हिन्दी | Epaper
గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య

Trilok Kumar : తిరుపతి వ్యాపారికి పాకిస్థాన్ బెదిరింపు కాల్

Divya Vani M
Trilok Kumar : తిరుపతి వ్యాపారికి పాకిస్థాన్ బెదిరింపు కాల్

తిరుపతిలో ఓ వ్యాపారికి వచ్చిన ఓ అంతర్జాతీయ ఫోన్‌కాల్ కలకలం రేపింది.పాకిస్థాన్ నుంచి వచ్చినట్లు చెబుతూ ఒక వ్యక్తి తీవ్రంగా బెదిరించాడు.ఫోన్‌లో అతడు కుటుంబ సభ్యుల పేర్లు ప్రస్తావించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తమైంది.ఈ సంఘటన స్థానికంగా భయాందోళనలు సృష్టించింది.బాధితుడు పగడాల త్రిలోక్ కుమార్ అనే వ్యాపారి.ఆయన అక్కడ గాజుల దుకాణం నడుపుతున్నారు. బుధవారం ఉదయం ఆయన తిరుమల వెళ్లేందుకు బయలుదేరారు.మార్గమధ్యంలో ఆయనకు ఓ ఫోన్‌కాల్ వచ్చింది.కాల్ వచ్చిన నంబర్ +92 32925 27504. ఇది పాకిస్థాన్‌కు చెందిన నంబర్‌గా గుర్తించారు.ఫోన్‌లో మాట్లాడిన వ్యక్తి తాను పాకిస్థాన్ అధికారి అని చెప్పాడు. తర్వాత మొదలైన మాటలు వినగానే త్రిలోక్ కుమార్ షాక్‌కు గురయ్యారు.”మీరు ఏం చేస్తున్నారో మాకు తెలుసు. జాగ్రత్త లేకపోతే మీ ఇంటిపై బాంబు వేస్తాం” అంటూ అతడు హెచ్చరించాడు.అలాగే కుటుంబ సభ్యుల పేర్లు కూడా చెప్పాడు. ఈ మాటలు విని త్రిలోక్ కుమార్ కంగారు పడ్డారు.వెంటనే డయల్ 100కి ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు.పోలీసులు వెంటనే స్పందించారు.

Trilok Kumar తిరుపతి వ్యాపారికి పాకిస్థాన్ బెదిరింపు కాల్
Trilok Kumar తిరుపతి వ్యాపారికి పాకిస్థాన్ బెదిరింపు కాల్

క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఈ కేసు బాధ్యతగా తీసుకున్నారు.సీఐ రామ్‌కిషోర్ మీడియాతో మాట్లాడారు.పాకిస్థాన్ నుంచి కాల్ వచ్చినట్లు ప్రాథమికంగా కనిపిస్తోంది.బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం,” అని తెలిపారు.అంతర్జాతీయ నంబర్ కావడంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు.కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. అన్ని కోణాల్లో విచారణ జరుగుతోంది. పూర్తి వివరాలు త్వరలో వెలుగు చూస్తాయని వారు తెలిపారు.ఈ సంఘటనతో తిరుపతి ప్రజలు ఒక్కసారిగా భయపడిపోయారు. అంతర్జాతీయ బెదిరింపులు నగరానికి చేరుకోవడం అందరినీ కలవరపరిచింది. వ్యాపారులు కూడా భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.పోలీసులు పక్కాగా స్పందించడంతో కొంత ఉపశమనం లభించింది. అయినా కలకలం మాత్రం ఆగలేదు. ఇదంతా నిజమైన బెదిరింపా? లేక మోసపూరితమైన ప్రయత్నమా? అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.

Read Also : Chandrababu : చంద్రబాబు రేపు అనంతపురంలో పర్యటన

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఏసీబీ దాడుల్లో దగదర్తి తహసీల్దార్ అక్రమాస్తుల గుట్టురట్టు

ఏసీబీ దాడుల్లో దగదర్తి తహసీల్దార్ అక్రమాస్తుల గుట్టురట్టు

క్లీన్ చిట్ లేదు.. అంతా అబద్ధం! కల్తీ నెయ్యి గుట్టు విప్పిన బి.ఆర్. నాయుడు.

క్లీన్ చిట్ లేదు.. అంతా అబద్ధం! కల్తీ నెయ్యి గుట్టు విప్పిన బి.ఆర్. నాయుడు.

తెప్ప‌పై శ్రీ‌దేవి, భూదేవి స‌మేత గోవింద‌రాజ‌స్వామివారి క‌టాక్షం

తెప్ప‌పై శ్రీ‌దేవి, భూదేవి స‌మేత గోవింద‌రాజ‌స్వామివారి క‌టాక్షం

అడ్వెంచర్ టూరిజంకు కుప్పం కేరాఫ్ అడ్రస్.. బౌల్డరింగ్ పార్కును ప్రారంభించిన సీఎం.

అడ్వెంచర్ టూరిజంకు కుప్పం కేరాఫ్ అడ్రస్.. బౌల్డరింగ్ పార్కును ప్రారంభించిన సీఎం.

టెక్నాలజీ ప్రయోగశాలగా కుప్పం – చంద్రబాబు

టెక్నాలజీ ప్రయోగశాలగా కుప్పం – చంద్రబాబు

అమరావతి రైతు ప్లాట్లలో నిర్మాణాలకు అనుమతి

అమరావతి రైతు ప్లాట్లలో నిర్మాణాలకు అనుమతి

ఈ నెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు, 14న బడ్జెట్!

ఈ నెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు, 14న బడ్జెట్!

ఫిబ్రవరి 3న కేబినెట్ భేటీ.. బడ్జెట్ అంశాలపై కీలక నిర్ణయాలు!

ఫిబ్రవరి 3న కేబినెట్ భేటీ.. బడ్జెట్ అంశాలపై కీలక నిర్ణయాలు!

రాజకీయ అవినీతికి అంతం లేదా?

రాజకీయ అవినీతికి అంతం లేదా?

సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిసిన ఎన్సీపీ నేతలు..

సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిసిన ఎన్సీపీ నేతలు..

కోకో గింజలకూ ధరల విధానం అవసరం

కోకో గింజలకూ ధరల విధానం అవసరం

ఆంధ్రాలో 301 బార్లకు రీ-నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రాలో 301 బార్లకు రీ-నోటిఫికేషన్ విడుదల

📢 For Advertisement Booking: 98481 12870