हिन्दी | Epaper

Real Estate : అమరావతిలో మళ్లీ భూములకు రెక్కలు

Sudheer
Real Estate : అమరావతిలో మళ్లీ భూములకు రెక్కలు

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిలో మళ్లీ అభివృద్ధి వెలుగులు కనిపిస్తున్నాయి. గత ఐదేళ్లుగా నిశ్శబ్దంగా ఉన్న రాజధాని ప్రాంతం ఇప్పుడు మళ్లీ చైతన్యంతో కదలికలోకి వచ్చింది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో భారీ ఊపుని కనిపెడుతోంది. విస్తరించిన రహదారులు, లేఅవుట్ల అభివృద్ధి పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి. దీంతో అమరావతిలో భూవ్యాపారానికి క్రేజ్ పెరిగింది.

భూముల ధరలు భారీగా పెరుగుదల

రియల్టర్ల చెబుతునట్లు, ఇప్పటి భూముల ధరలు దాదాపు నాలుగేళ్ల తర్వాత వచ్చే స్థాయికి చేరుకున్నాయి. ఐదేళ్లుగా కొనుగోళ్లకు దూరంగా ఉన్న రైతులు, పెట్టుబడిదారులు ఇప్పుడు మళ్లీ భూములు కొనుగోలు చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ఖాళీగా ఉన్న ప్లాట్లకు డిమాండ్ పెరిగింది. రియల్టర్లు తమ లేఅవుట్లను ఆకర్షణీయంగా మార్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

అమరావతికి మళ్లీ రాజధాని హోదా

ఇప్పుడే భూములు కొనుగోలు చేయాలి అనే ఆలోచన కొనుగోలుదారులలో స్పష్టంగా కనిపిస్తోంది. అమరావతికి మళ్లీ రాజధాని హోదా లభించవచ్చనే ఆశావాదం భూముల ధరలకు రెక్కలు ఇచ్చింది. రాజకీయ స్థిరత నేపథ్యంలో రియల్టర్లు కూడా భారీగా మళ్లీ రంగంలోకి దిగుతున్నారు. ఈ వేగం కొనసాగితే భవిష్యత్తులో అమరావతి రియల్ ఎస్టేట్ రంగం భారీ స్థాయిలో ఎదుగుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read Also : Liquor Scandal : రాజ్ కసిరెడ్డి పీఏ అరెస్ట్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

శ్రీవారి భక్తులకు శుభవార్త.. తిరుమలలో మరో భారీ అన్నప్రసాద కేంద్రం!

శ్రీవారి భక్తులకు శుభవార్త.. తిరుమలలో మరో భారీ అన్నప్రసాద కేంద్రం!

తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

పుంగనూరులో విషాదం: బైక్ పొగతో ఊపిరాడక నలుగురు మృతి

పుంగనూరులో విషాదం: బైక్ పొగతో ఊపిరాడక నలుగురు మృతి

మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. ఎంపీ పుట్టా మహేష్‌కు పాజిటివ్

మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. ఎంపీ పుట్టా మహేష్‌కు పాజిటివ్

విశాఖలో లారీ బీభత్సం.. ఆగి ఉన్న వాహనాలపైకి దూసుకెళ్లి

విశాఖలో లారీ బీభత్సం.. ఆగి ఉన్న వాహనాలపైకి దూసుకెళ్లి

ఇకపై ‘మన మిత్ర’తో ఆరోగ్య సేవలు

ఇకపై ‘మన మిత్ర’తో ఆరోగ్య సేవలు

స్టైఫండ్ ఎగ్గొట్టిన కాలేజీలకు జరిమానా విధించిన ఎన్ఎంసీ

స్టైఫండ్ ఎగ్గొట్టిన కాలేజీలకు జరిమానా విధించిన ఎన్ఎంసీ

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు
2:03

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

📢 For Advertisement Booking: 98481 12870