हिन्दी | Epaper
గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య

Modi: అమరావతి పునఃప్రారంభ సభలో ఆకట్టుకుంటున్న స్క్రాప్ మోదీ విగ్రహం

Ramya
Modi: అమరావతి పునఃప్రారంభ సభలో ఆకట్టుకుంటున్న స్క్రాప్ మోదీ విగ్రహం

అమరావతి పునర్నిర్మాణానికి శంకుస్థాపన – మోదీ విచ్చేస్తున్న వేళ కళా ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణ

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి మే 2న శంకుస్థాపన చేయనున్నారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. ఈ కార్యక్రమం రాష్ట్ర అభివృద్ధి దిశగా తిరుగులేని మైలురాయిగా నిలవనుంది. పునర్నిర్మాణ కార్యకలాపాల ప్రారంభానికి ప్రధానమంత్రి హాజరుకానుండటంతో రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి పెరిగింది. ఈ సందర్భంగా అమరావతిలో భారీ బహిరంగ సభ కూడా నిర్వహించనున్నారు. ఆ సభలో ప్రధాని పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

ఈ మహాసభకు వచ్చే ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు ప్రత్యేక కళా ప్రదర్శనలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా తెనాలి ప్రాంతానికి చెందిన ప్రసిద్ధ శిల్పి కుటుంబం ఆటో మొబైల్ స్క్రాప్‌తో తయారుచేసిన విభిన్న విగ్రహాలను సభా ప్రాంగణంలో ప్రదర్శనకు ఉంచనున్నారు. వీరిలో ప్రధాన ఆకర్షణగా ఉండబోయేది – ఆటో స్క్రాప్‌తో తయారైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విగ్రహం.

స్క్రాప్‌లో శిల్పకళ – తెనాలి శిల్పుల ప్రతిభకు చిరునామా

తెనాలికి చెందిన సూర్య శిల్పశాల వారు – కాటూరి వెంకటేశ్వరావు, ఆయన కుమారులు రవిచంద్ర, సూర్య కుమార్‌లు – ఈ విగ్రహాలను రూపొందించారు. స్క్రాప్ మాద్యమంగా మోడ్రన్ ఆర్ట్‌ రూపంలో విగ్రహాల రూపకల్పనలో వీరు నిపుణులు. ఆటో మొబైల్ రంగంలో ఉపయోగించే పాత నట్టులు, బొల్టులు, ఐరన్ స్క్రాప్‌తో రూపొందించిన ఈ విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. వీరు ఇప్పటికే ఎన్నో బహుమతులు పొందిన అనుభవజ్ఞులైన శిల్పులు.

ఈ కార్యక్రమం కోసం లక్షలాది రూపాయలు ఖర్చుచేసి ప్రత్యేకంగా తయారు చేసిన ఈ శిల్పాల్లో మోదీ విగ్రహంతో పాటు ఎన్టీఆర్, బుద్ధుడు, సింహం, బైసన్, జీపు, సైకిల్ వంటి విభిన్న విగ్రహాలను రూపొందించారు. అలాగే తెలుగుదేశం పార్టీ గుర్తు అయిన సైకిల్‌ను కూడా ఐరన్ స్క్రాప్‌తో ప్రత్యేకంగా రూపొందించి ప్రదర్శనకు ఉంచారు.

‘వెలకమ్ అమరావతి’ ఆకర్షణ – తీగలతో నక్షత్రాలలా

కేవలం విగ్రహాలు మాత్రమే కాదు, “వెలకమ్ అమరావతి” అనే లెటర్స్‌ను కూడా తీగలతో రూపొందించి ప్రత్యేక ప్రదర్శనగా నిలిపారు. ఇవి రాత్రి సమయంలో ప్రత్యేకంగా వెలిగేలా డిజైన్ చేశారు. సభ ప్రాంగణంలోకి వచ్చే ప్రతీ ఒక్కరినీ ఆహ్వానించే విధంగా ఈ లెటర్స్‌ను నిలబెట్టారు. ఈ కళాప్రదర్శనను చూసేందుకు వచ్చేవారు, ముఖ్య అతిథులు మెచ్చుకోకుండా ఉండలేరు.

