हिन्दी | Epaper
సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం

Breaking News – Rejection of Nomination : నామినేషన్ తిరస్కరణ.. వెక్కివెక్కి ఏడ్చింది

Sudheer
Breaking News – Rejection of Nomination : నామినేషన్ తిరస్కరణ.. వెక్కివెక్కి ఏడ్చింది

బిహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆర్జేడీ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. మోహనియా నియోజకవర్గంలో ఆ పార్టీ అభ్యర్థిగా పోటీకి సిద్ధమైన శ్వేతా సుమన్ నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. దీంతో ఆ నియోజకవర్గంలో ఆర్జేడీకి పోటీ హక్కు కోల్పోయే పరిస్థితి నెలకొంది. ఈ పరిణామం పార్టీ శ్రేణుల్లో ఆందోళన రేపింది. శ్వేతా సుమన్ నామినేషన్ తిరస్కరణకు కారణాలపై స్పష్టత రాలేదు కానీ, అధికార వర్గాలు సాంకేతిక లోపాలు ఉన్నాయన్న కారణంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Breaking News – Thama Movie Collections : రష్మిక ‘థామా’ తొలిరోజు కలెక్షన్స్ ఎంతంటే?

నామినేషన్ తిరస్కరణ అనంతరం శ్వేతా సుమన్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయం నుంచి బయటకు వస్తూ కన్నీళ్లపర్యంతమయ్యారు. మీడియాతో మాట్లాడిన ఆమె, “నా నామినేషన్‌లో ఎలాంటి లోపం లేదు. ఢిల్లీ నుంచి వచ్చిన రాజకీయ ఒత్తిడి కారణంగానే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె మాట్లాడుతూ, “ఇది న్యాయపరంగా తప్పు నిర్ణయం. ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం. దీని మీద నేను కోర్టులో పోరాడతాను” అని ప్రకటించారు. ఆమె ఆవేదనతో మాట్లాడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ, ఎన్నికల కమిషన్ చర్యలపై ప్రజల్లో చర్చ మొదలైంది.

ఆర్జేడీ నేతలు ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. పార్టీ ప్రతినిధులు ఎన్నికల కమిషన్‌ను తప్పుబడుతూ, రాజకీయ ఉద్దేశ్యపూర్వక చర్యగా అభివర్ణించారు. “ప్రజల మద్దతుతో ముందుకు సాగుతున్న ఆర్జేడీని అడ్డుకునేందుకు కుట్రలు జరుగుతున్నాయి” అని పార్టీ వర్గాలు ఆరోపించాయి. మరోవైపు, బిహార్ ఎన్నికల అధికారులు మాత్రం తమ నిర్ణయం పూర్తిగా చట్టబద్ధమైనదని స్పష్టం చేశారు. అన్ని పత్రాలు పరిశీలించిన తర్వాతే నామినేషన్ తిరస్కరణ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ ఘటనతో మోహనియా నియోజకవర్గం ఎన్నికల పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. శ్వేతా సుమన్ న్యాయపోరాటం ఎటువంటి మలుపు తిరుగుతుందో చూడాల్సి ఉంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

దట్టమైన పొగమంచుతో ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి
2:17

దట్టమైన పొగమంచుతో ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి

“హ్యాపీ న్యూ ఇయర్ 2026” ప్రీపెయిడ్ ప్లాన్లు

“హ్యాపీ న్యూ ఇయర్ 2026” ప్రీపెయిడ్ ప్లాన్లు

మెస్సితో హ్యాండ్‌ షేక్‌కి రూ.కోటి?

మెస్సితో హ్యాండ్‌ షేక్‌కి రూ.కోటి?

త్వరలో పీఎం కిసాన్ 22వ విడత నిధులు..ఇవి తప్పని సరి

త్వరలో పీఎం కిసాన్ 22వ విడత నిధులు..ఇవి తప్పని సరి

రివాల్వర్ తో హెడ్‌మాస్టర్‌ను బెదిరించిన విద్యార్థి

రివాల్వర్ తో హెడ్‌మాస్టర్‌ను బెదిరించిన విద్యార్థి

భర్త పెత్తనానికి చెక్ పెట్టిన జాతీయ మానవ హక్కుల కమిషన్

భర్త పెత్తనానికి చెక్ పెట్టిన జాతీయ మానవ హక్కుల కమిషన్

సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం

సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం

గోనె సంచిలో యువకుడిని కట్టి కారులో సజీవదహనం..

గోనె సంచిలో యువకుడిని కట్టి కారులో సజీవదహనం..

నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

25 లక్షలు దాటిన శబరిమల యాత్రికుల సంఖ్య..

25 లక్షలు దాటిన శబరిమల యాత్రికుల సంఖ్య..

నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం..షెడ్యూల్, స్టాప్స్, టికెట్ ధరలు ఇవే

నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం..షెడ్యూల్, స్టాప్స్, టికెట్ ధరలు ఇవే

దట్టమైన పొగమంచు ప్రభావం.. ప్రధాని మోదీ విదేశీ పర్యటనకు అంతరాయం

దట్టమైన పొగమంచు ప్రభావం.. ప్రధాని మోదీ విదేశీ పర్యటనకు అంతరాయం

📢 For Advertisement Booking: 98481 12870