हिन्दी | Epaper
గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య

TTD: తిరుమలలో వసతి గృహాల కష్టాలకు చెక్

Sharanya
TTD: తిరుమలలో వసతి గృహాల కష్టాలకు చెక్

తిరుమలలో భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో వసతి సమస్యలు తీవ్రంగా మారాయి. అయితే, భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కొత్త కార్యాచరణను సిద్ధం చేసింది. భక్తులకు అధునాతన వసతి సౌకర్యాలను అందించేందుకు టీటీడీ ఇప్పటికే వివిధ మార్గాలను పరిశీలిస్తూ ఉంది. ఈ క్రమంలో పాత భవనాల నిర్వహణ, కొత్త భవనాల నిర్మాణం, గదుల కేటాయింపు విధానంలో మార్పులు తీసుకురావడం వంటి కీలక నిర్ణయాలను టీటీడీ అమలు చేయనుంది.

తిరుమలలో వసతి గృహాల కష్టాలకు చెక్

పాత భవనాల పరిస్థితి – కొత్త భవనాల నిర్మాణం

తిరుమలలో ఇప్పటికే ఉన్న భవనాల స్థితిగతులను టీటీడీ సమీక్షిస్తోంది. కొన్ని భవనాలు శిథిలావస్థకు చేరడంతో వాటిని తొలగించి కొత్త భవనాల నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకుంటోంది. తిరుపతిలోనూ రెండు కొత్త భవనాల నిర్మాణంపై గతంలో నిర్ణయం తీసుకున్నారు. తిరుమలలోని సుదర్శన్ అతిథి గృహం, గోవర్ధన్, కల్యాణ్ సత్రం వంటి ప్రాంతాల్లో వసతి గదుల్లో నీరు లీకేజీలు, పెచ్చులు ఊడటం వంటి సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. ఈ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టారు. అంతేకాకుండా, తిరుమలలోని శ్రీ పద్మావతి అతిథిగృహం, శ్రీ వేంకటేశ్వర అతిథిగృహం, రామ్ బగీచా, వరాహస్వామి భవనం, ట్రావెలర్స్ బంగ్లా, నారాయణగిరి గెస్ట్ హౌస్, నందకం, పాంచజన్యం, కౌస్తుభం, వకుళ మాత, సప్తగిరి వసతి గృహాలను మరమ్మతులు చేసి భక్తులకు అందుబాటులోకి తెస్తున్నారు. ఇకపోతే, తిరుపతిలో గోవింద రాజుల సత్రంలో 540 గదులు కొత్తగా నిర్మాణంలో ఉన్నాయి. ఈ నిర్మాణాల ద్వారా భక్తులకు వసతి కష్టాలు తొలగే అవకాశం ఉంది.

గదుల కేటాయింపు విధానంలో కీలక మార్పులు

తిరుమలలో రోజూ వేలాదిమంది భక్తులు వచ్చి పోతుంటారు. ప్రస్తుతం తిరుమలలో 7,500 గదులు అందుబాటులో ఉన్నాయి. అయితే, వీటి కేటాయింపు విధానంలో కీలక మార్పులను టీటీడీ తీసుకువచ్చింది. సామాన్య భక్తులకు కేటాయింపు 3,500 గదులు కరెంట్ బుకింగ్ ద్వారా ఆధార్ కార్డు ఆధారంగా భక్తులకు కేటాయించనున్నారు. 1,580 గదులను అడ్వాన్స్ బుకింగ్ విధానం ద్వారా భక్తులకు అందించనున్నారు. వీఐపీ భక్తులకు కొత్త నిబంధనలు ఇప్పుడు నుంచి వీఐపీ భక్తులకు వసతి గదులు కేటాయించేందుకు శ్రీవారి దర్శనం టికెట్‌ తప్పనిసరి చేశారు. ఆధార్ కార్డుతో పాటు దర్శనం టికెట్‌ను చూపిస్తే మాత్రమే పద్మావతి విచారణ కేంద్రం, ఎంబీసీ, టీబీ కౌంటర్లలో గదులు పొందే అవకాశం ఉంటుంది. విరాళదాతలకు ప్రత్యేక గదులు టీటీడీ విరాళదాతల కోసం 400 గదులను ప్రత్యేకంగా కేటాయించింది. మరో 450 గదులను టీటీడీ అరైవల్ కోటాలో అందుబాటులో ఉంచింది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం

మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం

ఏసీబీ దాడుల్లో దగదర్తి తహసీల్దార్ అక్రమాస్తుల గుట్టురట్టు

ఏసీబీ దాడుల్లో దగదర్తి తహసీల్దార్ అక్రమాస్తుల గుట్టురట్టు

క్లీన్ చిట్ లేదు.. అంతా అబద్ధం! కల్తీ నెయ్యి గుట్టు విప్పిన బి.ఆర్. నాయుడు.

క్లీన్ చిట్ లేదు.. అంతా అబద్ధం! కల్తీ నెయ్యి గుట్టు విప్పిన బి.ఆర్. నాయుడు.

తెప్ప‌పై శ్రీ‌దేవి, భూదేవి స‌మేత గోవింద‌రాజ‌స్వామివారి క‌టాక్షం

తెప్ప‌పై శ్రీ‌దేవి, భూదేవి స‌మేత గోవింద‌రాజ‌స్వామివారి క‌టాక్షం

అడ్వెంచర్ టూరిజంకు కుప్పం కేరాఫ్ అడ్రస్.. బౌల్డరింగ్ పార్కును ప్రారంభించిన సీఎం.

అడ్వెంచర్ టూరిజంకు కుప్పం కేరాఫ్ అడ్రస్.. బౌల్డరింగ్ పార్కును ప్రారంభించిన సీఎం.

టెక్నాలజీ ప్రయోగశాలగా కుప్పం – చంద్రబాబు

టెక్నాలజీ ప్రయోగశాలగా కుప్పం – చంద్రబాబు

అమరావతి రైతు ప్లాట్లలో నిర్మాణాలకు అనుమతి

అమరావతి రైతు ప్లాట్లలో నిర్మాణాలకు అనుమతి

ఈ నెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు, 14న బడ్జెట్!

ఈ నెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు, 14న బడ్జెట్!

ఫిబ్రవరి 3న కేబినెట్ భేటీ.. బడ్జెట్ అంశాలపై కీలక నిర్ణయాలు!

ఫిబ్రవరి 3న కేబినెట్ భేటీ.. బడ్జెట్ అంశాలపై కీలక నిర్ణయాలు!

రాజకీయ అవినీతికి అంతం లేదా?

రాజకీయ అవినీతికి అంతం లేదా?

సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిసిన ఎన్సీపీ నేతలు..

సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిసిన ఎన్సీపీ నేతలు..

కోకో గింజలకూ ధరల విధానం అవసరం

కోకో గింజలకూ ధరల విధానం అవసరం

📢 For Advertisement Booking: 98481 12870