हिन्दी | Epaper
టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ

Zambia: అంత్యక్రియలకు నోచుకోని జాంబియా మాజీ అధ్యక్షుడి పార్థివదేహం

Vanipushpa
Zambia: అంత్యక్రియలకు నోచుకోని జాంబియా మాజీ అధ్యక్షుడి పార్థివదేహం

సాధారణంగా మనిషి చనిపోయిన వెంటనే అంత్యక్రియలు నిర్వహిస్తుంటారు. ఒకవేళ చనిపోయిన వాళ్ల బంధువులు వేరే ప్రాంతాల్లో ఉన్నా, వారు వేరే ప్రాంతంలో చనిపోయినా మృతదేహం కుటుంబ సభ్యులకు అప్పగించే వరకు అంత్యక్రియలను నిలిపి వేస్తుంటారు. కానీ కుటుంబ సభ్యుల దగ్గరే ఆ దేశ మాజీ అధ్యక్షుడి మృతదేహం ఉన్నప్పటికీ 20 రోజులుగా అంత్యక్రియలు నిర్వహించడం లేదు. ప్రస్తుతం ఉన్న సర్కారు, కుటుంబ సభ్యులకు మధ్య అంత్యక్రియల విషయంలో వివాదం చెలరేగింది. దీని వల్లే ఇన్ని రోజులుగా ఆయన అంత్యక్రియలు నిలిచిపోయాయి.

Zambian: అంత్యక్రియలకు నోచుకోని జాంబియా మాజీ అధ్యక్షుడి పార్థివదేహం
Zambian: అంత్యక్రియలకు నోచుకోని జాంబియా మాజీ అధ్యక్షుడి పార్థివదేహం

హిచిలేమాపై దేశద్రోహం అభియోగాలు
ఆఫ్రికా దేశమైన జాంబియా మాజీ అధ్యక్షుడు ఎడ్రగ్ లుంగూZambia Ex-president Edger lungu) 2015 నుంచి 2021 వరకు జాంబియా అధ్యక్షుడి(Zambia President)గా పని చేశారు. 2016 అధ్యక్ష ఎన్నికల్లో ఆయన హిచిలేమాను ఓడించి విజయం సాధించారు. అయితే ఆ తర్వాత హిచిలేమాపై దేశద్రోహం అభియోగాలు మోపి ఆమెను నాలుగు నెలలు జైల్లో వేశారు. దీంతో అంతర్జాతీయ వ్యాప్తంగా లుంగూపై విమర్శలు వచ్చాయి. 2021 ఎన్నికల్లో హిచిలేమా చేతిలో లుంగూ ఓడిపోయారు. ఆ తర్వాత హిచేలామా(Hichilamaa) ప్రభుత్వం.. గతేడాది లుంగూ గృహ నిర్బంధంలో ఉంచినట్లు ఆయన ఆరోపించారు. ఇలా ఇద్దరి మధ్య చాలా రోజులుగా రాజకీయ వైరం కొనసాగుతోంది.
ఇటీవలే తీవ్ర అనారోగ్యానికి గురైన లుంగూ జూన్ 5వ తేదీన ప్రాణాలు కోల్పోయారు. 68 ఏళ్ల వయసు కల్గిన ఆయన దక్షిణాఫ్రికా ఆసుపత్రిలో మరణించారు. ముఖ్యంగా తాను భవిష్యత్తులో చనిపోతే అంత్యక్రియలకు హిచిలేమా హాజరు కాకూడదని లుంగూ గతంలోనే స్పష్టం చేశారు. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను అంత్యక్రియలకు రానివ్వమని తేల్చి చెప్పారు. కానీ ప్రస్తుతం ఆమె అధికారంలో ఉండడం, చనిపోయింది ఓ మాజీ అధ్యక్షుడు కావడంతో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించారు. దీన్ని లుంగూ కుటుంబ సభ్యులు తీవ్రంగా ఖండిస్తున్నారు.
మేమే ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తామంటూ గొడవ
మేమే ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తామంటూ గొడవ చేస్తున్నారు. ముఖ్యంగా దక్షిణాఫ్రికాలో చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం జోహన్నెస్‌బర్గ్‌లోని ఓ ప్రైవేటు శ్మశాన వాటికలో ఏర్పాట్లు కూడా చేశారు. లుంగూకు చెందిన పార్టీ నేతలు కూడా ఇక్కడకు చేరుకున్నారు. కానీ ప్రభుత్వ లాంఛనాలతో నిర్మిస్తామని సర్కారు వీటిని అడ్డుకుంది. ఇలా ఇప్పటికే రెండు సార్లు అంత్యక్రియలు వాయిదా పడ్డాయి. జూన్ 25వ తేదీన తాజాగా జరగాల్సి ఉండగా.. అంత్యక్రియలకు గంట ముందు వాటిని ఆపాలని కోరుతూ.. జాంబియా అటార్నీ జనరల్ ములిలో కబేషా దక్షిణాఫ్రికా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
లుంగూ మృతిని గౌరవంగా స్మరించుకోవాలని, జాంబియా పౌరులందరూ నివాళులర్పించే అవకాశం కల్పించాలని పిటిషన్‌లో కోరారు. ఇప్పటికే అధ్యక్షులు అందరినీ ఖననం చేసే స్మశాన వాటికలో లుంగూ కోసం సమాధిని కూడా సిద్ధం చేసినట్లు తెలిపారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను ఆగస్టుకు వాయిదా వేసింది. అయితే ఆలోపే ఇరు వర్గాలు ఏకాభిప్రాయానికి వచ్చే అవకాశం ఉందని అక్కడి రాజకీయ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

