हिन्दी | Epaper
నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు

Vijayarama Raju: విద్యార్థుల హాజరుపై కీలక సూచనలు చేసిన విద్యాశాఖ డైరెక్టర్

Anusha
Vijayarama Raju: విద్యార్థుల హాజరుపై కీలక సూచనలు చేసిన విద్యాశాఖ డైరెక్టర్

విద్యార్థుల విద్యలో నిరంతరత, నాణ్యత, భాగస్వామ్యం పెంచేందుకు పాఠశాల విద్యాశాఖ కొత్త చర్యలు చేపడుతోంది. విద్యార్థుల హాజరుపై మరింత ఖచ్చితమైన నియంత్రణ ఉండాలని, విద్యాబ్యవస్థలో అసమర్ధతలు లేకుండా చూడాలని అధికారులకు స్పష్టమైన సూచనలు జారీ చేసింది. ఈ దిశగా పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు (Vijayarama Raju) కీలక ప్రకటన చేశారు. విజయవాడలో శనివారం జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ,ఎవరైనా విద్యార్థులు, వరుసగా మూడు రోజులకు మించి బడికి రాకపోతే, వెంటనే వారి తల్లిదండ్రులకు ఫోన్ చేసి విషయం ఏంటో కనుక్కోవాలని సూచించారు. అలానే ఎవరైనా విద్యార్థులు ఒకవేళ ఐదు రోజుల కంటే ఎక్కువ పాఠశాలకు రాకపోతే, ఎంఈఓ, సీఆర్పీలు విద్యార్థుల ఇంటికి వెళ్లి, పరిస్థితి ఏంటో తెలుసుకోవాలని ఆయన సూచించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఈ సందర్బంగా ఆయన సూచించారు.

క్రమం తప్పకుండా హాజరవ్వాలని ఆయన సూచించారు

విజయవాడలో విద్యాశాఖ అధికారులు, అదనపు ప్రాజెక్టు సమన్వయకర్తలు, అకడమిక్ పర్యవేక్షణ అధికారులతో శనివారం విజయరామరాజు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొన్ని ముఖ్యమైన విషయాలు తెలిపారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరవ్వాలని ఆయన సూచించారు. టీచర్లు ప్రతి రోజు ఉదయం 9.30 గంటలకల్లా హాజరు తీసుకోవాలని చెప్పారు. ఎంఈఓలు, సీఆర్పీలు, డీఈఓలు, ఏపీసీలు తరచుగా పాఠశాలలను పరిశీలించాలని ఆయన ఆదేశించారు.ఉపాధ్యాయులు సెలవు పెడితే, వెంటనే వేరే టీచర్ని నియమించాలని విజయరామరాజు గారు తెలిపారు. అలానే ముందు చెప్పకుండా లీవ్ తీసుకునే వారి లిస్ట్ తయారు చేయాలన్నారు. పదో తరగతి (10th class) లో తక్కువ మార్కులు వచ్చిన సబ్జెక్టుల టీచర్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ఆయన సూచించారు. వచ్చే సంవత్సరం నుండి తల్లికి వందనం పథకానికి 75శాతం హాజరు తప్పనిసరి అని ఆయన స్పష్టం చేశారు.

 Vijayarama Raju: విద్యార్థుల హాజరుపై కీలక సూచనలు చేసిన విద్యాశాఖ డైరెక్టర్
Vijayarama Raju: విద్యార్థుల హాజరుపై కీలక సూచనలు చేసిన విద్యాశాఖ డైరెక్టర్

నిర్లక్ష్యం చేయకుండా

ఈ సందర్భంగా విజయరామరాజు మాట్లాడుతూ, ప్రభుత్వ ఉపాధ్యాయులు కొందరు ప్రైవేటు బడులు నడుపుతున్నట్లు తెలిసిందన్నారు. ఎవరైనా ఉపాధ్యాయులు ప్రైవేటు బడుల్లో కనిపిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటాం అని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వం ఇచ్చే ఐచ్ఛిక సెలవులు కేవలం ఉపాధ్యాయులకు మాత్రమే వర్తిస్తాయని, పాఠశాల మొత్తానికి కాదు అని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థుల హాజరు (Attendance of students) ను నిర్లక్ష్యం చేయకుండా, వారికి ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ పరిస్థితుల నేపథ్యం తెలియజేసే విధంగా వ్యవస్థను మానవీయ కోణంలో అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యం. ఈ చర్యల ద్వారా డ్రాప్‌అవుట్ శాతం తగ్గుతుంది, విద్యార్హత పెరుగుతుంది, అని నిపుణులు భావిస్తున్నారు. విద్యా వ్యవస్థ బలోపేతానికి ఇవి పటిష్టమైన అడుగులు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Nara Lokesh: రేపు నెల్లూరులో పర్యటించనున్న నారా లోకేశ్‌

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఉల్లి రైతులకు ఒక్కొక్కరికి రూ.20వేలు

ఉల్లి రైతులకు ఒక్కొక్కరికి రూ.20వేలు

ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ

ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ

స్త్రీ శక్తి పథకం.. రూ.800 కోట్లు విడుదల

స్త్రీ శక్తి పథకం.. రూ.800 కోట్లు విడుదల

నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్!

నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్!

పరకామణి వ్యవహారంపై సీఐడీ పరిశీలనకు కోర్టు ఆదేశం

పరకామణి వ్యవహారంపై సీఐడీ పరిశీలనకు కోర్టు ఆదేశం

AI డిమాండ్ కు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది – నారా లోకేశ్

AI డిమాండ్ కు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది – నారా లోకేశ్

సంక్రాంతి సెలవులకు ముందు FA-3 పరీక్షలు

సంక్రాంతి సెలవులకు ముందు FA-3 పరీక్షలు

డబుల్ ఇంజిన్ సర్కారుతోనే రాష్ట్రాభివృద్ధి – కిషన్

డబుల్ ఇంజిన్ సర్కారుతోనే రాష్ట్రాభివృద్ధి – కిషన్

నువ్వు మీ పెద్ద నాయకుడివేమో ..బయట కాదు జగన్ పై బాబు సెటైర్లు

నువ్వు మీ పెద్ద నాయకుడివేమో ..బయట కాదు జగన్ పై బాబు సెటైర్లు

కృష్ణా తీరంలో వేదాంత ఆన్షార్ బావులకు గ్రీన్ సిగ్నల్

కృష్ణా తీరంలో వేదాంత ఆన్షార్ బావులకు గ్రీన్ సిగ్నల్

2025–26లో బీసీ విద్యార్థులకు ₹90.50 కోట్ల స్కాలర్‌షిప్ మంజూరు

2025–26లో బీసీ విద్యార్థులకు ₹90.50 కోట్ల స్కాలర్‌షిప్ మంజూరు

విశాఖ వద్ద ఆటో బోల్తా.. ఐదుగురికి గాయాలు
1:07

విశాఖ వద్ద ఆటో బోల్తా.. ఐదుగురికి గాయాలు

📢 For Advertisement Booking: 98481 12870