हिन्दी | Epaper
ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు చంపి కాలువలో పడేసిన యువతి భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త ఘోర బస్సు ప్రమాదం.. ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు చంపి కాలువలో పడేసిన యువతి భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త ఘోర బస్సు ప్రమాదం.. ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు చంపి కాలువలో పడేసిన యువతి భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త ఘోర బస్సు ప్రమాదం.. ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు చంపి కాలువలో పడేసిన యువతి భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త ఘోర బస్సు ప్రమాదం.. ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు

Bihar: అకాల వర్షాలతో బీహార్ అతలాకుతలం 80 మంది మృతి

Anusha
Bihar: అకాల వర్షాలతో బీహార్ అతలాకుతలం 80 మంది మృతి

బీహార్ రాష్ట్రంలో అకాల వర్షాలు తీవ్ర విధ్వంసం సృష్టిస్తున్నాయి. వర్షాల కారణంగా ఇప్పటివరకు 80 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ మంత్రి విజయ్ కుమార్ మండల్ శుక్రవారం తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో హఠాత్తుగా వర్షాలు పడటంతో ప్రజలు అసంతృప్తికి గురవుతున్నారు. పిడుగులు, గాలివానలు, వరదల కారణంగా పంటలు దెబ్బతిన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో నివాస గృహాలు, చిన్న నిర్మాణాలు పూర్తిగా నేలమట్టమయ్యాయి.మంత్రి విజయ్ కుమార్ మాట్లాడుతూ, “ప్రస్తుతం రాష్ట్రం అత్యంత సంక్షోభ పరిస్థితిని ఎదుర్కొంటోంది. భారీ వర్షాలు వలన ప్రజలు చనిపోవడం బాధాకరం. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ. 4 లక్షల చొప్పున పరిహారం అందిస్తోంది. అలాగే గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి” అని వివరించారు.

ఆస్తి న‌ష్టం

రాష్ట్రీయ జ‌న‌తాద‌ళ్ నాయ‌కుడు, ప్ర‌తిప‌క్ష‌నేత తేజ‌స్వి యాద‌వ్ రాష్ట్రంలో అకాల వ‌ర్షాలు సృష్టిస్తున్న బీభ‌త్సంపై ‘ఎక్స్’ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా స్పందించారు. ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలిపారు. బాధిత కుటుంబాల‌కు ప్ర‌భుత్వం స‌రైన ప‌రిహారం అందించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. భారీ మొత్తంలో ప్రాణ‌, ఆస్తి న‌ష్టం జ‌ర‌గ‌డం తీవ్రంగా బాధించింద‌ని తేజ‌స్వి యాద‌వ్ పేర్కొన్నారు. ఆక‌స్మిక వ‌ర్షాల కార‌ణంగా గోదుమ రైతులు తీవ్రంగా న‌ష్ట‌పోయార‌ని, గోదాముల‌లో దాచిన పంట కూడా నాశ‌న‌మైంద‌న్నారు. బాధిత రైతుల‌కు ప్ర‌భుత్వం త‌గిన ప‌రిహారం ఇవ్వాల‌ని, వారిని అన్ని విధాల ఆదుకోవాల‌ని డిమాండ్ చేశారు.  

 Bihar: అకాల వర్షాలతో బీహార్ అతలాకుతలం 80 మంది మృతి

పిడుగుపాటుకు

బెగూసరాయ్, దర్భంగా జిల్లాల్లో పిడుగులు బీభత్సం సృష్టించాయి. ఈ రెండు జిల్లాల్లో వేర్వేరు ఘటనల్లో తొమ్మిది మంది మృతి చెందడం కలచివేస్తోంది. మధుబని జిల్లాలో విషాదం మరింత తీవ్రంగా ఉంది. ఒకే కుటుంబానికి చెందిన తండ్రీకూతుళ్లు పిడుగుపాటుకు బలయ్యారు. తండ్రీకూతుళ్లు కళ్లముందే పిడుగుపాటుకు గురై విగతజీవులుగా మారడంతో ఆ కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. సమస్తిపుర్ జిల్లాలో కూడా ఒక వ్యక్తి పిడుగుపాటుకు గురై మరణించారని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది.

Read Also: Tamil Nadu: తమిళనాడులో అన్నాడీఎంకే బీజేపీ పొత్తు ఖరారు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

సిగాచి బాధితులకు పరిహారం.. ప్రభుత్వ తీరుపై హైకోర్టు ఆగ్రహం

సిగాచి బాధితులకు పరిహారం.. ప్రభుత్వ తీరుపై హైకోర్టు ఆగ్రహం

బిడ్డకు జన్మనిచ్చిన 9వ తరగతి బాలిక .. నిందుతుడు అరెస్ట్

బిడ్డకు జన్మనిచ్చిన 9వ తరగతి బాలిక .. నిందుతుడు అరెస్ట్

భార్యను చంపిన కేసులో వెలుగులోకి కీలక విషయాలు

భార్యను చంపిన కేసులో వెలుగులోకి కీలక విషయాలు

లోహిత్, జుకో వ్యాలీల్లో అరణ్యాగ్ని విస్తరణ

లోహిత్, జుకో వ్యాలీల్లో అరణ్యాగ్ని విస్తరణ

సరదాగా కోతి అని పిలిచాడు.. వేదనతో ప్రాణాలు తీసుకున్న భార్య

సరదాగా కోతి అని పిలిచాడు.. వేదనతో ప్రాణాలు తీసుకున్న భార్య

స్కూల్ బస్సును ఢీకొట్టిన లారీ.. ఏడుగురు విద్యార్థులకు గాయాలు
0:22

స్కూల్ బస్సును ఢీకొట్టిన లారీ.. ఏడుగురు విద్యార్థులకు గాయాలు

ప్రేమ పేరుతో మోసం.. అబార్షన్ విఫలమై యువతి మృతి

ప్రేమ పేరుతో మోసం.. అబార్షన్ విఫలమై యువతి మృతి

గద్వాల జిల్లాలో అనుమానాస్పద మృతి

గద్వాల జిల్లాలో అనుమానాస్పద మృతి

వేధింపులు తట్టుకోలేక మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

వేధింపులు తట్టుకోలేక మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

ఆరేళ్ల చిన్నారిపై సామూహిక అత్యాచారం

ఆరేళ్ల చిన్నారిపై సామూహిక అత్యాచారం

KCRకు నోటీసులు.. మహేశ్‌గౌడ్ ఏమన్నారంటే?

KCRకు నోటీసులు.. మహేశ్‌గౌడ్ ఏమన్నారంటే?

KCRకు సిట్‌ నోటీసులు.. స్పందించిన కవిత

KCRకు సిట్‌ నోటీసులు.. స్పందించిన కవిత

📢 For Advertisement Booking: 98481 12870