AP crime: ఏలూరు జిల్లాలోని సజ్జాపురంలో దిల్లేశ్వరి మరియు గోవిందు అనే దంపతులు ఉండేవారు. అయితే వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా మనస్పర్థలు రావడంతో ఒకరికొకరు దూరంగా విడిగా నివసిస్తున్నారు.
Read also: Armoor Road Accident: ఆటో – స్కూటీ ఢీ.. ఇద్దరు యువకులు స్పాట్ డెడ్
AP Crime: Horrific Incident in Eluru: Brutal Husband Slits Wife’s Throat and Flees!
అమ్మాయిపై బ్లేడుతో దాడి
దిల్లేశ్వరి పనిచేస్తున్న షాపు వద్దకు వచ్చిన గోవిందు, తనను ఇంటి దగ్గర దించాలని కోరాడు. ఆమె బండి నడుపుతుండగా, వెనుక కూర్చున్న గోవిందు ఒక్కసారిగా బ్లేడుతో ఆమె గొంతు కోసి అక్కడి నుండి వేగంగా తప్పించుకున్నాడు.
పోలీసుల విచారణ
తీవ్ర రక్తస్రావంతో ఉన్న దిల్లేశ్వరిని కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రి కు తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: