हिन्दी | Epaper
నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

Ravindranath Reddy : టీడీపీ పై వైసీపీ నేత రవీంద్రనాథ్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

Divya Vani M
Ravindranath Reddy : టీడీపీ పై వైసీపీ నేత రవీంద్రనాథ్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కడప జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కమలాపురం రవీంద్రనాథ్ రెడ్డి (Ravindranath Reddy) తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కడపలో జరిగిన నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తిరిగి అధికారంలోకి వస్తే టీడీపీ నాయకులకు (To TDP leaders) కఠిన పాఠం చెబుతామంటూ సూటిగా హెచ్చరించారు.”రప్పా రప్పా… తిరిగొస్తే సినిమా చూపిస్తాం” అని వ్యాఖ్యానించిన రవీంద్రనాథ్, ప్రతి కార్యకర్త ఒక బుక్ తెచ్చుకుని టీడీపీ నాయకుల పేర్లు రాయాలని సూచించారు. ఎవరెవరు ప్రజలపై దాడులు చేశారో, కేసులు పెట్టించారో గుర్తుపెట్టుకుని జాబితా తయారు చేయాలన్నారు. జగన్ మళ్లీ సీఎంగా వస్తే, ఆ జాబితాలోని ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Ravindranath Reddy : టీడీపీ పై వైసీపీ నేత రవీంద్రనాథ్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
Ravindranath Reddy : టీడీపీ పై వైసీపీ నేత రవీంద్రనాథ్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

కేసులకీ కంగారు వద్దు

కేసులు వస్తాయనే భయంతో వెనక్కి తగ్గొద్దని కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. “ఎవరి మీద ఎక్కువ కేసులుంటాయో, వాళ్లకే అధికారంలో ప్రాధాన్యత ఉంటుంది,” అని జోక్ లా చెప్పిన ఆయన వ్యాఖ్యలు అక్కడున్న వారిని ఉత్సాహపరిచాయి. రాజకీయంగా బలంగా నిలబడాలంటే పోరాటం తప్పదన్న ఉద్దేశంతో మాట్లాడారు.

జమిలి ఎన్నికల్లో వైసీపీదే గెలుపు

త్వరలో జరగబోయే జమిలి ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధిస్తుందని, ‘జగన్ 2.0’ పాలన ప్రారంభమవుతుందని రవీంద్రనాథ్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజల్లో జగన్ పట్ల విశ్వాసం గట్టిగా ఉన్నదని, ఆత్మవిశ్వాసంతో ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

మేనిఫెస్టో అమలుపై టీడీపీని నిలదీయండి

టీడీపీ నేతలు తమ హామీలు నెరవేర్చలేదని ఆరోపించిన ఆయన, వాటిపై ప్రతి ప్రాంతంలో ప్రజలముందు టీడీపీ నాయకులను నిలదీయాలని కార్యకర్తలకు సూచించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటల గురించి ప్రశ్నించాలి అని స్పష్టం చేశారు.ఈ సమావేశంలో సీనియర్ నేత అంజాద్ బాషా, కడప మేయర్ సురేశ్ బాబు తదితరులు పాల్గొన్నారు. బహిరంగ వేదికపై చేసిన ఈ ప్రకటనల వల్ల వైసీపీ కార్యకర్తల్లో నూతన ఉత్సాహం కనిపించింది.

Read Also : Aryan Singh : ఫాల్కన్ కంపెనీ సీఓఓను అరెస్ట్ చేసిన తెలంగాణ సీఐడీ

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ధనుర్మాసం 2025: APSRTC ప్రత్యేక బస్సులు..

ధనుర్మాసం 2025: APSRTC ప్రత్యేక బస్సులు..

ఏపీలో వారికి రూ.5వేలు

ఏపీలో వారికి రూ.5వేలు

భద్రతకు భారీ పెట్టుబడి.. పోలీసు శాఖలో రూ.1000 కోట్ల ప్రాజెక్టులు

భద్రతకు భారీ పెట్టుబడి.. పోలీసు శాఖలో రూ.1000 కోట్ల ప్రాజెక్టులు

రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్: రూ.1 లక్ష రుణం

రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్: రూ.1 లక్ష రుణం

రాజధాని పరిధిలోని భూమిలేని పేదలకు

రాజధాని పరిధిలోని భూమిలేని పేదలకు

నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం..షెడ్యూల్, స్టాప్స్, టికెట్ ధరలు ఇవే

నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం..షెడ్యూల్, స్టాప్స్, టికెట్ ధరలు ఇవే

పొట్టి శ్రీరాములు వర్ధంతి.. నివాళి అర్పించిన సీఎం

పొట్టి శ్రీరాములు వర్ధంతి.. నివాళి అర్పించిన సీఎం

అనకాపల్లిలో వ్యూహాత్మక అణు పరిశోధనలకు కొత్త కేంద్రం

అనకాపల్లిలో వ్యూహాత్మక అణు పరిశోధనలకు కొత్త కేంద్రం

అమరావతిలో రూ.165 కోట్లతో జ్యుడీషియల్ అకాడమీ భవనం

అమరావతిలో రూ.165 కోట్లతో జ్యుడీషియల్ అకాడమీ భవనం

తిరుపతి–చిత్తూరు జిల్లాల్లో నో హెల్మెట్ నో పెట్రోల్ అమలు

తిరుపతి–చిత్తూరు జిల్లాల్లో నో హెల్మెట్ నో పెట్రోల్ అమలు

పండిన ప్రతి ధాన్యపు గింజ ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది

పండిన ప్రతి ధాన్యపు గింజ ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది

మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు

మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు

📢 For Advertisement Booking: 98481 12870