हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

India AI Impact : ఢిల్లీలో AI సమ్మిట్ ప్రారంభం, ప్రపంచ దృష్టి భారత్‌పై

Sai Kiran
India AI Impact : ఢిల్లీలో AI సమ్మిట్ ప్రారంభం, ప్రపంచ దృష్టి భారత్‌పై

India AI Impact : దేశ రాజధాని ఢిల్లీలో “ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026” ఘనంగా ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధ (AI) వినియోగం, సమ్మిళిత వృద్ధి మరియు సుస్థిర అభివృద్ధిలో దాని పాత్రపై ఈ సదస్సులో విస్తృత చర్చలు జరుగనున్నాయి. 80కి పైగా దేశాల ప్రతినిధులు, 500 మందికి పైగా గ్లోబల్ ఏఐ నిపుణులు, సీఈఓలు, పరిశోధకులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. గ్లోబల్ సౌత్‌లో ఈ స్థాయిలో ఏఐపై సదస్సు నిర్వహించడం ఇదే మొదటిసారి కావడం విశేషం.

ఈ సమ్మిట్ ఫిబ్రవరి 20 వరకు కొనసాగుతుంది. ఫిబ్రవరి 19న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభోపన్యాసం చేయనున్నారు. సమ్మిళిత, బాధ్యతాయుతమైన ఏఐ అభివృద్ధిపై భారత్ దృష్టికోణం, అంతర్జాతీయ సహకారంపై ఆయన ప్రసంగంలో దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం. ఈ సదస్సులో 20 దేశాల అధినేతలు, 60 మంది మంత్రులు మరియు ఉప మంత్రులు పాల్గొంటున్నారు.

Read Also: Mahesh Babu: ‘నాగబంధం’ టీజర్ లాంచ్ చేసిన సూపర్‌స్టార్

India AI Impact
India AI Impact

సమ్మిట్‌లో భాగంగా నిర్వహిస్తున్న “AI for All”, “AI by Her”, “Yuva AI” గ్లోబల్ ఇంపాక్ట్ ఛాలెంజ్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ పోటీలకు 60 దేశాల నుంచి 4,650కి పైగా దరఖాస్తులు రావడం, బాధ్యతాయుత ఏఐ ఆవిష్కరణల్లో భారత్ గ్లోబల్ హబ్‌గా (India AI Impact) ఎదుగుతోందని నిపుణులు పేర్కొంటున్నారు. ఫైనల్‌కు ఎంపికైన 70 బృందాలు ఫిబ్రవరి 16–17 తేదీల్లో భారత్ మండపం, సుష్మా స్వరాజ్ భవన్‌లలో తమ ఆవిష్కరణలను ప్రదర్శించనున్నాయి.

ఫిబ్రవరి 18న ఐఐటీ హైదరాబాద్ భాగస్వామ్యంతో “ఏఐ మరియు దాని ప్రభావం” అంశంపై రీసెర్చ్ సింపోజియం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్, ఎస్టోనియా అధ్యక్షుడు అలర్ కారిస్ సహా ప్రముఖులు హాజరవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ పరిశోధనా సంస్థలు, ఏఐ నిపుణులు ఇందులో పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఢిల్లీలో AI సమ్మిట్ ప్రారంభం, ప్రపంచ దృష్టి భారత్‌పై

ఢిల్లీలో AI సమ్మిట్ ప్రారంభం, ప్రపంచ దృష్టి భారత్‌పై

ఫుల్ గా తాగి రైల్వే ట్రాక్ పై యువకుడు హల్చల్

ఫుల్ గా తాగి రైల్వే ట్రాక్ పై యువకుడు హల్చల్

పెళ్లికి ముందు శృంగారం.. యువతకు సుప్రీంకోర్టు హెచ్చరిక

పెళ్లికి ముందు శృంగారం.. యువతకు సుప్రీంకోర్టు హెచ్చరిక

దివ్యాంగ ఉద్యోగులకు గొప్ప శుభవార్త

దివ్యాంగ ఉద్యోగులకు గొప్ప శుభవార్త

కాంగ్రెస్ పార్టీ విజ‌యం సాధించ‌లేదు.. మ‌ణిశంక‌ర్ అయ్య‌ర్

కాంగ్రెస్ పార్టీ విజ‌యం సాధించ‌లేదు.. మ‌ణిశంక‌ర్ అయ్య‌ర్

ఇకనైనా విశ్వవిద్యాలయాల్లోకి ఆచార్యులొచ్చేనా?

ఇకనైనా విశ్వవిద్యాలయాల్లోకి ఆచార్యులొచ్చేనా?

పట్టణ అభివృద్ధికి ప్రజల గ్రీన్ సిగ్నల్

పట్టణ అభివృద్ధికి ప్రజల గ్రీన్ సిగ్నల్

ఏటీఎంతో రేషన్ కొనుగోలు!

ఏటీఎంతో రేషన్ కొనుగోలు!

మతపరమైన ప్రదేశాల్లో మహిళల ప్రవేశంపై వివక్ష కేసు..సుప్రీం కోర్టు కీలక నిర్ణయం

మతపరమైన ప్రదేశాల్లో మహిళల ప్రవేశంపై వివక్ష కేసు..సుప్రీం కోర్టు కీలక నిర్ణయం

చెక్ బౌన్స్ కేసు.. రాజ్‌పాల్ యాదవ్‌కు మధ్యంతర బెయిల్

చెక్ బౌన్స్ కేసు.. రాజ్‌పాల్ యాదవ్‌కు మధ్యంతర బెయిల్

భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

దేశంలో ‘స్వచ్ఛ’ రాజకీయాలు అవసరం

దేశంలో ‘స్వచ్ఛ’ రాజకీయాలు అవసరం

📢 For Advertisement Booking: 98481 12870