हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

వైసీపీకి బిగ్ షాక్!

Sharanya
వైసీపీకి బిగ్ షాక్!

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైసీపీకి ఎదురుదెబ్బలు తప్పడం లేదు. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు నేతలు, కార్యకర్తలు పార్టీని వీడుతూ టీడీపీ వైపు మొగ్గుచూపుతున్నారు. ముఖ్యంగా తుని మున్సిపాలిటీలో కౌన్సిలర్లు గణనీయంగా పార్టీ మారడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

1438603 tdp

మున్సిపాలిటీలో టీడీపీ పటిష్టత:

తుని మున్సిపాలిటీలో గత ఎన్నికల్లో 30 స్థానాల్లో వైసీపీ క్లీన్‌స్వీప్ చేసినా, తాజా పరిణామాలతో ఆ పార్టీకి ఎదురుదెబ్బ పడింది. ఇప్పటికే నలుగురు కౌన్సిలర్లు టీడీపీ తీర్థం పుచ్చుకోగా, తాజాగా మరో ఆరుగురు కౌన్సిలర్లు కూడా టీడీపీలో చేరారు. వారిని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో మున్సిపాలిటీలో వైసీపీ బలం 19కి తగ్గిపోగా, టీడీపీ బలం 10కి పెరిగింది.

పార్టీ మారిన కౌన్సిలర్ల వివరాలు:


ఇప్పటికే టీడీపీలో చేరిన నలుగురు కౌన్సిలర్లు కర్రి శ్రీదేవి (23వ వార్డు) చింతకాయల భారతి (28వ వార్డు)
తుమ్మలపల్లి సుశీల (4వ వార్డు) నార్ల భువనేశ్వరి (8వ వార్డు)


తాజాగా టీడీపీలో చేరిన ఆరుగురు కౌన్సిలర్లు: బి. వెంకటదారేష్ (12వ వార్డు), ఆచంట సురేష్ (19వ వార్డు)
పులి సత్యనారాయణ (24వ వార్డు) ,దాశపర్తి రాజేశ్వరి (29వ వార్డు) ,సిద్దిరెడ్డి గౌరీ వనజ (30వ వార్డు)
రాసబోయిన అప్పయ్యమ్మ (20వ వార్డు)

రాజకీయంగా కీలక మార్పులు:


ఇలా వరుసగా వైసీపీ కౌన్సిలర్లు పార్టీని వీడుతుండటం పట్టణ రాజకీయాల్లో కీలక పరిణామంగా మారింది. టీడీపీకి మున్సిపాలిటీలో పట్టుసాధించేందుకు ఇది కలసి వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ పరిణామాలతో తుని మున్సిపాలిటీలో టీడీపీ బలం మరింత పెరిగే అవకాశముందని, వైసీపీకి నష్టం తప్పదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో మున్సిపాలిటీపై పట్టు సాధించిన వైసీపీకి, తాజా పరిణామాలతో తాజాగా ఆరుగురు కౌన్సిలర్లు టీడీపీలో చేరడంతో, మున్సిపాలిటీలో వైసీపీ బలం తగ్గిపోతోంది. ఈ పరిణామాలతో టీడీపీకి పట్టణ ప్రజల్లో మరింత బలమైన మద్దతు లభించే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ మార్పులు తుని మున్సిపాలిటీ రాజకీయాలను మరో కొత్త దశలోకి తీసుకెళ్లే సూచనలున్నాయి. పాలనపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని, అది మున్సిపాలిటీ రాజకీయ సమీకరణాలను మార్చే అవకాశం ఉందని అంటున్నారు. తుని మున్సిపాలిటీలో వైసీపీ నుంచి వరుస రాజీనామాలతో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఒకప్పుడూ వైసీపీకి పూర్తి ఆధిక్యంగా ఉన్న తుని మున్సిపాలిటీలో ఇప్పుడు టీడీపీకి బలమైన స్థానం ఏర్పడుతోంది. ఇది ప్రజాభిప్రాయంలో వస్తున్న స్పష్టమైన మార్పుకి సంకేతమని విశ్లేషకులు భావిస్తున్నారు. రానున్న రోజుల్లో తుని మున్సిపాలిటీ ఎన్నికల్లో ఈ మార్పులు కీలకంగా మారే అవకాశం ఉంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870