हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Vallabhaneni Vamsi: వల్లభనేని కేసు లో నేడు సీఐడీ కోర్టు తీర్పు

Anusha
Vallabhaneni Vamsi: వల్లభనేని కేసు లో నేడు సీఐడీ కోర్టు తీర్పు

గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌పై ఈ రోజు సీఐడీ కోర్టు తీర్పును వెల్లడించనుంది. మంగళవారం నాటి విచారణలో ఇరుపక్షాల వాదనలు ముగియగా, కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆయన పాత్ర ఉందన్న ఆరోపణల నేపథ్యంలో అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.ఈ అరెస్టుతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది.వంశీకి బెయిల్ వస్తుందా? లేదా? అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.

ఆరోపణలు

టీడీపీ కార్యాలయంపై దాడికి ప్రేరేపించారని ఆరోపణలు ఉన్నాయి.ఘటన జరిగిన సమయంలో దాడికి సంబంధించి మార్గదర్శకత్వం ఇచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని సీఐడీ కోర్టులో వాదనలు వినిపించింది.

సీఐడీ వాదనలు

సీఐడీ తరఫున న్యాయవాదులు వంశీకి బెయిల్ మంజూరు చేయకూడదని వాదించారు.ఆయనకు బెయిల్ ఇస్తే కేసుకు సంబంధించిన సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని చెప్పారు.దాడి ఘటనలో వంశీ కీలక పాత్ర పోషించారని, విచారణను ఎదుర్కొనే వరకు ఆయనను జైల్లోనే ఉంచాలని అభ్యర్థించారు. ఈ కేసును రాజకీయ కక్షల్లో భాగంగా పెట్టారని,వంశీ అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఆయనకు బెయిల్ మంజూరు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.ఆయన తప్పించుకునే ఉద్దేశ్యం లేదని, విచారణకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

398026 vamsi

కోర్టు తీర్పుపై ఉత్కంఠ

ఇరుపక్షాల వాదనలు ముగిసిన నేపథ్యంలో కోర్టు తీర్పు ఈరోజు వెలువడనుంది.వంశీకి బెయిల్ వస్తుందా? లేదా? అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.కోర్టు తీర్పు,భవిష్యత్తులో రాజకీయ పరిస్థితులపై ఎలా ఉండబోతుందనేదానిపై ఆశక్తి నెలకొంది.

బెయిల్

వంశీ బెయిల్ పిటిషన్‌పై కోర్టు తీర్పు ఇవాళ వెలువడనుంది.సీఐడీ తరఫు వాదనలు – సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని కోర్టుకు తెలిపారు.వంశీ తరఫు వాదనలు – ఆరోగ్య సమస్యలు, రాజకీయ కక్షలో భాగంగా కేసు పెట్టారని న్యాయవాది వాదనలు వినిపించారు.తీర్పు వచ్చే వరకు ఉత్కంఠ నెలకొననుంది.వంశీ అనుచరులు, కుటుంబ సభ్యులు ఈ అరెస్టును రాజకీయ కక్ష సాధింపుగా అభివర్ణిస్తున్నారు.వంశీకి ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కారణంగానే తప్పుడు ఆరోపణలు మోపారని వాదిస్తున్నారు.ఆయన ఆరోగ్య పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకుని బెయిల్ మంజూరు చేయాలని వంశీ న్యాయవాదులు కోరుతున్నారు.వైసీపీ నేతలు మాత్రం న్యాయపరంగా విచారణ జరుగుతోందని, దాడికి కారకుడైన వంశీపై చర్యలు తీసుకోవడం సహజమని అంటున్నారు.ఇప్పటికే, సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ రిమాండ్‌ను పొడిగిస్తూ విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. విచారణ సందర్భంగా, వంశీ జైల్లో సౌకర్యాలపై న్యాయాధికారితో చర్చించారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

జుళిపిస్తున్న “స్క్రబ్‌ టైఫస్‌”..ఐదుకి చేరిన మృతుల సంఖ్య

జుళిపిస్తున్న “స్క్రబ్‌ టైఫస్‌”..ఐదుకి చేరిన మృతుల సంఖ్య

జగన్ లెంపలు వేసుకుని క్షమాపణ చెప్పాలి: సోమిరెడ్డి

జగన్ లెంపలు వేసుకుని క్షమాపణ చెప్పాలి: సోమిరెడ్డి

గ్లోబల్ టాయ్ పార్క్ తో భారీగా ఉపాధి

గ్లోబల్ టాయ్ పార్క్ తో భారీగా ఉపాధి

యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం

యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం

అమరావతి అభివృద్ధికి వేగం: కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్

అమరావతి అభివృద్ధికి వేగం: కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్

తిరుమలలో కీలక మార్పులు: వీధులకు భక్తుల పేర్లు, టికెట్లపై కొత్త అప్డేట్

తిరుమలలో కీలక మార్పులు: వీధులకు భక్తుల పేర్లు, టికెట్లపై కొత్త అప్డేట్

పరకామణి చోరీ, కల్తీనెయ్యి కేసులపై మాజీ సిఎం వ్యాఖ్యల దుమారం!

పరకామణి చోరీ, కల్తీనెయ్యి కేసులపై మాజీ సిఎం వ్యాఖ్యల దుమారం!

నకిలీ మద్యం వ్యవహారంపై 6న కోర్టులో చార్జీషీట్ దాఖలు

నకిలీ మద్యం వ్యవహారంపై 6న కోర్టులో చార్జీషీట్ దాఖలు

పెద్ద ఎత్తున ముందుకు వస్తున్న ఇన్వెస్టర్లు

పెద్ద ఎత్తున ముందుకు వస్తున్న ఇన్వెస్టర్లు

2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ

2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ

జాతీయ స్థాయిలో గిరిజన విద్యార్థుల మెరుపులు

జాతీయ స్థాయిలో గిరిజన విద్యార్థుల మెరుపులు

నెల్లూరు జిల్లాలో కుండపోత! జలదిగ్బంధంలో నగరం

నెల్లూరు జిల్లాలో కుండపోత! జలదిగ్బంధంలో నగరం

📢 For Advertisement Booking: 98481 12870