हिन्दी | Epaper
అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి

Chandrababu Naidu : ప్రధాని మోదీ నాయకత్వంలోనే దేశానికి భద్రత అన్న చంద్రబాబు

Divya Vani M
Chandrababu Naidu : ప్రధాని మోదీ నాయకత్వంలోనే దేశానికి భద్రత అన్న చంద్రబాబు

ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి.ఉరవకొండ నియోజకవర్గంలోని చాయాపురంలో ఓ సభలో చంద్రబాబు పాల్గొన్నారు.అక్కడ మాట్లాడిన ఆయన, ప్రధాని మోదీ నాయకత్వం దేశానికి రక్షణ కవచం అన్నట్టు వ్యాఖ్యానించారు.దేశం ఒక రకమైన యుద్ధ వాతావరణంలో ఉందన్నారు చంద్రబాబు.పహల్గామ్ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అమాయక ప్రజల్ని ఉగ్రవాదులు హత్యచేయడం క్షమించలేని చర్య అని తెలిపారు.భారతదేశం ఎప్పుడూ హింసకు వ్యతిరేకమేనని అన్నారు. ప్రధాని మోదీ కూడా ఈ విషయాన్ని పదేపదే చెబుతున్నారని గుర్తుచేశారు.పాకిస్థాన్ నిరంతరం దాడులకు పాల్పడుతోందని మండిపడ్డారు. సరిహద్దుల్లో మన సైనికులు అపారంగా త్యాగం చేస్తున్నారని కొనియాడారు.యువత సైన్యంలో చేరడం గర్వకారణమన్నారు.వీరి వల్లే మనం నిశ్చింతగా జీవించగలుగుతున్నామన్నారు.

Chandrababu Naidu ప్రధాని మోదీ నాయకత్వంలోనే దేశానికి భద్రత అన్న చంద్రబాబు
Chandrababu Naidu ప్రధాని మోదీ నాయకత్వంలోనే దేశానికి భద్రత అన్న చంద్రబాబు

తెలుగు బిడ్డ మురళీ నాయక్ మరణం తనను కలచివేసిందన్నారు.ఆయన తల్లిదండ్రులతో మాట్లాడిన విషయాన్ని తెలిపారు. వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మురళీ నాయక్ సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.రాష్ట్ర ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దేశ రక్షణలో ప్రతి ఒక్కరి బాధ్యత ఉందన్నారు. సైనికుల త్యాగం మనందరికీ ప్రేరణగా నిలవాలని అన్నారు. మనం సైనికుల సేవలను ఎప్పటికీ మర్చిపోవద్దన్నారు.సభ ముగింపులో చంద్రబాబు “భారత్ మాతాకీ జై” నినాదాలు చేశారు. మురళీ నాయక్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. సభలో రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళి అర్పించారు.

Read Also : Andhra Pradesh: ఏపీకి 200 బస్సులురానున్నాయి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870