 216 మిలియ‌న్ పౌండ్స్ (రూ. 2,200 కోట్లు) ఖ‌ర్చు అయ్యాయి. ఇది ఈఫిల్ ట‌వ‌ర్ కంటే 200 మీట‌ర్లు ఎత్తుగా ఉంటుంది. గతంలో గంట సమయం పట్టే ప్ర‌యాణం ఈ భారీ బ్రిడ్జి నిర్మాణం వ‌ల్ల ఒక్క నిమిషంలోనే పూర్త‌వుతుంద‌ట‌.
వీడియో నెట్టింట వైర‌ల్
ఇక, ఈ సూపర్ ప్రాజెక్ట్ చైనా ఇంజనీరింగ్ సామర్థ్యాలను ప్ర‌పంచానికి తెలియ‌జేయ‌డంతో పాటు ప్రపంచ స్థాయి పర్యాటక గమ్యస్థానంగా మారాలనే గుయ్ ఝౌ లక్ష్యానికి మరింత ఊతమిస్తుందని చైనా రాజకీయనేత‌ జాంగ్ షెంగ్లిన్ అన్నారు. ప్ర‌స్తుతం ఈ అద్భుత‌మైన క‌ట్ట‌డం తాలూకు వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజ‌న్లు త‌మ‌దైన‌శైలిలో స్పందిస్తున్నారు.

Read Also: Mumbai to Dubai: ముంబై టూ దుబాయ్ ట్రైన్..రెండు గంటలే ప్రయాణం

Related Posts
ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి కీలక ప్రకటన
ponguleti indiramma

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని, అర్హులైన లబ్ధిదారులకు ఇది అందించాలనే ప్రభుత్వ విధానమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. శుక్రవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ Read more

Bank strike : బ్యాంకు ఉద్యోగుల సమ్మె వాయిదా
Bank employees strike postponed

Bank strike : సమస్యల పరిష్కారానికి ఈ నెల 24, 25 తేదీల్లో జరపతలపెట్టిన బ్యాంకు ఉద్యోగుల సమ్మెను వాయిదా వేస్తున్నట్లు జిల్లా బ్యాంకు ఉద్యోగుల సంఘం Read more

CM ChandraBabu Naidu: పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేళ పవన్ కు చంద్రబాబు అభినందనలు
ఎస్సీ వర్గీకరణపై మాట నిలబెట్టుకుంటున్నాం: చంద్రబాబు

జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నేడు ఘనంగా జరుగుతున్నాయి. 2014లో పవన్ కళ్యాణ్ స్థాపించిన ఈ పార్టీ ప్రజాసేవ, స్వచ్ఛమైన రాజకీయాలకు నిదర్శనంగా నిలుస్తోంది. Read more

Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్లు.. వారికి తొలి ప్రాధాన్యత – సీఎం రేవంత్
CM Revanth Reddy will start Indiramma Houses today

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఉద్యమంలో పాల్గొని ప్రాణాలు కోల్పోయిన అమరుల కుటుంబాలకు ‘ఇందిరమ్మ ఇళ్లు’ కేటాయిస్తామని ప్రకటించారు. అసెంబ్లీలో మాట్లాడిన ఆయన, వీరికి Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×