हिन्दी | Epaper
చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్

India: కాల్పుల విరమణ వెనుక అసలు కథను వెల్లడించిన జైశంకర్

Vanipushpa
India: కాల్పుల విరమణ వెనుక అసలు కథను వెల్లడించిన జైశంకర్

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్(Pakistan) పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్(Operatopn Sindoor) జోరుగా సాగుతోంది. మరో రెండు, మూడు రోజులు ఆగితే పాకిస్తాన్ మెడలు వంచేందుకు అద్భుతమైన అవకాశం లభించింది. అయితే భారత్(Bharath) అనూహ్యంగా పాకిస్తాన్ తో కాల్పుల విరమణ ప్రకటించేసింది. దీనిపై స్వదేశంలో విమర్శలు కూడా వచ్చాయి. అయినా కేంద్రం మాత్రం సీజ్ ఫైర్ వైపే మొగ్గు చూపింది. ఆ తర్వాత సీజ్ ఫైర్ కు దారి తీసిన కారణాల్ని ఒక్కొక్కటిగా కేంద్రం బయటపెడుతూనే ఉంది.
పొలిటికోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన జైశంకర్
ఇదే క్రమంలో తాజాగా అమెరికన్ వెబ్ సైట్ పొలిటికోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మన విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్ పాకిస్తాన్ తో సీజ్ ఫైర్ కు దారి తీసిన అసలు కారణాన్ని వెల్లడించారు. మే10వ తేదీన ఒకే ఒక కారణంతో ఆపరేషన్ సింధూర్ ఆపేసినట్లు ఆయన తెలిపారు. 10వ తేదీ ఉదయం తాము ఎనిమిది ప్రధాన పాకిస్తానీ వైమానిక స్థావరాలపై దాడి చేసి ధ్వంసం చేశామన్నారు. దీంతో పాకిస్తాన్ కాళ్లబేరానికి వచ్చిందన్నారు. అప్పుడు సీజ్ ఫైర్ కు అంగీకరించినట్లు తెలిపారు.

Jaiskhankar: సీజ్ ఫైర్ కు కారణాలు షేర్ చేసిన జైశంకర్
Jaiskhankar: కాల్పుల విరమణ వెనుక అసలు కథను వెల్లడించిన జైశంకర్

ఉగ్రవాద గ్రూపులకు ఆశ్రయం కల్పించడంలో పాకిస్తాన్ పాత్రపై స్పందిస్తూ.. ముప్పును తొలగించడానికి అవసరమైతే ప్రత్యక్ష సైనిక చర్య తీసుకోవడానికి సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. వారు ఎక్కడ ఉన్నారనేది తమకు ముఖ్యం కాదని, వారు పాకిస్తాన్‌లో మూలన దాక్కుంటే అక్కడికి వెళ్లేందుకు కూడా సిద్ధమన్నారు. తద్వారా ఉగ్రవాదాన్ని మూలాల్లోకి వెళ్లి మరీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు జైశంకర్ వెల్లడించారు.

ఉగ్రవాదంపై భారత్ కఠిన ధోరణి

జైశంకర్ మాట్లాడుతూ, “ఉగ్రవాదాన్ని అరికట్టడానికి అవసరమైతే ప్రత్యక్ష సైనిక చర్య తీసుకోవడానికి భారత్ సిద్ధంగా ఉంది. ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నా, అవసరమైతే పాకిస్తాన్‌లోకే వెళ్లి కూడా వారిని ఎదుర్కొనగలమన్న నిబద్ధత ఉంది,” అని అన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని తమ విధానంగా వాడుకోవడంలో ఆరితేరిపోయిన దేశమని, అదే అసలు సమస్య కూడా అని జైశంకర్ తెలిపారు. బ్రస్సెల్స్ పర్యటన సందర్భంగా అమెరికా వెబ్ సైట్ పొలిటికోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాలు యుద్ధం అంచుకు రావడానికి దారితీసిన పరిస్థితులు ఇప్పటికీ ఉన్నాయా అన్న ప్రశ్నకు స్పందిస్తూ…ఉగ్రవాదంపై నిబద్ధతను ఉద్రిక్తతగా భావిస్తే అది కచ్చితంగా తప్పదన్నారు.

పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని తమ విధానంగా వాడుతోంది – జైశంకర్ ఆగ్రహం
పాకిస్తాన్ ఉగ్రవాద గ్రూపులకు ఆశ్రయం కల్పించడం, వాటిని తమ వ్యూహాత్మక ఆయుధంగా వాడుకోవడం పెద్ద సమస్యగా మారిందని జైశంకర్ స్పష్టం చేశారు. ఇదే అసలు సమస్య అని, ఉగ్రవాదాన్ని నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
ఉగ్రవాదంపై భారత్ నిబద్ధతపై స్పష్టత
ఇంటర్వ్యూలో “ఇపుడు కూడా రెండు దేశాలు యుద్ధ అంచుకే వచ్చాయా?” అనే ప్రశ్నకు జైశంకర్ స్పందిస్తూ – “ఉగ్రవాదంపై చూపుతున్న నిబద్ధతను ఉద్రిక్తతగా భావిస్తే, అది తప్పే,” అని వ్యాఖ్యానించారు. ఇది భారత్ యొక్క స్పష్టమైన దృక్పథాన్ని ప్రతిబింబిస్తుంది. కాల్పుల విరమణ నిర్ణయంపై దేశవ్యాప్తంగా విమర్శలు వచ్చినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం మాత్రం దీని వెనుక ఉన్న వ్యూహాత్మక కారణాలను ఒక్కొక్కటిగా వెలుగులోకి తెస్తోంది. ఇదే సందర్భంలో విదేశాంగ మంత్రి జైశంకర్ తాజా వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

Read Also: Errol Musk: పుతిన్‌ ని ప్రశంసించిన ఎలాన్‌ మస్క్‌ తండ్రి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

500 టాకాల అప్పే ప్రాణం తీసిందా? బంగ్లాదేశ్‌లో షాకింగ్ ఘటన!

500 టాకాల అప్పే ప్రాణం తీసిందా? బంగ్లాదేశ్‌లో షాకింగ్ ఘటన!

పాకిస్తాన్ లో హిందూ యువకుడి కోహ్లీ హత్య

పాకిస్తాన్ లో హిందూ యువకుడి కోహ్లీ హత్య

సిగరెట్లు తాగుతూ, ఖమేనీ ఫొటోలు కాల్చేస్తున్న మహిళలు

సిగరెట్లు తాగుతూ, ఖమేనీ ఫొటోలు కాల్చేస్తున్న మహిళలు

దమ్ముంటే ఇజ్రాయెల్ ప్రధానిని కిడ్నాప్ చెయ్.. ట్రంప్ కు పాక్ సవాల్

దమ్ముంటే ఇజ్రాయెల్ ప్రధానిని కిడ్నాప్ చెయ్.. ట్రంప్ కు పాక్ సవాల్

సరిహద్దులో ఏం జరిగింది? భారత్‌లోకి చొరబడిన చైనా మహిళ అరెస్ట్!

సరిహద్దులో ఏం జరిగింది? భారత్‌లోకి చొరబడిన చైనా మహిళ అరెస్ట్!

అమెరికాకు గ్రీన్ ల్యాండ్ సమస్య..ట్రంప్‌కు భయమెందుకంటే?

అమెరికాకు గ్రీన్ ల్యాండ్ సమస్య..ట్రంప్‌కు భయమెందుకంటే?

మదురో తర్వాత పుతిన్ వంతా? జెలెన్‌స్కీ వ్యాఖ్యలపై ట్రంప్ షాక్!

మదురో తర్వాత పుతిన్ వంతా? జెలెన్‌స్కీ వ్యాఖ్యలపై ట్రంప్ షాక్!

హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి అంతర్జాతీయ ఆహ్వానం

హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి అంతర్జాతీయ ఆహ్వానం

టిసిఎస్ ఉద్యోగులు ఆఫీస్ కు రావాల్సిందే

టిసిఎస్ ఉద్యోగులు ఆఫీస్ కు రావాల్సిందే

సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం

సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం

చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన!

చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన!

ఇరాన్‌లో ఆందోళనలు.. 200 మందికి పైగా మృతి!
2:16

ఇరాన్‌లో ఆందోళనలు.. 200 మందికి పైగా మృతి!

📢 For Advertisement Booking: 98481 12870