
బిహార్ (Bihar) లోని టెల్వాబజార్ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున ఘోర ఘటన చోటుచేసుకుంది. ఒక గూడ్స్ రైలు పట్టాలు తప్పి బ్రిడ్జి పైనుంచి కిందపడిపోయింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. సమాచారం అందిన వెంటనే రైల్వే పోలీసులు, RPF, సాంకేతిక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. (Bihar) రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Read Also: ECI: అస్సాంలో డ్రాఫ్ట్ ఓటర్ల లిస్ట్పై రాజకీయ వర్గాల్లో చర్చ
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: