हिन्दी | Epaper
ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్

YogiAdityanath:బుల్డోజర్ న్యాయాన్ని సమర్థించుకున్న యోగి ఆదిత్యనాథ్​

Anusha
YogiAdityanath:బుల్డోజర్ న్యాయాన్ని సమర్థించుకున్న యోగి ఆదిత్యనాథ్​

యోగి ఆదిత్యనాథ్ తన ‘బుల్డోజర్ న్యాయాన్ని’ మరోసారి సమర్థించుకున్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వ్యక్తులకు, వారికి అర్థమయ్యే భాషలోనే సమాధానం చెప్పడం సరైన చర్య అని ఆయన పేర్కొన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో 2017 నుంచి బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎలాంటి మతపరమైన అల్లర్లు జరగలేదని, రాష్ట్రంలో శాంతిభద్రతలు మెరుగుపడ్డాయని ఆయన తెలిపారు.

బుల్డోజర్ న్యాయం పై వ్యాఖ్యలు

“న్యాయాన్ని నమ్మేవారికి న్యాయం జరుగుతుంది. కానీ, కొందరు స్వయంగా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటే, వారికి చట్టం పరిధిలోనే సమాధానం చెప్పాలి. ఏ విధంగా అర్థమవుతుందో, ఆ భాషలోనే వారికి అర్థమయ్యేలా చేయాలి” అని సీఎం యోగి స్పష్టం చేశారు. ‘బుల్డోజర్ న్యాయం’ పేరిట అక్రమ కట్టడాలను కూల్చడంపై ఆయన తమ వైఖరిని సమర్థించారు.

ఓటు బ్యాంకు

దేశంలో ముస్లింలు ప్రమాదంలో లేరని, వారి ఓటు బ్యాంకు రాజకీయమే ప్రమాదంలో పడిందని సీఎం యోగి విమర్శించారు. “భారతదేశంలో హిందువులు సురక్షితంగా ఉన్నప్పుడే ముస్లింలు సురక్షితంగా ఉంటారు. గతంలో కశ్మీర్‌లో ఏమి జరిగిందో, ఇప్పుడు బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు ఎలా జరుగుతున్నాయో మనకు తెలుసు. పాకిస్థాన్‌లో హిందువుల సంఖ్య ఏ విధంగా తగ్గిపోతోందో కూడా అందరికీ స్పష్టంగా తెలుసని యోగి పేర్కొన్నారు.

cm yogi news 295552761 16x9

ఆసక్తికర వ్యాఖ్యలు

సీఎం యోగి సంబల్ ప్రాంతంలోని ఆలయాల తవ్వకంపై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “సంభల్‌లో అన్ని చోట్ల తవ్వకాలు చేపట్టి ఆలయాలను గుర్తిస్తాం. ఎన్ని ఉంటే అన్ని వెలికి తీస్తాం. ప్రపంచం మొత్తం దేవుడు ఇచ్చిన కళ్లతో ఈ ప్రాంతంలో జరిగిన నిజాలను చూడాలి” అని అన్నారు.

హిందువుల జనాభా

భారతదేశంలో ఇస్లాం ప్రమాదంలో ఉందని మాట్లాడేవారు, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లో హిందువుల పరిస్థితిని కూడా ఒకసారి గమనించాలి. 1947కు ముందు ఈ దేశాలు భారత్‌లో భాగంగా ఉండేవి. కానీ, విభజన తర్వాత అక్కడి హిందువులు హింసను ఎదుర్కొన్నారు. ఆ దేశాల్లో హిందువుల జనాభా గణనీయంగా తగ్గిపోయింది అని అన్నారు.యోగి అదిత్యనాథ్ మాట్లాడుతూ, “ఉత్తర్‌ప్రదేశ్‌లో గత ఏడేళ్లుగా ఎలాంటి మతపరమైన అల్లర్లు జరగలేదు. ఇది మా ప్రభుత్వ నిబద్ధతను సూచించే విషయం. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది,అని ఆయన అన్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870