हिन्दी | Epaper
ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు

Nellore crime news: అన్నదమ్ములపై దాడి.. ఏడుగురు అరెస్ట్

Siva Prasad
Nellore crime news: అన్నదమ్ములపై దాడి.. ఏడుగురు అరెస్ట్

Nellore crime news: పాత కక్షలు మనసులో పెట్టుకుని అన్నదమ్ములపై దానికి పాల్పడిన ఏడుగురు నిందితులను నెల్లూరు రూరల్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వారిలో ఇద్దరు మైనర్లు ఉండడం గమనార్హం. ఈ సంఘటన వివరాలను రూరల్ డిఎస్పి ఘట్టమనేని శ్రీనివాసరావు బుధవారం రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆయన తెలిపిన సమాచారం మేరకు.. రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోడూరుపాడు గ్రామానికి చెందిన ఈదురు సుశాంత్ పదో తరగతి చదువుతున్నాడు.

Read Also: MGNREGA: చట్టాన్ని మార్చడమంటే పేదల పొట్టకొట్టడమే: మీనాక్షి

ఈనెల 26వ తేదీ ఉదయం తన అన్న హర్షవర్ధన్ తో కలిసి సుశాంత్ ఇంటికి వెళుతుండగా కల్తీ కాలనీకి చెందిన కాసు మోహన్, కాసు కళ్యాణ్, బుచ్చిరెడ్డిపాలెం మండలం కొత్త మినగల్లు కు చెందిన కాకాని రాకేష్ అలియాస్ రాఖీ, కోడూరుపాడు గ్రామానికి చెందిన బోడెద్దుల శ్రీనివాసులు, కొలగట్ల ఉమ్మయ్య అలియాస్ ఉమ మరో ఇద్దరు మైనర్లు కలిసి అన్నదమ్ముల ఇద్దరిపై పాత కక్షలు మనసులో పెట్టుకుని మారణాయుధాలతో దాడి చేశారు. అడ్డు వచ్చిన వారిపై కూడా విచక్షణారహితంగాదాడి చేయబోవటంతో పాటు ఆ ప్రాంతంలో అలజడి సృష్టించారు.

చుట్టుపక్కల వారు సమీపానికి చేరుకునే లాగా అక్కడనుండి పరారీ అయ్యారు. బాధితుడు సుశాంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్న నెల్లూరు(Nellore crime news) రూరల్ పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రూరల్ మండలం అశోక్ నగర్ సమీపంలో నిందితులను బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి దానికి ఉపయోగించిన ఆయుధాలు, రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనపరిచిన సీఐ గుంజి వేణు తో పాటు ఇతర స్టేషన్ సిబ్బందిని ఎస్పీ రివార్డుల కోసం సిఫార్సు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870