हिन्दी | Epaper
చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ రికార్డు స్థాయికి చేరిన పసిడి ధరలు రైలుపై భారీ క్రేన్‌ ఇరాన్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ రికార్డు స్థాయికి చేరిన పసిడి ధరలు రైలుపై భారీ క్రేన్‌ ఇరాన్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ రికార్డు స్థాయికి చేరిన పసిడి ధరలు రైలుపై భారీ క్రేన్‌ ఇరాన్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ రికార్డు స్థాయికి చేరిన పసిడి ధరలు రైలుపై భారీ క్రేన్‌ ఇరాన్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన!

Rohit Sharma: టీ20 ప్రపంచకప్ 2024లో మమ్మల్ని హోటల్ నుంచి బయటకు రానివ్వలేదన్న రోహిత్ శర్మ

Anusha
Rohit Sharma: టీ20 ప్రపంచకప్ 2024లో మమ్మల్ని హోటల్ నుంచి బయటకు రానివ్వలేదన్న రోహిత్ శర్మ

టీ20 వరల్డ్‌కప్ 2024లో టీమిండియా విజేతగా నిలిచిన విషయం దేశవ్యాప్తంగా సంతోషోత్సవాలకు దారి తీసింది. 11 సంవత్సరాల విరామానంతరం భారత జట్టు ఐసీసీ ట్రోఫీ (ICC Trophy) ని అందుకోవడం దేశానికి గర్వకారణంగా నిలిచింది. కెప్టెన్ రోహిత్ శర్మ నేతృత్వంలో జట్టు అసాధారణ ప్రదర్శనతో ప్రత్యర్థులను చిత్తుచేసింది. ఈ టోర్నమెంట్ అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా నిర్వహించగా, భారత్ తన దూకుడుతో అభిమానులను ఆకట్టుకుంది.అయితే ఈ టోర్నీలో భాగంగా పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు ముందు టీమిండియా ఆటగాళ్లను హోటల్ నుంచి బయటకు రానివ్వలేదని రోహిత్ శర్మ తెలిపాడు. తాజాగా జియోహాట్ స్టార్ ఛాంపియన్స్ ప్రోగ్రామ్‌ (Jio Hot Star Champions Program) లో పాల్గొన్న రోహిత్ మెగా టోర్నీకి సంబంధించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు ముందు హోటల్ గది నుంచి బయటకు రావద్దని మాకు చెప్పారు. 

మేం స్టేడియానికి చేరుకోగానే అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు

భారత జట్టుకు ముప్పు ఉందనే హెచ్చరికలు జారీ చేశారు. మా చుట్టు భద్రతను కట్టుదిట్టం చేశారు. మా ఫుడ్‌ను మేం ఆర్డర్ చేసుకొని హోటల్ రూమ్స్‌లోనే తిన్నాం. అభిమానులు, భద్రతా సిబ్బంది, మీడియా ప్రతినిధులతో హోటల్ కిక్కిరిసిపోయింది. వారిని చూసి ఇది సాధారణ మ్యాచ్ కాదనే విషయం గ్రహించాం. ఏదో జరగబోతుందని అనిపించింది. మ్యాచ్ రోజు మేం స్టేడియానికి చేరుకోగానే అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. భారత్, పాకిస్థాన్ ఫ్యాన్స్ డ్యాన్స్ చేస్తూ ఈ మ్యాచ్ కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. అప్పటికే నేను పాకిస్థాన్‌తో చాలా మ్యాచ్‌లు ఆడాను. కానీ ఈ మ్యాచ్‌కు ముందు కనిపించిన ఉత్సాహం, అనుభూతి నాకు ఎప్పుడూ కలగలేదు.’అని రోహిత్ శర్మ (Rohit Sharma) చెప్పుకొచ్చాడు.న్యూయార్క్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 6 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. 

