हिन्दी | Epaper
మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

Annadata Sukhibhava: వచ్చే నెలలో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు అమలు

Anusha
Annadata Sukhibhava: వచ్చే నెలలో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు అమలు

ఏపీ సీఎంచంద్రబాబు నాయుడు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యనేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ముఖ్యమంత్రి ప్రభుత్వ పథకాలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వంపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తున్నామని వ్యాఖ్యానించారు. మన ప్రభుత్వం ఏడాదిలో చేపట్టిన పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పాలనా నిర్ణయాలపై ప్రజల్లో సానుకూలత ఉందని చెప్పుకొచ్చారు. ఏడాది పాలనలో ప్రజలకు ఏం చేశామో రాబోయే రోజుల్లో ఏం చేస్తామో కడపలో జరిగిన మహానాడు(Mahanadu) ద్వారా వివరించామన్నారు.ప్రజలతో నేతలు మరింత మమేకం కావడం ద్వారా ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలపై నిరంతరం చర్చించేలా చూడాలని సూచనలు చేశారు.ప్రతి నెలా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడాకి కారణం కూడా అదేనని వివరించారు చంద్రబాబు. ఎమ్మెల్యేలు కూడా కచ్చితంగా పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొనాలని జూన్ నెలలోనే తల్లికి వందనం, అన్నదాత పథకాలు ప్రారంభిస్తామని మరోసారి తెలిపారు. రాష్ట్రంలో మహిళలకు ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణ(Free bus travel) సౌకర్యం కల్పించబోతున్నామని కూడా చెప్పారు. ప్రతి ఒక్కరికీ సంక్షేమం అందేలా సంక్షేమ కేలండర్‌ను త్వరలోనే ప్రకటిస్తామన్నారు.అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందిస్తామన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.

కార్యకర్తల్లా

టీడీపీ మహానాడు కడపలో అద్భుతంగా జరిగిందని ప్రస్తావించారు చంద్రబాబు. కడప జిల్లా నాయకత్వమంతా కలిసి పనిచేసి విజయవంతం చేశారని ప్రశంసించారు. మహానాడును ఇంత సక్సెస్ చేసిన నేతలకు అభినందనలు తెలిపారు. కార్యకర్తలకు హాట్సాఫ్ చెప్పారు. నాయకత్వం సమిష్టిగా పనిచేస్తే ఏ కార్యక్రమమైనా సజావుగా జరుగుతుందని కడప(Kadapa) మహానాడుతో నిరూపితమైందని వ్యాఖ్యానించారు. మహానాడు కోసం మంత్రులంతా కార్యకర్తల్లా పనిచేసి స్ఫూర్తినిచ్చారని మహానాడుకు ప్రజలు, కార్యకర్తలు స్వచ్ఛందంగా రావడంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. కడప మహానాడులో ప్రవేశపెట్టిన ‘నా తెలుగు కుంటుంబం’లోని ఆరు శాసనాల కాన్సెప్ట్‌ను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీడీపీ కార్యకర్తలకు సూచించారు.

Annadata Sukhibhava: వచ్చే నెలలో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు అమలు
Annadata Sukhibhava: వచ్చే నెలలో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు అమలు

సంగతి

ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు(Palla Srinivasa Rao) మహానాడును విజయవంతం చేసిన అందరికి ధన్యవాదాలు తెలిపారు. మహానాడు కడప గొప్పతనాన్ని ఈ ప్రపంచానికి తెలియజేసేలా నిర్వహించామన్నారు. మహానాడు టీడీపీ కార్యకర్తల్లో కొత్త జోష్ నింపిందన్నారు.మహానాడులో ఆమోదించిన తీర్మానాలను అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. కడప వెనుకబాటు తనాన్ని వైఎస్సార్ కుటుంబం తమ రాజకీయాల కోసం వాడుకుందని విమర్శించారు. మహానాడు ఆ కుటుంబానికి చెంపపెట్టుగా వ్యాఖ్యానించారు. కడప వేదికగా మూడు రోజుల పాటూ తెలుగు దేశం పార్టీ(Telugu Desam Party) మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ మూడు రోజుల మహానాడులో పలు కీలకమైన తీర్మానాలను ప్రవేశపెట్టి వాటిని ఆమోదించారు.

Read Also: TTD: తిరుమల భద్రత పై ఉన్నతస్థాయి సమావేశం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బొత్స కూతురు రాకతో చీపురుపల్లిలో మారుతున్న లెక్కలు

బొత్స కూతురు రాకతో చీపురుపల్లిలో మారుతున్న లెక్కలు

వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల‌పై భ‌క్తుల్లో విశేష సంతృప్తి

వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల‌పై భ‌క్తుల్లో విశేష సంతృప్తి

విశాఖలో లైట్ హౌస్ ఫెస్టివల్ ప్రారంభం

విశాఖలో లైట్ హౌస్ ఫెస్టివల్ ప్రారంభం

వికలాంగురాలి హత్య కేసులో నిందితుడు గణేష్ అరెస్ట్

వికలాంగురాలి హత్య కేసులో నిందితుడు గణేష్ అరెస్ట్

ఘోర ప్రమాదం.. లారీ ఢీకొని బైకర్ మృతి

ఘోర ప్రమాదం.. లారీ ఢీకొని బైకర్ మృతి

తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు

ఈ నెల 11 వరకు పాసు పుస్తకాల పంపిణీ
0:26

ఈ నెల 11 వరకు పాసు పుస్తకాల పంపిణీ

హెచ్ఐవి బాధితులకు మెరుగైన వైద్య సేవలు అవసరం

హెచ్ఐవి బాధితులకు మెరుగైన వైద్య సేవలు అవసరం

జలవివాదంపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన వ్యాఖ్యలు

జలవివాదంపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన వ్యాఖ్యలు

మద్యం ధరలు బాటిల్‌పై రూ.10 పెంపు!

మద్యం ధరలు బాటిల్‌పై రూ.10 పెంపు!

ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఇ పార్కును అందుబాటులోకి తేవాలి : సిఎస్

ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఇ పార్కును అందుబాటులోకి తేవాలి : సిఎస్

దక్షిణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు – ఏపీలో చలి పెరుగుదల

దక్షిణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు – ఏపీలో చలి పెరుగుదల

📢 For Advertisement Booking: 98481 12870