हिन्दी | Epaper
నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్! ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ ఉల్లి రైతులకు ఒక్కొక్కరికి రూ.20వేలు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హాజరు తప్పనిసరి నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్! ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ ఉల్లి రైతులకు ఒక్కొక్కరికి రూ.20వేలు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హాజరు తప్పనిసరి నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్! ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ ఉల్లి రైతులకు ఒక్కొక్కరికి రూ.20వేలు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హాజరు తప్పనిసరి నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్! ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ ఉల్లి రైతులకు ఒక్కొక్కరికి రూ.20వేలు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హాజరు తప్పనిసరి నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య

AP: న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధమవుతున్న జేసీ ప్రభాకర్ రెడ్డి

Rajitha
AP: న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధమవుతున్న జేసీ ప్రభాకర్ రెడ్డి

తాడిపత్రిలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు టీడీపీ నేత, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy) ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు రోజుల పాటు కొనసాగే ఈ న్యూఇయర్ సెలెబ్రేషన్స్‌కు సంబంధించి పూర్తి ప్రణాళికను ఆయన వెల్లడించారు. పెన్నానది ఒడ్డున ఉన్న పార్కును వేడుకల వేదికగా ఎంపిక చేసినట్లు తెలిపారు.

Read also: AP: మహిళలు కోసం ‘కిల్కారి’ పథకం

JC Prabhakar Reddy

JC Prabhakar Reddy

గతేడాది ఇదే ప్రాంతంలో జరిగిన న్యూఇయర్ వేడుకలపై సినీ నటి మాధవీలత చేసిన వ్యాఖ్యలు అప్పట్లో వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. అయితే ఆ అంశంలో ఇరువర్గాల మధ్య ఇప్పుడు పూర్తిస్థాయిలో రాజీ కుదిరిందని జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఈసారి నూతన సంవత్సర వేడుకలకు మాధవీలతను ఆహ్వానించనున్నట్లు తెలిపారు. అయితే ఆమె హాజరు పూర్తిగా ఆమె వ్యక్తిగత ఇష్టానుసారమేనని చెప్పారు.

డిసెంబర్ 29 నుంచి 31 వరకు జరిగే ఈ వేడుకల్లో

డిసెంబర్ 29 నుంచి 31 వరకు జరిగే ఈ వేడుకల్లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొనేలా ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించినట్లు జేసీ వెల్లడించారు. చిన్నపిల్లలు, యువత, పెద్దల కోసం విడివిడిగా వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ శాఖతో సమన్వయం చేసుకుంటూ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తామని, ప్రజలు సహకరించి శాంతియుతంగా నూతన సంవత్సరాన్ని జరుపుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870