हिन्दी | Epaper
మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

Nara Lokesh: ఇకపై మూడు నెలలకొకసారి జాబ్ మేళాలు

Anusha
Nara Lokesh: ఇకపై మూడు నెలలకొకసారి జాబ్ మేళాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్య, ఐటీ శాఖల అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నట్లు మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఉండవల్లిలోని తన నివాసంలో ఉన్నత విద్య, పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్య, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖలపై సమీక్ష నిర్వహించిన ఆయన, రాష్ట్ర నిరుద్యోగులకు శుభవార్త తెలిపారు. స్కిల్ పోర్టల్‌ (Skill Portal) ను సెప్టెంబర్ 1 నాటికి సిద్ధం చేయాలని అధికారుల్ని ఆదేశించారు. ఈ పోర్టల్ ద్వారా ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయన్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గాల్లో ప్రతి మూడు నెలలకు ఒకసారి ఉద్యోగ మేళాలు నిర్వహించాలని సూచించారు. ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ప్రవేశాలకు భాషా సబ్జెక్టు మార్కులను సగటుగా ఇవ్వాలని తెలిపారు. ఆగస్టు నాటికి డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు ఇవ్వాలని ఆదేశించారు.స్కిల్ (నైపుణ్య) పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే రెజ్యూమె ఆటోమేటిక్‌గా సిద్ధమయ్యేలా ఉండాలన్నారు లోకేష్. 

రాష్ట్రంలో నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చేందుకు కార్యక్రమాన్ని

ఉద్యోగాల కోసం ఈ పోర్టల్‌ను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. జిల్లా ఉపాధి కల్పన కార్యాలయాల పనితీరుపై ఒక ప్రణాళికను సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. ఢిల్లీ పర్యటన అనంతరం ఐటీఐల అభివృద్ధికి కేంద్రం రూ.600 కోట్లు కేటాయించిందని అధికారులు మంత్రికి వివరించారు. ఆగస్టు 7 నుంచి ‘అక్షర ఆంధ్ర’ పేరుతో రాష్ట్రంలో నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చేందుకు కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. రాష్ట్రాన్ని క్లస్టర్లుగా విభజించి నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తామన్నారు. మరోవైపు ఇటీవల జరిగిన పరీక్షల్లో డీఎస్సీ (DSC) లో ఎంపికైన వారికి ఆగస్టు నాటికి నియామక ఉత్తర్వులు ఇవ్వాలని అధికారులకు సూచించారు.హైస్కూల్ ప్లస్‌లో లెక్చరర్ల నియామకంపై చర్యలు తీసుకోవాలని డిగ్రీలో యూజీసీ నిబంధనల ప్రకారం కోర్సులు ఉండాలన్నారు.

 Nara Lokesh: ఇకపై మూడు నెలలకొకసారి జాబ్ మేళాలు
Nara Lokesh: ఇకపై మూడు నెలలకొకసారి జాబ్ మేళాలు

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని

రాష్ట్రంలో కాలేజీల్లో సీట్ల భర్తీలో విద్యార్థుల అంగీకారం, ఆధార్ అనుసంధానం తప్పనిసరి అని తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని మంత్రి లోకేష్ ఆదేశించారు. ఈ నెల 10న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మెగా సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు. పాఠశాల స్థాయిలో విద్యార్థులకు కెరీర్ కౌన్సెలింగ్, వృత్తి విద్య, వ్యక్తిగత భద్రతపై శిక్షణ ఇవ్వాలని మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) సూచించారు.గతంలో ఆలస్యం అయిన నియామకాల విషయంలో ఇకనుంచి వేగంగా చర్యలు తీసుకోవాలని, విద్యారంగంలో ఖాళీలను భర్తీ చేయడం తక్షణ అవసరమని పేర్కొన్నారు.మొత్తంగా చూస్తే, మంత్రి లోకేష్ తీసుకున్న ఈ నిర్ణయాలు విద్యార్ధులు, నిరుద్యోగ యువతకు కొత్త ఆశలను కలిగిస్తున్నాయి. రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధికి నూతన దిశగా మంత్రిత్వ శాఖ అడుగులు వేస్తోంది. పోర్టల్, ఉద్యోగ మేళాలు, ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకోసం తీసుకుంటున్న చర్యలు నిరుద్యోగ యువతకు ఊరట కల్గిస్తున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also: AP Rains: బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

లండన్లో నాపై నిఘా పెట్టారు ! చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

లండన్లో నాపై నిఘా పెట్టారు ! చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

అద్దె బస్సుల యజమానుల సమ్మె నోటీసులు!

అద్దె బస్సుల యజమానుల సమ్మె నోటీసులు!

YCP అధికారంలోకి వస్తే రాజధాని మారుతుందా?

YCP అధికారంలోకి వస్తే రాజధాని మారుతుందా?

చంద్రబాబు ఒక్కరే మన నాయకుడు, నారా లోకేశ్ స్పష్టం | టీడీపీ కీలక వ్యాఖ్యలు

చంద్రబాబు ఒక్కరే మన నాయకుడు, నారా లోకేశ్ స్పష్టం | టీడీపీ కీలక వ్యాఖ్యలు

ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు : మంత్రి కోమటిరెడ్డి

ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు : మంత్రి కోమటిరెడ్డి

తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి సత్కారం

తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి సత్కారం

ఉరిశిక్షలతో మసకబారుతున్న సౌదీ ప్రతిష్ట

ఉరిశిక్షలతో మసకబారుతున్న సౌదీ ప్రతిష్ట

కొత్త సుంకాలు ‘పొగాకు’ను ఆపగలవా?

కొత్త సుంకాలు ‘పొగాకు’ను ఆపగలవా?

కేతిరెడ్డి కుటుంబానికే పౌరుషం లేదు: జేసీ ప్రభాకర్ రెడ్డి

కేతిరెడ్డి కుటుంబానికే పౌరుషం లేదు: జేసీ ప్రభాకర్ రెడ్డి

No image

కోనసీమలో చమురు కుంపటి!

విన్నూతంగా భూ సమస్యల పరిష్కార దిశగా రెవెన్యూ క్లినిక్..

విన్నూతంగా భూ సమస్యల పరిష్కార దిశగా రెవెన్యూ క్లినిక్..

దుర్గమ్మ ఆలయ భక్తులకు కీలక ప్రకటన.. దర్శనాలు నిలిపివేత

దుర్గమ్మ ఆలయ భక్తులకు కీలక ప్రకటన.. దర్శనాలు నిలిపివేత

📢 For Advertisement Booking: 98481 12870