हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Waiting Ticket: వెయిటింగ్ టికెట్లపై రైల్వే శాఖ కొత్త నిర్ణయం

Anusha
Waiting Ticket: వెయిటింగ్ టికెట్లపై రైల్వే శాఖ కొత్త నిర్ణయం

భారత రైల్వే శాఖ ప్రయాణికులు సౌకర్యార్ధం రైల్వే శాఖ ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది. తాజాగా వెయిటింగ్ టికెట్లకు సంబంధించి రైల్వే శాఖ సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఇది ప్రయాణికులకు ఒకలాంటి షాకింగ్ విషయమే అని చెప్పవచ్చు. ఈ కొత్త రూల్ అమల్లోకి వస్తే జరిమానా మాత్రమే కాక ప్రయాణికులను రైలు నుంచి దింపేసేందుకు కూడా అధికారులకు అనుమతి లభించింది.

వివరాలు

ఇకపై వెయిటింగ్ లిస్ట్ టికెట్తో రిజర్వేషన్ బోగీల్లో ప్రయాణిస్తే భారీ జరిమానా విధించడమే కాక ఏకంగా రైలు నుంచి దింపేయడం జరుగుతుందని రైల్వే ప్రకటించింది.టికెట్ కన్ఫార్మ్ చేసుకున్న ప్రయాణికుల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. దీని వల్ల టికెట్ కన్ఫామ్ అయిన ప్రయాణికలు సౌకర్యవంతంగా ప్రయాణం చేసేందుకు అకాశం లభించనుంది. ఇప్పటికీ కొందరు రైలు ప్రయాణికులు టికెట్ కన్ఫార్మ్ కాకపోయినప్పటికీ వెయిటింగ్ టికెట్తో రిజర్వ్డ్ కోచ్ల్లో ప్రయాణం చేస్తుంటారు. టికెట్ బుక్ చేసుకున్నారు కాబట్టి వెయిటింగ్ టికెట్కు కూడా ఎంతో కొంత చట్టబద్ధత ఉంటుందనే నమ్మకం వీరిది. టీటీ వచ్చి టికెట్ చెక్ చేసినప్పుడు వెయిటింగ్ టికెట్ చూపించి ఆ తర్వాత ఎంతో కొంత జరిమానా చెల్లించి రిజర్వ్డ్ బోగిల్లో దర్జాగా ప్రయాణం చేస్తుంటారు.రైల్వే తీసుకొచ్చిన కొత్త నిబంధనల ప్రకారం ఇకపై ప్రయాణికులు వెయింటిగ్ టికెట్‌తో ఇలా రిజర్వ్డ్ బోగిల్లో ప్రయాణించడం కుదరదు. టికెట్ కన్ఫార్మ్ కాకుండా ప్రయాణం చేస్తే ఫుల్ టికెట్ ధరతో పాటుగా ఫైన్ కట్టాల్సి ఉంటుంది. అలాంటి ప్రయాణికులను రైలు నుంచి దించేసే అధికారం ట్రైన్ టికెట్ ఎగ్జామినర్‌కు (టీటీఈ) ఉంది.

 
Waiting Ticket: వెయిటింగ్ టికెట్లపై రైల్వే శాఖ కొత్త నిర్ణయం

దూరానికి

కన్ఫర్మ్ టికెట్ లేకుండా ఏసీ, స్లీపర్ బోగీల్లో ప్రయాణిస్తే స్లీపర్‌కి 250 రూపాయలు, ఏసీకి 440 రూపాయల జరిమానాతో పాటుగా వారు అప్పటి వరకు ప్రయాణించిన దూరానికి ఛార్జీలు చెల్లించాలి. మే 1, 2025 నుంచి రైల్వే తీసుకున్న ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. అంటే ఇకపై రిజర్వ్డ్ సీట్లలో ప్రయాణించే అర్హత కన్ఫర్మ్డ్ టికెట్స్ ఉన్న ప్రయాణికులకు మాత్రమే ఉంటుంది. కాదని ప్రయాణాలు చేస్తే నిర్దాక్షిణ్యంగా దింపేస్తారు. కొన్ని రోజుల క్రితం టికెట్ల బుకింగ్ టైమింగ్ మారినట్లు కొన్ని రోజుల క్రితం జోరుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయతే అది వాస్తవం కాదని రైల్వే శాఖ తెలిపింది.

Read Also :Chinmoy Krishna Das: చిన్మయి కృష్ణదాస్‌ మళ్లీ అరెస్ట్..కారణం ఏమిటి ?

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇండిగో ఇబ్బందుల్లో రైళ్లకు అదనపు బోగీలు

ఇండిగో ఇబ్బందుల్లో రైళ్లకు అదనపు బోగీలు

ఇందులో మా పొరపాట్లు ఏమి లేవు తప్పంతా ఇండిగోదే

ఇందులో మా పొరపాట్లు ఏమి లేవు తప్పంతా ఇండిగోదే

ఇండిగో సంక్షోభంపై సుప్రీం దృష్టి– అత్యవసర పిల్ దాఖలు

ఇండిగో సంక్షోభంపై సుప్రీం దృష్టి– అత్యవసర పిల్ దాఖలు

పుతిన్ భారత్ పర్యటనపై అక్కసు వెళ్ళగక్కిన పాకిస్తాన్

పుతిన్ భారత్ పర్యటనపై అక్కసు వెళ్ళగక్కిన పాకిస్తాన్

ఇండిగో విమాన సిబ్బందికి మ‌ద్ద‌తుగా సోనూ సూద్
1:57

ఇండిగో విమాన సిబ్బందికి మ‌ద్ద‌తుగా సోనూ సూద్

భార్య ఆత్మహత్య బెదిరింపులు కూడా క్రూరత్వమే..

భార్య ఆత్మహత్య బెదిరింపులు కూడా క్రూరత్వమే..

మా స్నేహ బంధం గొప్పది..అది కొనసాగుతుంది ..పుతిన్

మా స్నేహ బంధం గొప్పది..అది కొనసాగుతుంది ..పుతిన్

ఇండిగో సంక్షోభం వేళ రైల్వే కీలక నిర్ణయం

ఇండిగో సంక్షోభం వేళ రైల్వే కీలక నిర్ణయం

రైళ్లలో వృద్ధులు, 45 ఏళ్లు పైబడిన మహిళలకు లోయర్ బెర్తులు: కేంద్ర మంత్రి

రైళ్లలో వృద్ధులు, 45 ఏళ్లు పైబడిన మహిళలకు లోయర్ బెర్తులు: కేంద్ర మంత్రి

తమిళనాడులో ఘోర ప్రమాదం.. ఏపీకి చెందిన అయ్యప్ప భక్తులు మృతి

తమిళనాడులో ఘోర ప్రమాదం.. ఏపీకి చెందిన అయ్యప్ప భక్తులు మృతి

ఇండిగో సేవల్లో అంతరాయం

ఇండిగో సేవల్లో అంతరాయం

సిల్వర్ మార్కెట్‌లో హై డిమాండ్

సిల్వర్ మార్కెట్‌లో హై డిమాండ్

📢 For Advertisement Booking: 98481 12870