పురాణ(Puranas) గ్రంథాలు భగవంతుని చేరుకునేందుకు తొమ్మిది రకాల భక్తి మార్గాలను సూచిస్తున్నాయి. అవి శ్రవణం (దైవకథలు వినడం), కీర్తనం (భగవంతుని స్తుతించడం), స్మరణం (నిరంతరం తలుచుకోవడం), పాదసేవనం (సేవాభావంతో జీవించడం), అర్చనం (పూజా విధానాలు), వందనం (నమస్కారం), దాస్య భావన (తనను సేవకుడిగా భావించడం), సఖ్య భావన (దైవాన్ని మిత్రుడిగా భావించడం), ఆత్మనివేదనం (సంపూర్ణంగా అర్పించుకోవడం).
Read Also:Sanatana Dharma: గోత్రం అంటే ఏమిటి?

ఈ మార్గాలు మనసుకు(Puranas) శాంతిని ఇస్తాయి, ఒత్తిడి మరియు ఆందోళనల నుంచి దూరంగా ఉంచుతాయి. ప్రకృతి, సమాజం, మనుషులతో స్నేహపూర్వకంగా మెలగడం, సమానత్వ భావనను పాటించడం కూడా నిజమైన భక్తికి మూలం అని పురాణాలు తెలియజేస్తున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: