हिन्दी | Epaper
అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి న్యూ ఇయర్ దాడి కుట్ర అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి న్యూ ఇయర్ దాడి కుట్ర అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి న్యూ ఇయర్ దాడి కుట్ర అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి న్యూ ఇయర్ దాడి కుట్ర

Ahmedabad: విమాన ప్రమాదం..కష్టంగా మారిన మృతదేహాల గుర్తింపు

Vanipushpa
Ahmedabad: విమాన ప్రమాదం..కష్టంగా మారిన మృతదేహాల గుర్తింపు

అహ్మదాబాద్‌(Ahmedabad)లోని సర్దార్ వల్లభ్ భాయ్ విమానాశ్రయం సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో 241 మంది మరణించినట్టు ఎయిర్ ‌ఇండియా(Air India) ప్రకటించింది. విమాన శకలాల వద్ద మృతదేహాల కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. మృతదేహాల గుర్తింపు చాలా కష్టంగా మారింది. ఒక్కొక్కటిగా శకలాలను బయటకు తీస్తూ వాటి కింద మృతదేహాలు కనిపిస్తాయోమోనని సిబ్బంది, అధికారులు వెతుకుతున్నారు. పోలీసు జాగిలాలతో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఎవరిదైనా మృతదేహం కనిపిస్తే, ప్లాస్లిక్ స్ట్రెచర్‌పై ఆస్పత్రికి తరలిస్తున్నారు.
మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా ఉండడంతో డీఎన్ఏ పరీక్షల ఆధారంగా మృతుల్ని గుర్తించే అవకాశం ఉంది.

Ahmedabad: విమాన ప్రమాదం..కష్టంగా మారిన మృతదేహాల గుర్తింపు
Ahmedabad: విమాన ప్రమాదం..కష్టంగా మారిన మృతదేహాల గుర్తింపు

అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టులో ఆందోళన
ఎయిర్‌ ఇండియా విమాన సర్వీసు ఏఐ171 ప్రమాదానికి గురవ్వడంతో ఎయిర్ ఇండియాకు చెందిన మరికొన్ని సర్వీసులను ఆ సంస్థ నిలిపివేసింది. అహ్మదాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన విమానాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గురువారం అర్ధరాత్రి అహ్మదాబాద్ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా సిబ్బందితో ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు. ఆ తర్వాత ఎయిర్ ఇండియా సిబ్బంది వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఈ ప్రమాదంలో రమేశ్ విశ్వాస్ కుమార్ అనే వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడినట్టు ఎయిర్ ఇండియా అధికారులు చెబుతున్నారు. ప్రమాద సమయంలో విమానంలో ప్రయాణికులు, సిబ్బంది, పైలట్లు సహా 242 మంది ప్రయాణిస్తున్నట్టు ఎయిర్ ఇండియా తెలిపింది.
ఎయిర్‌పోర్టు వెనకభాగంలో ప్రమాదం
ప్రమాదం జరిగిన ప్రదేశం విమానాశ్రయం వెనుక భాగంలో ఉంది. మేఘనీనగర్ అనే ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. మెడికల్ కాలేజీ హాస్టల్ భవనాలను ఢీకొని విమానం క్రాష్ అయినట్టు ప్రాథమికంగా అధికారులు చెబుతున్నారు. ప్రమాదానికి కారణాలను అన్వేషిస్తున్నామని కేంద్ర పౌరవిమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు.
గురువారం మధ్యాహ్నం 1.38 గంటల సమయంలో విమానం టేకాఫ్ అయిన కొద్ది సెకన్లలోనే కూలిపోయింది. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించింది. అక్కడ ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మేఘనీనగర్ ప్రాంతంలో ప్రమాదం జరిగిన మార్గంలోకి ఎవరినీ రానీయకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటుచేశారు. పోలీసులు, అగ్నిమాపక శాఖ , ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, అధికారులు, మీడియా ప్రతినిధులు మాత్రమే అక్కడ ఉన్నారు. సాధారణ పౌరులు రాకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.

Ahmedabad: విమాన ప్రమాదం..కష్టంగా మారిన మృతదేహాల గుర్తింపు
Ahmedabad: విమాన ప్రమాదం..కష్టంగా మారిన మృతదేహాల గుర్తింపు

