हिन्दी | Epaper
నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు? అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు? అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు? అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు? అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి

Terror Attack : ఉగ్రదాడి వెనుక TRF.. దీని చరిత్ర ఇదే

Sudheer
Terror Attack : ఉగ్రదాడి వెనుక TRF.. దీని చరిత్ర ఇదే

జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో జరిగిన దారుణ ఉగ్రదాడికి ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ (TRF) అనే ఉగ్రసంస్థ బాధ్యత వహించినట్లు అధికారులు గుర్తించారు. ఈ దాడిలో దాదాపు 30 మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మతం ఆధారంగా లక్ష్యంగా చేసుకుని జరిగిన ఈ దాడి దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటన పాక్ ప్రేరేపిత సంస్థల కుట్రగా భావిస్తున్నారు.

ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఏర్పడిన ఉగ్రసంస్థ

TRF 2019 ఆగస్టులో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఏర్పడిన ఉగ్రసంస్థ. ఇది పాకిస్తాన్‌లో ఉన్న లష్కర్-ఎ-తోయిబాకు అనుబంధంగా పనిచేస్తోంది. ఈ సంస్థకు షేక్ సాజిద్ కమాండర్‌గా, బాసిత్ అహ్మద్ ఆపరేషనల్ కమాండర్‌గా ఉన్నారు. యువతను భద్రతా బలగాలపై దాడులకు ప్రేరేపించడం, టార్గెట్ కిల్లింగ్స్‌ చేయడం, మత విద్వేషాలు రెచ్చగొట్టడం వంటి కార్యకలాపాల్లో ఈ సంస్థ నిమగ్నమై ఉంది.

పాక్ మద్దతుతో ఇంకా పాక్షికంగా కార్యకలాపాలు

భారత ప్రభుత్వం 2023లో TRFను ఉగ్రసంస్థగా ప్రకటించి నిషేధించింది. కానీ పాక్ మద్దతుతో ఇంకా పాక్షికంగా కార్యకలాపాలు కొనసాగిస్తూ, భారత్‌లో శాంతిభద్రతలకు భంగం కలిగించే ప్రయత్నాల్లో ఉంది. తాజా దాడి ద్వారా మళ్లీ ఈ సంస్థ భారత్‌లో తన ఉనికిని చాటాలన్న ప్రయత్నం చేసినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భద్రతా యంత్రాంగం ఈ దాడికి బాధ్యులైన వారిని పట్టుకునేందుకు సుదీర్ఘంగా గాలింపు చర్యలు చేపట్టింది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870