हिन्दी | Epaper
రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్

పిఠాపురానికి 100 పడకల ఆసుపత్రి

Sudheer
పిఠాపురానికి 100 పడకల ఆసుపత్రి

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గం పిఠాపురానికి మెరుగైన వైద్య సేవలను అందించేందుకు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఉన్న 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటరును 100 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి రూ.38 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే స్థానికులకు అధునాతన వైద్య సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి.

ఈ ఆసుపత్రిని మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు 66 కొత్త పోస్టులను సృష్టించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందిని వీటిలో భాగంగా నియమించనున్నారు. వీరికి జీతాల కోసం ప్రతి ఏడాది రూ.4.32 కోట్ల ఖర్చు పెట్టనున్నట్లు ప్రభుత్వ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. దీనివల్ల ప్రజలకు త్వరితగతిన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

పిఠాపురం నియోజకవర్గంలో ప్రభుత్వ వైద్య సదుపాయాలు చాలా కాలంగా తక్కువ స్థాయిలో ఉన్నాయి. ఇది గుర్తించిన పవన్ కళ్యాణ్, ఈ ఆసుపత్రిని అప్‌గ్రేడ్ చేయడంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆసుపత్రి నిర్మాణం త్వరగా పూర్తి కావడంపై ఆయన ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. జనసేన ఈ విషయాన్ని Xలో వెల్లడిస్తూ, తమ పార్టీ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తుందని పేర్కొంది.

ఈ ఆసుపత్రి వల్ల పిఠాపురం ప్రజలకే కాకుండా చుట్టుపక్కల గ్రామాలకు కూడా భారీగా ప్రయోజనం చేకూరుతుంది. అత్యవసర సేవలు, ప్రత్యేక వైద్య చికిత్సలు ఇప్పటివరకు అందుబాటులో లేక కష్టపడుతున్న ప్రజలకు ఇది నిజమైన ఆశాకిరణంగా నిలుస్తుంది. భవిష్యత్‌లో మరిన్ని మెడికల్ ఫెసిలిటీలను ఇక్కడ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించిందని సమాచారం.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870