हिन्दी | Epaper
మంగళం డిపో ‘శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న అమెరికా క్రికెటర్లు శ్రీసిటీలో క్యారియర్ ఉచిత మీమాంస తగునా నేతలపై ఫిర్యాదు ఆంక్షలు తొలగించాలి బాలుడు మృతి TTD దర్శన కోటా విడుదల ఉచితంగా చికిత్సలు త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ మంగళం డిపో ‘శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న అమెరికా క్రికెటర్లు శ్రీసిటీలో క్యారియర్ ఉచిత మీమాంస తగునా నేతలపై ఫిర్యాదు ఆంక్షలు తొలగించాలి బాలుడు మృతి TTD దర్శన కోటా విడుదల ఉచితంగా చికిత్సలు త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ మంగళం డిపో ‘శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న అమెరికా క్రికెటర్లు శ్రీసిటీలో క్యారియర్ ఉచిత మీమాంస తగునా నేతలపై ఫిర్యాదు ఆంక్షలు తొలగించాలి బాలుడు మృతి TTD దర్శన కోటా విడుదల ఉచితంగా చికిత్సలు త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ మంగళం డిపో ‘శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న అమెరికా క్రికెటర్లు శ్రీసిటీలో క్యారియర్ ఉచిత మీమాంస తగునా నేతలపై ఫిర్యాదు ఆంక్షలు తొలగించాలి బాలుడు మృతి TTD దర్శన కోటా విడుదల ఉచితంగా చికిత్సలు త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్

AP: మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం

Saritha
AP: మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం

కొమరాడ (పార్వతీపురం మన్యం జిల్లా) : (AP) పాఠ్వతీపురం మన్యం జిల్లా వాసులకు ఏనుగులు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గత రెండు దశాబ్దాల కాలంగా ఏనుగుల గుంపు పార్వతీపురం మన్యం జిల్లాలోని (Manyam District) కొమరాడ, గరుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం, కురుపాం, జియ్యమ్మవలస, బల్జిపేట, పార్వతీపురం మండలాలలో సంచరిస్తూన్నాయి. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో ఏనుగుల గుంపు అలజడి సృష్టిస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్లో రైతులు వేసిన పంటలను పాడు చేస్తున్నాయి.

Read also: AP: నైతిక విలువలతో కూడిన విద్య అత్యంత అవసరం: ఉప శాసనసభాపతి

AP: మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం
Elephants wreak havoc in Manyam district.

ఏనుగులను తరలించడానికి విఫల ప్రయత్నాలు

మంగళవారం రాత్రి కొమరాడ మండలం (AP) గంగరేగవలస గ్రామంలో ఏనుగుల గుంపు ప్రవేశించి రైతులు పండించిన ధాన్యాన్ని తినడంతో పాటు చిందరవందర చేశాయి. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేలాది రూపాయలు మదుపులుగా పెట్టి పంట ఇంటికి తెచ్చిన తర్వాత ఏనుగుల గుంపు నాశనం చేయడంతో తీవ్రంగా నష్టపోయినట్లు రైతు కాటరావు సోములు తెలిపారు. నష్టపోయిన రైతుల కూడా నష్టపరిహారం సకాలంలో అందడం లేదని సిపిఎం పార్టీ నాయకులు సాంబమూర్తి అన్నారు.

ఇదిలా ఉంటే ఏనుగుల గుంపు పంటలను పాడు చేయడమే కాకుండా వదుల సంఖ్యలో ఇప్పటికే ప్రాణాలు విడిచినవారు ఉన్నారు. ఆయా సందర్భాలలో అటవీ శాఖ ఉన్నతాధికారులు వచ్చి పరామర్శించి వెళ్లడమే తప్ప ఏనుగులను తరలించే ఏర్పాట్లు నేటికీ చేయకపోవడం ఈ ప్రాంత ప్రజలలో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది. ఏనుగుల గుంపును ఈ ప్రాంతం నుంచి తరలిస్తారని అనేకసార్లు ప్రకటనలు ఇచ్చినప్పటికీ ఇప్పటికీ తరలింపు ప్రక్రియ జరగపోవడంతో రైతులలో తీవ్ర నిరసన వ్యక్తమవుతుంది. ఇప్పటికైనా అటవీశాఖ అధికారులు ఏనుగులకు జిల్లా నుంచి తరలించే ఏర్పాట్లును తక్షణమే చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

No image

ఏఐకి భారత్ చుక్కాని?

చింతూరు ఐటిడిఎ ముట్టడి

చింతూరు ఐటిడిఎ ముట్టడి

పల్నాడులో భూకంపం: 3.5 తీవ్రతతో వణికిన భూమి, ప్రజల భయాందోళన

పల్నాడులో భూకంపం: 3.5 తీవ్రతతో వణికిన భూమి, ప్రజల భయాందోళన

ఎప్‌సెట్‌లో విప్లవాత్మక మార్పులు, పరీక్ష ముగిసిన వెంటనే మార్కులు!

ఎప్‌సెట్‌లో విప్లవాత్మక మార్పులు, పరీక్ష ముగిసిన వెంటనే మార్కులు!

మార్కెట్ లో వాము పొట్టుకు ఉన్న డిమాండ్ చూస్తే అస్సలు వదిలిపెట్టారు !!

మార్కెట్ లో వాము పొట్టుకు ఉన్న డిమాండ్ చూస్తే అస్సలు వదిలిపెట్టారు !!

నేడు జైపూర్ లో సీఎం చంద్రబాబు పర్యటన

నేడు జైపూర్ లో సీఎం చంద్రబాబు పర్యటన

పల్నాడులో దారుణం.. మహిళపై యాసిడ్ దాడికి యత్నం

పల్నాడులో దారుణం.. మహిళపై యాసిడ్ దాడికి యత్నం

ఆర్‌టీసీ మెకానిక్ సిబ్బందికి ఓఈఎం శిక్షకులచే శిక్షణ

ఆర్‌టీసీ మెకానిక్ సిబ్బందికి ఓఈఎం శిక్షకులచే శిక్షణ

ప్రాజెక్టులు ఏర్పాటు చేయకుంటే భూముల్ని వెనక్కి – సీఎం చంద్రబాబు కీలక హెచ్చరిక

ప్రాజెక్టులు ఏర్పాటు చేయకుంటే భూముల్ని వెనక్కి – సీఎం చంద్రబాబు కీలక హెచ్చరిక

ఫిబ్రవరి 24న ఏపీ మంత్రివర్గ సమావేశం

ఫిబ్రవరి 24న ఏపీ మంత్రివర్గ సమావేశం

బొత్సకు ‘హెరిటేజ్’ లీగల్ నోటీసులు

బొత్సకు ‘హెరిటేజ్’ లీగల్ నోటీసులు

సాఫ్ట్‌వేర్ ఉద్యోగిపై చైన్ స్నాచింగ్, తిరుపతిలో కలకలం

సాఫ్ట్‌వేర్ ఉద్యోగిపై చైన్ స్నాచింగ్, తిరుపతిలో కలకలం

📢 For Advertisement Booking: 98481 12870