हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆర్థిక సంవత్సరం

Vanipushpa
అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆర్థిక సంవత్సరం

ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌పై అందరి దృష్టీ నెలకొంది. ఆమె వరుసగా ఎనిమిదో సారి ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టనుండటం విశేషం. ఈ రికార్డు ఇప్పటికే ఆమె పేరుతో ఉంది. మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ వరుసగా 6 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే ఇప్పుడు నిర్మలమ్మ ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ముఖ్యంగా ఆదాయపు పన్ను ఊరట.. రైతులకు వరాలు.. మహిళలకు లబ్ధి వంటి వరాలు ఉండొచ్చన్న అంచనాలతో సహా పరిశ్రమ వర్గాల నుంచి కూడా పలు డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒక కొత్త డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. క్యాలెండర్ ఇయర్‌ను ఆర్థిక సంవత్సరంగా మార్చాలని పలువురు పన్ను నిపుణులు సూచిస్తున్నారు. బడ్జెట్‌లోనే దీనిపై ప్రకటన చేయాలని కోరుతున్నారు. ఈ డిమాండ్ ఎందుకు తెస్తున్నారు.. వస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండొచ్చు.. ఏం లాభాలు ఉండొచ్చు.

మన దేశంలో ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ 1 నుంచి మరుసటి సంవత్సరం మార్చి 31 వరకు ఉంటుంది. ఇతర చాలా దేశాల్లో క్యాలెండర్ ఇయర్ అయిన జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఉన్న దానినే ఆర్థిక సంవత్సరంగా కూడా పరిగణిస్తున్నాయి. మన దగ్గరే ఇలా క్యాలెండర్ ఇయర్, ఆర్థిక సంవత్సరం వేర్వేరుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా.. మన దగ్గర కూడా ఆర్థిక సంవత్సరాన్ని మార్చాలని కోరుతున్నారు. ఇలా ఆర్థిక సంవత్సరాన్ని క్యాలెండర్ ఇయర్‌కు మార్చినట్లయితే.. పాలనా సామర్థ్యం పెరగడంతో పాటు.. వ్యక్తులకు, వ్యాపారులకు మరింత స్పష్టత కూడా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఇదే సమయంలో మల్టీ నేషనల్ కంపెనీలకు (బహుళ జాతి కంపెనీలు), NRI లకు కూడా ఈ విధానం అనువుగా ఉంటుందని పేర్కొంటున్నారు. ఇంకా క్యాలెండర్ ఇయర్‌కు అనుగుణంగా పన్ను గడువు తేదీలు, ఆర్థిక ప్రణాళికలు చేసుకునేందుకు వీలుగా ఉంటుందని చెబుతున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870