అమరావతిలో కళా చైతన్యం – శిల్పులను అభినందిస్తున్న ప్రజలు

ఈ వినూత్న శిల్పాలను చూసిన పలువురు కళాప్రముఖులు, రాజకీయ నాయకులు, ప్రజలు వీరి ప్రతిభను అభినందిస్తున్నారు. తెనాలి ప్రాంతం శిల్పకళకు పెట్టిందిపేరని, గతంలోనూ ఎన్నో పురస్కారాలను పొందినట్లు శిల్పులు తెలిపారు. తమ కలల రాజధాని అమరావతిలో జరుగుతున్న ఈ పునర్నిర్మాణ యాత్రకు తాము చేసిన చిన్న ప్రయత్నమేనని వినమ్రతతో చెబుతున్నారు.

ఈ కార్యక్రమం ద్వారా నరేంద్ర మోదీ అమరావతి పునర్నిర్మాణానికి ఓ నూతన శకం ప్రారంభించనున్నారు. రాష్ట్రాభివృద్ధికి ఇది పెద్ద ఉత్సాహాన్ని, విశ్వాసాన్ని కలిగించే ఘట్టంగా నిలవనుంది.

READ ALSO: Simhachalam : కోటి డిమాండ్ చేస్తున్న బాధితులు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఏసీబీ దాడుల్లో దగదర్తి తహసీల్దార్ అక్రమాస్తుల గుట్టురట్టు

ఏసీబీ దాడుల్లో దగదర్తి తహసీల్దార్ అక్రమాస్తుల గుట్టురట్టు

క్లీన్ చిట్ లేదు.. అంతా అబద్ధం! కల్తీ నెయ్యి గుట్టు విప్పిన బి.ఆర్. నాయుడు.

క్లీన్ చిట్ లేదు.. అంతా అబద్ధం! కల్తీ నెయ్యి గుట్టు విప్పిన బి.ఆర్. నాయుడు.

తెప్ప‌పై శ్రీ‌దేవి, భూదేవి స‌మేత గోవింద‌రాజ‌స్వామివారి క‌టాక్షం

తెప్ప‌పై శ్రీ‌దేవి, భూదేవి స‌మేత గోవింద‌రాజ‌స్వామివారి క‌టాక్షం

అడ్వెంచర్ టూరిజంకు కుప్పం కేరాఫ్ అడ్రస్.. బౌల్డరింగ్ పార్కును ప్రారంభించిన సీఎం.

అడ్వెంచర్ టూరిజంకు కుప్పం కేరాఫ్ అడ్రస్.. బౌల్డరింగ్ పార్కును ప్రారంభించిన సీఎం.

టెక్నాలజీ ప్రయోగశాలగా కుప్పం – చంద్రబాబు

టెక్నాలజీ ప్రయోగశాలగా కుప్పం – చంద్రబాబు

అమరావతి రైతు ప్లాట్లలో నిర్మాణాలకు అనుమతి

అమరావతి రైతు ప్లాట్లలో నిర్మాణాలకు అనుమతి

ఈ నెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు, 14న బడ్జెట్!

ఈ నెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు, 14న బడ్జెట్!

ఫిబ్రవరి 3న కేబినెట్ భేటీ.. బడ్జెట్ అంశాలపై కీలక నిర్ణయాలు!

ఫిబ్రవరి 3న కేబినెట్ భేటీ.. బడ్జెట్ అంశాలపై కీలక నిర్ణయాలు!

రాజకీయ అవినీతికి అంతం లేదా?

రాజకీయ అవినీతికి అంతం లేదా?

సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిసిన ఎన్సీపీ నేతలు..

సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిసిన ఎన్సీపీ నేతలు..

కోకో గింజలకూ ధరల విధానం అవసరం

కోకో గింజలకూ ధరల విధానం అవసరం

ఆంధ్రాలో 301 బార్లకు రీ-నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రాలో 301 బార్లకు రీ-నోటిఫికేషన్ విడుదల

📢 For Advertisement Booking: 98481 12870