Read Also: Iran-Israel war : ఇరాన్ నుంచి మరో 296 మంది భారతీయుల తరలింపు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

స్నేహితురాలితో పాడ్ కాస్ట్లో ఎఫ్ బీఐ డైరెక్టర్ .. విమర్శల వెల్లువ

స్నేహితురాలితో పాడ్ కాస్ట్లో ఎఫ్ బీఐ డైరెక్టర్ .. విమర్శల వెల్లువ

నాన్నను ఇక చూడలేమేమో..ఇమ్రాన్ ఖాన్ కుమారుడు

నాన్నను ఇక చూడలేమేమో..ఇమ్రాన్ ఖాన్ కుమారుడు

భారత్-జోర్డాన్ లమధ్య కుదిరిన కీలక ఒప్పందాలు

భారత్-జోర్డాన్ లమధ్య కుదిరిన కీలక ఒప్పందాలు

రాడికల్ ఇస్లామిజం ప్రపంచానికి పెను ముప్పు: ట్రంప్

రాడికల్ ఇస్లామిజం ప్రపంచానికి పెను ముప్పు: ట్రంప్

వెనిజులా ఆయిల్ ట్యాంకర్ల దిగ్బంధానికి ట్రంప్ ఆదేశం

వెనిజులా ఆయిల్ ట్యాంకర్ల దిగ్బంధానికి ట్రంప్ ఆదేశం

తల్లిదండ్రులను హతమార్చిన కేసులో రాబ్ రైనర్ కుమారురు అరెస్టు

తల్లిదండ్రులను హతమార్చిన కేసులో రాబ్ రైనర్ కుమారురు అరెస్టు

ఎలాన్ మస్క్ డేటా సెంటర్ పక్కనే జీవితం నరకం.. స్థానికుల ఆవేదన

ఎలాన్ మస్క్ డేటా సెంటర్ పక్కనే జీవితం నరకం.. స్థానికుల ఆవేదన

వెనిజువెలాపై ట్రంప్ సంచలన నిర్ణయం.. ఆయిల్ ట్యాంకర్లపై ఆంక్షలు…

వెనిజువెలాపై ట్రంప్ సంచలన నిర్ణయం.. ఆయిల్ ట్యాంకర్లపై ఆంక్షలు…

కెనడా బయట జన్మించినా పౌరసత్వం షూరూ

కెనడా బయట జన్మించినా పౌరసత్వం షూరూ

రేర్ ఎర్త్ మినరల్స్ ఉత్పత్తి కోసం కేంద్రం భారీ పథకం

రేర్ ఎర్త్ మినరల్స్ ఉత్పత్తి కోసం కేంద్రం భారీ పథకం

టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్

టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్

వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ!

వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ!

📢 For Advertisement Booking: 98481 12870