हिन्दी | Epaper
ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం

Rambhadracharya: జగద్గురు ఆశీస్సులు అందుకున్న ఆర్మీ చీఫ్

Ramya
Rambhadracharya: జగద్గురు ఆశీస్సులు అందుకున్న ఆర్మీ చీఫ్

చిత్రకూట్‌లో ఆర్మీ చీఫ్‌కు ఆధ్యాత్మిక ఆశీర్వచనం

భారత సైన్యాధిపతి (COAS) జనరల్ ఉపేంద్ర ద్వివేది ఇటీవల మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని పవిత్రతకు ప్రతీకగా నిలిచిన చిత్రకూట్ ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసిద్ధ హిందూ ఆధ్యాత్మిక గురువు, సంస్కృత పండితుడు, తత్త్వవేత్త అయిన జగద్గురు రాంభద్రాచార్య (Jagadguru Rambhadracharya) వారిని ఆశ్రమంలో కలిసి ఆశీర్వాదాలు పొందారు. దేశ సరిహద్దుల భద్రతకు పాటుపడుతున్న భారత సైన్యాధిపతిని స్వామీజీ గౌరవంగా ఆహ్వానించారు. ప్రత్యేకంగా, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) అంశంపై జగద్గురు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

Jagadguru Rambhadracharya

పీఓకేను గురుదక్షిణగా సమర్పించాలని విజ్ఞప్తి

జనరల్ ఉపేంద్ర ద్వివేది జగద్గురు ఆశ్రమానికి విచ్చేసిన సందర్భంగా, రాంభద్రాచార్య స్వామీజీ ఆయనకు ప్రత్యేకంగా లంకకు వెళ్లే ముందు హనుమంతునికి “ఏ రామ్ మంత్ర దీక్షను ఇచ్చారో “, అదే దీక్షను జనరల్ ద్వివేదికి కూడా ఇచ్చినట్లు జగద్గురు రాంభద్రాచార్య తెలిపారు. ఇదే మంత్రాన్ని సైన్యాధిపతికి ఇచ్చినట్లు స్వామీజీ ప్రకటించారు. అంతేకాక, స్వామీజీ ఎంతో ఉదాత్తమైన విజ్ఞప్తి చేశారు – పీఓకేను తిరిగి సాధించి, దానిని తనకు గురుదక్షిణగా సమర్పించాలని కోరారు. అనంతరం వారిద్దరి మధ్య ఆథ్యాత్మిక విషయాలపై చర్చ జరిగింది. ఆశ్రమంలోని ఇతర సాధువులు, విద్యార్థులతో కూడా ఆర్మీ చీఫ్ ముచ్చటించారు.

జనరల్ ద్వివేది ఆధ్యాత్మిక చర్చలో పాల్గొన్న సందర్బం

ఆశ్రమంలో ఇతర సాధువులు, విద్యార్థులతో జనరల్ ద్వివేది ముచ్చటించారు. భారత సైన్యం దేశభద్రతకు మాత్రమే కాదు, సాంస్కృతిక, ఆధ్యాత్మిక విలువలకు కూడా గౌరవం ఇస్తుందని ఈ సందర్శన స్పష్టంగా చూపించింది. ఆర్మీ చీఫ్ తన ప్రసంగంలో భారతదేశ ఆధ్యాత్మిక ప్రాచీనతను కొనియాడారు. అలాగే, దేశ భద్రత, సైనికుల త్యాగాలపై తన అభిప్రాయాలను వ్యక్తీకరించారు. ఈ భేటీ ద్వారా భారత సైన్యం మరియు హిందూ ఆధ్యాత్మికత మధ్య సంబంధాన్ని బలపర్చే ప్రయత్నంగా విశ్లేషకులు భావిస్తున్నారు.