Rohit Sharma: టీ20 ప్రపంచకప్ 2024లో మమ్మల్ని హోటల్   నుంచి బయటకు రానివ్వలేదన్న రోహిత్ శర్మ
Rohit Sharma

బ్యాటింగ్‌తో

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 19 ఓవర్లలో 119 పరుగులకే ఆలౌటైంది. రిషభ్ పంత్(31 బంతుల్లో 6 ఫోర్లతో 42), అక్షర్ పటేల్(18 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 20) టాప్ స్కోరర్లుగా నిలిచారు. పాకిస్థాన్ బౌలర్లలో హ్యారీ రౌఫ్(3/21), నసీమ్ షా(3/21) మూడేసి వికెట్లు తీయగా,మహమ్మద్ అమీర్(2/23) రెండు వికెట్లు పడగొట్టాడు. షాహిన్ షా అఫ్రిది(1/29) ఓ వికెట్ తీసాడు.అనంతరం పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 113 పరుగులే చేసి ఓటమిపాలైంది. మహమ్మద్ రిజ్వాన్ (Muhammad Rizwan) నిలకడమైన బ్యాటింగ్‌తో 73/2తో పటిష్టంగా కనిపించిన పాక్.. వరుసగా వికెట్లు కోల్పోయింది. జస్‌ప్రీత్ బుమ్రా(3/14) మూడు వికెట్లతో పాక్ పతనాన్ని శాసించాడు. హార్దిక్ పాండ్యా(2/24) రెండు వికెట్లు తీయగా, అర్ష్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్ చెరో వికెట్ పడగొట్టారు.

Read Also: Neeraj Chopra: గ్రెనడా స్టార్ అండర్సన్ పీటర్స్‌ను అధిగమించి అగ్రస్థానం కైవసం చేసుకున్న నీరజ్‌

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

సీఎం రేవంత్‌ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్

సీఎం రేవంత్‌ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్

కొరియా మహిళపై సిబ్బంది లైంగిక వేధింపులు

కొరియా మహిళపై సిబ్బంది లైంగిక వేధింపులు

క్యూబాపై కన్నేసిన ట్రంప్..పావులు కదుపుతున్న అమెరికా

క్యూబాపై కన్నేసిన ట్రంప్..పావులు కదుపుతున్న అమెరికా

భారత్​తో సమగ్ర ఒప్పందానికి ఈయూ సిద్ధం

భారత్​తో సమగ్ర ఒప్పందానికి ఈయూ సిద్ధం

ఆస్ట్రేలియాలో కలకలం ..ముగ్గురు మృతి

ఆస్ట్రేలియాలో కలకలం ..ముగ్గురు మృతి

6G యుద్ధాన్ని రహస్యంగా మొదలెట్టిన చైనా

6G యుద్ధాన్ని రహస్యంగా మొదలెట్టిన చైనా

శాంతి మండలిలోకి పోప్ లియోను ఆహ్వానించిన ట్రంప్

శాంతి మండలిలోకి పోప్ లియోను ఆహ్వానించిన ట్రంప్

ట్రంప్ నిర్ణయంపై తిరగబడ్డ ఐదు మిత్ర దేశాలు

ట్రంప్ నిర్ణయంపై తిరగబడ్డ ఐదు మిత్ర దేశాలు

ఏపీలో ప్రత్యామ్నాయ ఇంధన పెట్టుబడులు ప్రోత్సాహం

ఏపీలో ప్రత్యామ్నాయ ఇంధన పెట్టుబడులు ప్రోత్సాహం

చంద్రుడిపై హోటల్.. రంగంలోకి స్టార్టప్ కంపెనీ

చంద్రుడిపై హోటల్.. రంగంలోకి స్టార్టప్ కంపెనీ

‘బోర్డ్ ఆఫ్ పీస్’లో చేరేందుకు పాక్ సహా 8 ఇస్లామిక్ దేశాల అంగీకారం

‘బోర్డ్ ఆఫ్ పీస్’లో చేరేందుకు పాక్ సహా 8 ఇస్లామిక్ దేశాల అంగీకారం

ఆ రెండు దేశాలే గ్రీన్‌లాండ్ సమస్యను పరిష్కరించుకుంటాయి: పుతిన్

ఆ రెండు దేశాలే గ్రీన్‌లాండ్ సమస్యను పరిష్కరించుకుంటాయి: పుతిన్

📢 For Advertisement Booking: 98481 12870