हिन्दी | Epaper
కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు

సూడాన్ లో విమాన ప్రమాదం: 46 మంది మృతి

Vanipushpa
సూడాన్ లో విమాన ప్రమాదం: 46 మంది మృతి

సూడాన్ దేశంలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. నివాసాల మధ్య ఓ సైనిక విమానం కూలడంతో 46 మంది మృతి చెందారు. మరో 10 మంది గాయపడ్డారు. వాడి సయిద్నా వైమానిక స్థావరం నుంచి టేకాఫ్ అవుతుండగా.. కర్రారి జిల్లాలోని ఇంటిపై విమానం కూలిపోయిందని మిలిటరీ అధికారులు తెలిపారు. మృతుల్లో సైనికులతోపాటు సాధారణ పౌరులు కూడా ఉన్నారని బుధవారం వెల్లడించారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.

v


ఉద్రిక్త పరిస్థితులు
అయితే, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని మిలిటరీ అధికారులు చెప్పారు. దాదాపు రెండేళ్ల నుంచి సూడన్‌లో అంతర్యుద్ధం జరుగుతోంది. సూడాన్ మిలిటరీ, రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ -ఆర్ఎస్ఎఫ్ దళాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ యుద్ధం కారణంగా చాలా పట్టణ ప్రాంతాలు ధ్వంసమయ్యాయి.
యుద్ధం మరింత ఉద్రక్తంగా..
ఇటీవల కాలంలో ఈ యుద్ధం మరింత ఉద్రక్తంగా మారింది. ఆర్​ఎస్​ఎఫ్​దళాలపై సూడాన్ మిలిటరీ విరుచుకుపడుతోంది. డార్ఫర్​పశ్చిమ ప్రాంతంలో ఎక్కువ భాగాన్ని నియంత్రించే ఆర్​ఎస్​ఎఫ్, నైలా ప్రాంతంలో సోమవారం తాము ఒక సైనిక విమానాన్ని కూల్చివేసినట్లు ప్రకటించడం గమనార్హం.
మరోవైపు, ఈ ప్రాంతంలో సామూహిక అత్యాచారాలు, జాతిరంగా ప్రేరేపితమైన హత్యలు ఎక్కువగా జరుగుతున్నాయని ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు ఆందోళన వ్యకం చేశాయి. ఇవి యుద్ధ నేరాలు, మానవాళిపై నేరాలని పేర్కొన్నాయి. డార్నర్ ప్రంంలో ఈ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని వెల్లడించాయి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870