“పీఓకేను గురుదక్షిణగా సమర్పించండి” – ఆర్మీ చీఫ్‌కు జగద్గురు విజ్ఞప్తి

ఈ భేటీ సందర్భంగా జగద్గురు రాంభద్రాచార్య, పీఓకేను తిరిగి సాధించి, దానిని తనకు గురుదక్షిణగా ఇవ్వాలని జనరల్ ద్వివేదిని కోరారు. హిందూ సంప్రదాయంలో గురువుకు శిష్యుడు సమర్పించే కానుక లేదా గౌరవాన్ని గురుదక్షిణ అంటారు. జగద్గురు రాంభద్రాచార్య ప్రఖ్యాత హిందూ ఆథ్యాత్మికవేత్త, సంస్కృత పండితుడు మరియు తత్వవేత్త. ఆయన అనేక గ్రంథాలను రచించారు. ఆయన వాక్కుకు దేశవ్యాప్తంగా విశేష ఆదరణ ఉంది. ఆర్మీ చీఫ్‌కు ఆయన చేసిన ఈ విజ్ఞప్తి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 

Read Also: Shashi Tharoor: ఉగ్రవాదంపై మోదీ చర్యలను ప్రశంసించిన శశిథరూర్ మండిపడ్డ.. కాంగ్రెస్ నేతలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

తిలక్ వర్మకు సర్జరీ, న్యూజిలాండ్‌తో తొలి 3 టీ20లకు దూరం BCCI

తిలక్ వర్మకు సర్జరీ, న్యూజిలాండ్‌తో తొలి 3 టీ20లకు దూరం BCCI

చనిపోయిన భిక్షగాడి వద్ద లక్షల నగదు , కేరళలో షాకింగ్ ఘటన

చనిపోయిన భిక్షగాడి వద్ద లక్షల నగదు , కేరళలో షాకింగ్ ఘటన

ఈడీ దాడులు, వ్యూహాల దొంగతనం ఆరోపణలు, మమతా బెనర్జీ వర్సెస్ కేంద్రం

ఈడీ దాడులు, వ్యూహాల దొంగతనం ఆరోపణలు, మమతా బెనర్జీ వర్సెస్ కేంద్రం

ఉరిశిక్షలతో మసకబారుతున్న సౌదీ ప్రతిష్ట

ఉరిశిక్షలతో మసకబారుతున్న సౌదీ ప్రతిష్ట

కొత్త సుంకాలు ‘పొగాకు’ను ఆపగలవా?

కొత్త సుంకాలు ‘పొగాకు’ను ఆపగలవా?

రాజద్రోహం కేసులో యువకుడికి హైకోర్టు బెయిల్

రాజద్రోహం కేసులో యువకుడికి హైకోర్టు బెయిల్

అమెరికాలో యూఎస్ కాంగ్రెస్‌కు పోటీ చేస్తున్న డాక్టర్ టీనా షా

అమెరికాలో యూఎస్ కాంగ్రెస్‌కు పోటీ చేస్తున్న డాక్టర్ టీనా షా

ట్రాన్స్‌జెండర్ ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ కీలక వెసులుబాటు

ట్రాన్స్‌జెండర్ ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ కీలక వెసులుబాటు

అన్ని వర్గాల ప్రజలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది.. షేక్‌ హసీనా

అన్ని వర్గాల ప్రజలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది.. షేక్‌ హసీనా

పర్యావరణ శాస్త్రవేత్త మాధవ్ గాడ్గిల్ కన్నుమూత

పర్యావరణ శాస్త్రవేత్త మాధవ్ గాడ్గిల్ కన్నుమూత

ED రైడ్స్.. ఐప్యాక్ వ్యవస్థాపకుడి ఇంటికి CM మమత

ED రైడ్స్.. ఐప్యాక్ వ్యవస్థాపకుడి ఇంటికి CM మమత

జనవరిలో భారీగా తొలగింపులు నిజమేనా?

జనవరిలో భారీగా తొలగింపులు నిజమేనా?

📢 For Advertisement Booking: 98481 12870