ఈ ప్రదేశమంతటా భారీగా నల్లని శకలాలు
ప్రమాదం జరిగిన ప్రదేశమంతటా భారీగా నల్లని శకలాలు కనిపిస్తున్నాయి.
అక్కడ ఐదంతస్తుల భవనాలు వరుసగా ఐదు ఉన్నాయి. వీటిలో మొదటి భవనం అంటే, ఎయిర్‌పోర్టు వైపు ఉన్న భవనాన్ని విమానం ఢీకొట్టింది. విమానం ఢీకొట్టిన సమయంలో అది ఒక్కసారిగా పేలినట్టు ప్రమాదానికి సంబంధించి వైరల్ అయిన వీడియోల ద్వారా తెలుస్తోంది. విమాన శకలాలను సేకరించే పనిలో అధికారులు కనిపించారు. ముఖ్యంగా విమానంలో కీలకమైన బ్లాక్ బాక్స్ కోసం వారు వెతుకుతున్నట్టుగా కనిపించింది. బ్లాక్ బాక్స్ లభిస్తే ప్రమాదానికి కారణాలు తెలిసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ”ప్రస్తుతం సహాయక చర్యలు, మృతదేహాల గుర్తింపు పనులు కొనసాగుతున్నాయి.” అని పోలీసు అధికారి ఒకరు చెప్పారు.
ప్రమాద తీవ్రత ఎంతలా ఉందంటే.. విమానం ఢీకొట్టిన భవనం పూర్తిగా దగ్ధమైంది. అగ్నిమాపక శాఖ సిబ్బంది, అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఆ ప్రాంతంలో సహాయక చర్యల కొనసాగింపులో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. భవనం పూర్తిగా దగ్ధమైనందున అది ఏ క్షణమైనా కూలే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు.
200 మీటర్ల వరకు మంటలు
మంటల కారణంగా అదే ప్రాంగణంలో ఉన్న మరో నాలుగు భవనాలు కూడా దెబ్బతిన్నాయి. భవనాలు మసిబారి నల్లగా కనిపిస్తున్నాయి. ప్రాంగణంలోని చెట్లు మాడిపోయాయి. దాదాపు రెండు వందల మీటర్ల దూరం వరకు మంటల తీవ్రత వ్యాపించినట్టు స్పష్టమవుతోంది.
ప్రమాదం జరిగిన ప్రాంతానికి సమీపంలో ఓ ఉన్న ఓ వేప చెట్టు సగం కాలిపోయి.. సగం పచ్చగా ఉంది. విమాన ప్రమాదం జరిగిన ప్రదేశానికి రోడ్డుకు మరోవైపు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్(ఎన్ఐఓహెచ్) అనే పరిశోధనా సంస్థ ఉంది.

Read Also: Flight Crash: విమానంలో చివరి క్షణంలో ఏం జరిగింది?

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇరాన్ ఆంక్షలతో బాస్మతి ఎగుమతులకు బ్రేక్

ఇరాన్ ఆంక్షలతో బాస్మతి ఎగుమతులకు బ్రేక్

హిందువులపై దాడులు భారత్, బ్రిటన్ ఆందోళన

హిందువులపై దాడులు భారత్, బ్రిటన్ ఆందోళన

హాలీవుడ్ అవార్డుల వేదికపై ప్రియాంకా చోప్రా

హాలీవుడ్ అవార్డుల వేదికపై ప్రియాంకా చోప్రా

వెనిజువెలా వెనుక అసలు కథ ఏంటి? అమెరికాపై CPI(ML) తీవ్ర ఆరోపణలు

వెనిజువెలా వెనుక అసలు కథ ఏంటి? అమెరికాపై CPI(ML) తీవ్ర ఆరోపణలు

ట్రంప్ కు ఇరాన్ సుప్రీం లీడర్ స్ట్రాంగ్ కౌంటర్

ట్రంప్ కు ఇరాన్ సుప్రీం లీడర్ స్ట్రాంగ్ కౌంటర్

ఇరాన్ నిరసనలకు ట్రంప్ మద్దతు.. అణిచివేస్తే తీవ్ర పరిణామాలు
0:33

ఇరాన్ నిరసనలకు ట్రంప్ మద్దతు.. అణిచివేస్తే తీవ్ర పరిణామాలు

అమెరికా బెదిరింపులు, దాడి చేస్తే ముందే కాల్పులు – డెన్మార్క్ హెచ్చరిక

అమెరికా బెదిరింపులు, దాడి చేస్తే ముందే కాల్పులు – డెన్మార్క్ హెచ్చరిక

దేశవ్యాప్తంగా చెలరేగిన ఆందోళనలు, ఇంటర్నెట్ నిలిపివేత

దేశవ్యాప్తంగా చెలరేగిన ఆందోళనలు, ఇంటర్నెట్ నిలిపివేత

Aleppoలో కర్ఫ్యూ, సిరియా సైన్యం SDF మధ్య తీవ్ర ఘర్షణలు

Aleppoలో కర్ఫ్యూ, సిరియా సైన్యం SDF మధ్య తీవ్ర ఘర్షణలు

తిలక్ వర్మకు సర్జరీ, న్యూజిలాండ్‌తో తొలి 3 టీ20లకు దూరం BCCI

తిలక్ వర్మకు సర్జరీ, న్యూజిలాండ్‌తో తొలి 3 టీ20లకు దూరం BCCI

థాయ్‌లాండ్‌లో భారతీయుడిపై ట్రాన్స్‌జెండర్ల దాడి , పట్టాయలో కలకలం

థాయ్‌లాండ్‌లో భారతీయుడిపై ట్రాన్స్‌జెండర్ల దాడి , పట్టాయలో కలకలం

అమెరికా సీజ్ చేసిన ట్యాంకర్లో ముగ్గురు ఇండియన్లు!

అమెరికా సీజ్ చేసిన ట్యాంకర్లో ముగ్గురు ఇండియన్లు!

📢 For Advertisement Booking: 98481 12870