हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Ahmedabad Plane Crash : అదృష్టవశాత్తు తప్పించుకున్న మహిళ!

Sudheer
Ahmedabad Plane Crash : అదృష్టవశాత్తు తప్పించుకున్న మహిళ!

అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదం(Ahmedabad Plane Crash)లో 241 మంది ప్రాణాలు కోల్పోయిన వేళ, ఓ మహిళ మాత్రం కేవలం 10 నిమిషాల ఆలస్యంతో ఫ్లైట్ మిస్ కావడంతో అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడిన సంఘటన వెలుగులోకి వచ్చింది. భూమి చౌహన్ (Bhumi Chauhan) అనే మహిళ ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకోవడంతో ఎయిర్‌పోర్టుకు ఆలస్యంగా చేరారు. దీంతో ఆమె ఎయిర్ ఇండియా ఫ్లైట్‌ను మిస్ అయ్యారు.

ఫ్లైట్ మిస్.. జీవితాన్ని మిగిల్చింది

ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న భూమి చౌహన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మీడియా తో మాట్లాడుతూ, “ట్రాఫిక్‌ వల్ల నేను 10 నిమిషాల లేట్ అయిపోయాను. అప్పట్లో ఫ్లైట్ మిస్ అవ్వడం నా బాధగా అనిపించింది. కానీ ఇప్పుడు చూస్తే అదే నా జీవితాన్ని రక్షించింది” అని చెప్పుకున్నారు. ఈ విషాద ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారికి ఆమె సానుభూతిని తెలియజేశారు.

గణపతి దేవుడే నన్ను కాపాడారు

తనను ఈ ప్రమాదం నుంచి కాపాడినది గణపతి దేవుడేనని ఆమె పేర్కొన్నారు. “నేను వెకేషన్ కోసం వచ్చాను. కానీ ఇలా విమానం మిస్ కావడం నా జీవితం మొత్తాన్ని మార్చేసింది. దేవుడి దయ వల్లే నేను బతికినట్టయ్యింది” అని భూమి చౌహన్ చెప్పుకొచ్చారు. ఆమె అదృష్టకథ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Read Also : Ahmedabad Plane Crash : విమాన ప్రమాదం నుంచి ఒకే ఒక్కడు ప్రాణాలతో బయటపడ్డాడు కానీ…

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870