हिन्दी | Epaper
నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం

Vaartha live news : Uttar Pradesh : చెట్టెక్కి నోట్ల వర్షం కురిపించిన కోతి

Divya Vani M
Vaartha live news : Uttar Pradesh : చెట్టెక్కి నోట్ల వర్షం కురిపించిన కోతి

ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లో చోటుచేసుకున్న ఓ విచిత్ర ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఓ కోతి, ఏకంగా రూ. 80 వేల (Monkey, Rs. 80 thousand) నోట్లను చెట్టు పైనుంచి గాలిలోకి విసిరేసింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఔరయ్యా జిల్లా దోదాపూర్‌కు చెందిన రోహితాశ్ చంద్ర అనే ప్రైవేట్ టీచర్ తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. భూమి రిజిస్ట్రేషన్ కోసం వెంట రూ. 80 వేల నగదు తీసుకొచ్చారు. ఆ డబ్బును ఓ సంచిలో పెట్టి బైక్ డిక్కీలో భద్రపరిచారు.రోహితాశ్ కార్యాలయానికి లోపల వెళ్లిన సమయంలో ఓ కోతి బైక్ డిక్కీను తెరిచి సంచిని తీసుకెళ్లింది. వెంటనే దగ్గర్లో ఉన్న చెట్టుపైకి ఎక్కింది. సంచిలో తినడానికి ఏదైనా ఉందేమోనని వెతికింది.

ఆహారం లేకపోయేసరికి… నోట్ల కట్టలతో ‘ఆట’

ఆ కోతికి దొరికినవి నోట్ల కట్టలే! ఏం చేయాలో తెలియక, కోపంతో అవి గాలిలోకి విసిరింది. చెట్టుపై నుంచి వందల నోట్ల కట్టలు కింద పడిపోవడం చూసిన స్థానికులు ఆశ్చర్యపోయారు. వెంటనే గుంపులుగా వచ్చి నోట్లను ఏరుకోవడం ప్రారంభించారు.గందరగోళం ముగిసేసరికి రోహితాశ్‌కి కేవలం రూ. 52,000 మాత్రమే దక్కాయి. మిగతా డబ్బు ఎవరెవరో తీసుకెళ్లారు. కొంత డబ్బు కోతి చించివేసిందని స్థానికులు చెబుతున్నారు.తహసీల్దార్ కార్యాలయ ప్రాంతంలో కోతుల బెడద కొత్తది కాదు. స్థానికుల మాటల్లో, అవి తరచూ బ్యాగులు, పత్రాలు లాక్కెళ్లి ఇబ్బందులు పెడుతున్నాయి. పాలకులు సరైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఇలాంటి ఘటన 2021లోనూ జరిగింది

ఇది కొత్త విషయం కాదు. 2021లో షాహాబాద్‌లో ఓ న్యాయవాది బ్యాగును కోతి ఎత్తుకెళ్లింది. అందులో దాదాపు లక్ష రూపాయల నగదు ఉంది. తర్వాత కోతి వాటిని గాలిలో విసిరేసింది. స్థానికుల సహాయంతో ఆయనకు ₹95,000 తిరిగొచ్చింది.ఇలాంటి ఘటనలు సోషల్ మీడియాలో కంటెంట్‌గా మారిపోతున్నాయి. నెటిజన్లు వీడియోలపై స్పందిస్తూ వినోదాన్ని పొందుతున్నారు. కానీ బాధితులకు మాత్రం ఇది ఓ చేదు అనుభవమే.

Read Also :

https://vaartha.com/shooting-in-america-two-children-killed/international/536797/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870