हिन्दी | Epaper
రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో రాజ‌శేఖ‌రం విజ‌యం

Anusha
ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో రాజ‌శేఖ‌రం విజ‌యం

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల హవా. ఉభయ గోదావరి పట్టభద్రుల ఎమ్మెల్సీగా కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం ఘన విజయం సాధించారు.ఆయన పీడీఎఫ్ అభ్యర్థి దిడ్ల వీరరాఘవులపై గెలుపొందారు. కౌంటింగ్ ప్రక్రియలో ఏడు రౌండ్లు పూర్తయ్యేసరికి 70 వేల ఓట్ల భారీ ఆధిక్యాన్ని ఆయన సాధించగా, ఎనిమిదో రౌండ్ కౌంటింగ్ కొనసాగుతోంది. ఇది పూర్తయ్యాక మెజారిటీ సంఖ్యలో స్వల్ప మార్పులు చోటుచేసుకోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే, ఎన్నికల ఫలితాలు దాదాపు స్పష్టమవడంతో పేరాబత్తుల రాజశేఖరానికి ఇప్పటికే అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి కృష్ణా-గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఆలపాటి రాజా ఎన్నికైన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి ఈ విజయాలు మరింత ఉత్సాహాన్ని నింపాయని భావిస్తున్నారు.

రాజశేఖరం ఆనందం

తన విజయం పట్ల పేరాబత్తుల రాజశేఖరం ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ ఘన విజయం సాధించేందుకు తనను కూటమి అభ్యర్థిగా ప్రకటించిన సీఎం చంద్రబాబునాయుడుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, తమకు మద్దతుగా నిలిచిన పట్టభద్రుల ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తానని, పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. నిరుద్యోగ సమస్యను ప్రభుత్వానికి పట్టబద్రుల తరఫున మాట్లాడుతానని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో నిరుద్యోగ యువతను నిర్లక్ష్యంగా చూడటమే కాకుండా, అనాలోచిత విధానాలతో ఇబ్బందులకు గురి చేశారని దుయ్యబట్టారు.

2e99a7a2f7116dca1b8c88a4ed1541651741072360983233 original

ప్రధాన లక్ష్యం

పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత తన ప్రధాన లక్ష్యం యువతకు ఉపాధి అవకాశాలను పెంచడం, విద్యా రంగంలో మరిన్ని సంస్కరణలు తీసుకురావడం అని పేరాబత్తుల పేర్కొన్నారు. పట్టభద్రుల సమస్యలు పరిష్కారం కోసం వారికి న్యాయం చేయడమే తన ప్రధాన బాధ్యత అని స్పష్టం చేశారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా సమష్టిగా కృషి చేసిన ఫలితమే ఈ విజయమని పేర్కొన్నారు.

మద్దతుదారుల సంఖ్య

ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతుదారుల సంఖ్య పెరగడం విశేషం. ముఖ్యంగా యువత, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆయనకు మద్దతు తెలపడం, ప్రచారంలో పెద్ద ఎత్తున పాల్గొనడం విజయాన్ని మరింత బలపరిచింది. ప్రత్యేకంగా తెలుగు దేశం పార్టీ విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడం విశేషంగా మారింది. ఈ విజయంతో కూటమి నేతలు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు. పట్టభద్రుల సమస్యల పరిష్కారం కోసం పేరాబత్తుల రాజశేఖరం ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. అలాగే, నిరుద్యోగ సమస్య, ఉద్యోగ భద్రత, విద్యార్థులకు స్కాలర్షిప్‌లు వంటి అంశాల్లో ప్రభుత్వం వైఖరిని ఎలా మార్చుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ ఎన్నికల ఫలితాలు వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై కూడా ప్రభావం చూపించే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

కర్లమూడి, లేమల్లె తదితర గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ ప్రారంభం

కర్లమూడి, లేమల్లె తదితర గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ ప్రారంభం

కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో కోట్ల విలువైన నగల చోరీ

కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో కోట్ల విలువైన నగల చోరీ

భారీగా పెరిగిన నాటు కోడి ధర.. కిలో రూ. 1000కి పైమాటే!

భారీగా పెరిగిన నాటు కోడి ధర.. కిలో రూ. 1000కి పైమాటే!

చిత్తూరులో విస్తృత కార్డన్ సెర్చ్ ఆపరేషన్

చిత్తూరులో విస్తృత కార్డన్ సెర్చ్ ఆపరేషన్

అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి

అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి

రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు

రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు

తిరుపతిలో ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు…

తిరుపతిలో ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు…

నల్లమల సాగర్తో ఎవరికీ నష్టం లేదు: సీఎం

నల్లమల సాగర్తో ఎవరికీ నష్టం లేదు: సీఎం

భార్యను కాపురానికి పంపించలేదని అత్తను హత్య చేసిన అల్లుడు

భార్యను కాపురానికి పంపించలేదని అత్తను హత్య చేసిన అల్లుడు

బొలేరో వ్యాన్ బోల్తా.. ఇద్దరు వ్యక్తులు మృతి

బొలేరో వ్యాన్ బోల్తా.. ఇద్దరు వ్యక్తులు మృతి

‘కనుమ నాడు కాకైనా కదలదు’ వెనుక అసలు కారణం ఇదే!

‘కనుమ నాడు కాకైనా కదలదు’ వెనుక అసలు కారణం ఇదే!

పీఎస్ఎల్వీ-సీ62 రాకెట్ ప్రయోగంలో అంతరాయం

పీఎస్ఎల్వీ-సీ62 రాకెట్ ప్రయోగంలో అంతరాయం

📢 For Advertisement Booking: 98481 12870