हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Jharkhand : భారీ ఎన్‌కౌంటర్.. 8 మంది మావోలు మృతి

sumalatha chinthakayala
Jharkhand : భారీ ఎన్‌కౌంటర్.. 8 మంది మావోలు మృతి

Jharkhand: వరుస ఎన్‌కౌంటర్ల తో సతమతమవుతోన్న మావోయిస్టు లకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారం మేరకు జార్ఖండ్‌ రాష్ట్రంలోని బొకారో జిల్లా లాల్‌పానియా ప్రాంతంలోని లుగు హిల్స్ సీఆర్‌పీఎఫ్ భద్రతా దళాలు, స్టేట్ పోలీస్ కోబ్రా కమాండోలు ఇవాళ తెల్లవారుజామున జాయింట్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ క్రమంలో వారికి మావోయిస్టులు ఎదురుపడగా.. ఉదయం 5.30 నుంచి ఇరు పక్షాల మధ్య ఎదురుకాల్పలు ప్రారంభం కాగా ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉన్నాయి.

భారీ ఎన్‌కౌంటర్  8 మంది మావోలు

ఇంకా కొనసాగుతున్న కాల్పులు

ఈ భీకర ఎన్‌కౌంటర్‌లో ఇప్పటి వరకు మొత్తం ఎనిమిది మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఎన్‌కౌంటర్ జరిగిన స్పాట్‌లో సీఆర్‌పీఎఫ్ భద్రతా బలగాలు, కోబ్రా కమాండోలు ఎస్ఎల్ఆర్ , ఇన్సాస్ రైఫిల్స్‌, ఒక పిస్టల్ పాటు మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అయితే, కాల్పులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సీఆర్‌పీఎఫ్ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే మొత్తం ఐదు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అదేవిధంగా ఈ కాల్పుల్లో సెంట్రల్ కమిటీ మెంబర్ వివేక్ బృందం పాల్గొన్నట్లుగా స్టేట్ పోలీస్ కోబ్రా కమాండోలు పేర్కొన్నారు. మృతుల్లో వివేక్ కూడా ఉన్నట్లుగా ధృవీకరించారు. అయితే, మావోయిస్టు అగ్ర నేత వివేక్ తలపై రూ.కోటి వరకు రివార్డు ఉందని వారు తెలిపారు.

Read Also: భార్యే హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870