हिन्दी | Epaper
ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం

Telangana: సంతానం లేదన్న సాకుతో భార్యను హత్య చేసిన భర్త

Anusha
Telangana: సంతానం లేదన్న సాకుతో భార్యను హత్య చేసిన భర్త

ఈ ఘటన తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో సంచలనం రేపింది. జగిత్యాల డీఎస్పీ రఘు చందర్ తెలిపిన వివరాల ప్రకారం కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మల్లాపూర్ కు చెందిన మమతకు, జగిత్యాల జిల్లా కొడిమ్యాలకు చెందిన ఆవుదుర్తి మహేందర్ కు 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇప్పటి వరకు సంతానం కలగలేదు దీంతో భర్త మహేందర్ మమతను నిత్యం వేధింపులకు గురి చేసేవాడు. అంతేకాకుండా వరకట్నం తీసుకురావాలంటూ ఇబ్బందులకు గురిచేసేవాడు.పెళ్లి సమయంలో కట్నం తక్కువగా ఇచ్చారని కూడా మమతను ఇబ్బందులు పెడుతున్న మహేందర్ తాగుడుకు బానిసై అప్పుల పాలయ్యాడు. భర్తతో పాటు అత్తింటి వారి వేధింపులను తట్టుకుంటూ జీవనం సాగిస్తున్న మమత గత కొంతకాలంగా కరీంనగర్ లోని ఓ షాపింగ్ మాల్ లో ఉద్యోగం చేస్తోంది. తాను చేస్తున్న ఉద్యోగం ద్వారా వచ్చిన జీతం డబ్బులు కూడా భర్తకు ఇచ్చేది మమత అయితే అప్పుల ఊబిలో చిక్కుకున్న మహేందర్ మమతను హింసిస్తుండడంతో 20 రోజుల క్రితం మల్లాపూర్ లో పెద్దల సమక్షంలో పంచాయితీ కూడా జరిగింది.

ఆత్మహత్య

అప్పుడు భార్యను బాగా చూసుకుంటానని చెప్పిన మహేందర్ మమతను తీసుకుని కరీంనగర్‌లోని అద్దె ఇంటికి వెళ్లాడు. అయితే, తాను చేసిన అప్పులు తీర్చేందుకు మమత మెడలో ఉన్న బంగారు పుస్తెల తాడు ఇవ్వాలని ఆమెను హింసించడం మొదలు పెట్టాడు. అయితే తన పుట్టినింటి వారు ఇచ్చిన పుస్తెల తాడు ఇవ్వనని మమత తేల్చి చెప్పడంతో ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు.అయితే ముందుగా వేసుకున్న పథకం ప్రకారం మహేందర్ తన భార్య మమతను ఏప్రిల్ 26న వేములవాడలోని రాజన్న, నల్లగొండ నృసింహ స్వామి ఆలయాలకు తీసుకెళ్లి దైవ దర్శనం చేయించాడు. అక్కడి నుండి కొడిమ్యాలలోని ఇంటికి తీసుకెళ్లిన మహేందర్ నైలాన్ తాడుతో మమత మెడకు ఉరివేసి చంపి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ఇంటి పైకప్పుకు ఉన్న ఇనుప హుక్కుకు తగిలించి ఇంటికి తాళం వేసుకుని పరారయ్యాడు. ఆ తర్వాత హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు.మమత మెడలో ఉన్న పుస్తెల తాడును తీసుకుని వెల్లిన మహేందర్ గంగాధరలోని ముత్తూట్ ఫైనాన్స్ లో తాకట్టు పెట్టి వచ్చిన డబ్బుతో అప్పులు తీర్చుకున్నాడు.

 Telangana: సంతానం లేదన్న సాకుతో భార్యను హత్య చేసిన భర్త

కేసు

మమత పుట్టినింటి వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు ఆవుదుర్తి మహేందర్‌ను అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో నిందితులుగా మహేందర్ కుటుంబ సభ్యులు వజ్రవ్వ, లక్ష్మణ్, అనిల్, వెంకటష్ లపై కూడా కేసు నమోదు చేశామని డీఎస్పీ రఘు చందర్ తెలిపారు.

Read Also: Naa Anveshana: అన్వేష్ పై పోలీస్ కేసు నమోదు ఏం జరిగిందంటే?

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మెహుల్ చోక్సీని భారత్ కు అప్పగించేందుకు బెల్జియం కోర్టు అంగీకారం

మెహుల్ చోక్సీని భారత్ కు అప్పగించేందుకు బెల్జియం కోర్టు అంగీకారం

నాంపల్లి కోర్టుకు బాంబు బెదిరింపు

నాంపల్లి కోర్టుకు బాంబు బెదిరింపు

మావోయిస్టు నేతల ఎన్కౌంటర్లపై హైకోర్టు విచారణ

మావోయిస్టు నేతల ఎన్కౌంటర్లపై హైకోర్టు విచారణ

బోండీ బీచ్ లో కాల్పులు.. దర్యాప్తులో భారత బృందం

బోండీ బీచ్ లో కాల్పులు.. దర్యాప్తులో భారత బృందం

చైనా నేరగాడితో దోస్తీ చేసిన ముంబయి సైబర్ నేరస్థుడు అరెస్టు

చైనా నేరగాడితో దోస్తీ చేసిన ముంబయి సైబర్ నేరస్థుడు అరెస్టు

భర్త కళ్లెదుటే భార్యపై సామూహిక అత్యాచారం

భర్త కళ్లెదుటే భార్యపై సామూహిక అత్యాచారం

భువ‌న‌గిరి జిల్లాలో యువకుడి దారుణ హత్య

భువ‌న‌గిరి జిల్లాలో యువకుడి దారుణ హత్య

కేపీహెచ్ బి లో ర్యాగింగ్ కలకలం.. విద్యార్థి ఆత్మహత్య

కేపీహెచ్ బి లో ర్యాగింగ్ కలకలం.. విద్యార్థి ఆత్మహత్య

ఆత్మహత్య చేసుకున్న మహిళా ఎస్సై

ఆత్మహత్య చేసుకున్న మహిళా ఎస్సై

బురఖా తెచ్చిన తంటా.. భార్యా బిడ్డల్ని హతమార్చిన కిరాతకుడు
0:08

బురఖా తెచ్చిన తంటా.. భార్యా బిడ్డల్ని హతమార్చిన కిరాతకుడు

తల్లిదండ్రులను హతమార్చిన కేసులో రాబ్ రైనర్ కుమారురు అరెస్టు

తల్లిదండ్రులను హతమార్చిన కేసులో రాబ్ రైనర్ కుమారురు అరెస్టు

హనుమాన్ జంక్షన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

హనుమాన్ జంక్షన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

📢 For Advertisement Booking: 98481 12870