हिन्दी | Epaper
బుమ్రా మాస్టర్ ప్లాన్‌ రాజస్థాన్ అగ్నిప్రమాద ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ అవంతిక ఎంట్రీ ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లు సీజ్ విశాఖకు రాష్ట్రపతి MPTC, ZPTC ఎన్నికలపై క్లారిటీ బంగారం భారీగా తగ్గింది అమరావతి బిల్లు ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ బుమ్రా మాస్టర్ ప్లాన్‌ రాజస్థాన్ అగ్నిప్రమాద ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ అవంతిక ఎంట్రీ ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లు సీజ్ విశాఖకు రాష్ట్రపతి MPTC, ZPTC ఎన్నికలపై క్లారిటీ బంగారం భారీగా తగ్గింది అమరావతి బిల్లు ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ బుమ్రా మాస్టర్ ప్లాన్‌ రాజస్థాన్ అగ్నిప్రమాద ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ అవంతిక ఎంట్రీ ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లు సీజ్ విశాఖకు రాష్ట్రపతి MPTC, ZPTC ఎన్నికలపై క్లారిటీ బంగారం భారీగా తగ్గింది అమరావతి బిల్లు ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ బుమ్రా మాస్టర్ ప్లాన్‌ రాజస్థాన్ అగ్నిప్రమాద ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ అవంతిక ఎంట్రీ ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లు సీజ్ విశాఖకు రాష్ట్రపతి MPTC, ZPTC ఎన్నికలపై క్లారిటీ బంగారం భారీగా తగ్గింది అమరావతి బిల్లు ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’

Madhya Pradesh: పరిహారం అడిగినందుకు ఇద్దరు మహిళల్ని సజీవంగా పూడ్చిన గూండాలు

Vanipushpa
Madhya Pradesh: పరిహారం అడిగినందుకు ఇద్దరు మహిళల్ని సజీవంగా పూడ్చిన గూండాలు

పరిహారం చెల్లించాకే రోడ్డు పనులు చేసుకోవాలన్న ఇద్దరు మహిళలను కాంట్రాక్టర్ గుండాలు సజీవంగా పూడ్చిపెట్టే ప్రయత్నం చేయడం సంచలనం రేపింది. మధ్యప్రదేశ్‌(Madhya Pradesh)లోని రేవా జిల్లా, హినౌతా గ్రామంలో 2024లో జరగిన ఈ ఘటన వీడయో.. ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పరిహారం ఇవ్వకుండా ఇద్దరు మహిళల భూమిని ఓ రోడ్డు కాంట్రాక్టర్ స్వాధీనం చేసుకుని పనులు కొనసాగిస్తున్నాడు. దీంతో కోపోద్రిక్తులైన బాధిత మహిళలు తమకు పరిహారం ఇచ్చాకే పనులు చేయాలంటూ కాంట్రాక్టర్‌కు వ్యతిరేకంగా మహిళల నిరసనకు దిగారు. పనులను అడ్డుకున్నారు. దీంతో ‘నన్నే అడ్డగిస్తారా’ అంటూ రెచ్చిపోయిన కాంట్రాక్టర్ తన కిరాయి గూండాలతో సజీవంగా ఇ ఇద్దరి మహిళలను పూడ్చేందుకు ప్రయత్నించాడు.

Read Also: BC Victory Telangana : బీసీల సంచలన విజయం, మున్సిపల్ ఫలితాల్లో కొత్త సందేశం

రాజకీయాల్లో సంచలనం రేపిన ఘటన

జేసీబీతో గొయ్యి తవ్వి వారిని సజీవంగా పూడ్చే ప్రయత్నం చేశాడు. విషయం తెలుసుకున్న సాటి గ్రామస్తులు వెంటనే వెంటనే రంగంలోకి దిగి గూండాల్ని అడ్డగించి ఇద్దరు మహిళలను కాపాడారు. ఓ మహిళను నడుము వరకు, మరో మహిళను మెడ వరకు పూడ్చిపెట్టగా..వారిని గ్రామస్థులు వెంటనే మట్టిని త్రవ్వేసి కాపాడారు. అప్పట్లో మధ్యప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం రేపిన ఈ ఘటనలో నిందితులను పోలీసులు అరెస్డు చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఘటన రాజకీయంగా ప్రతికూలతను తెచ్చిపెట్టింది. జాతీయ మహిళా కమిషన్ ఈ ఘటనను సీరియస్ తీసుకుని చర్యలకు ఆదేశించింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

పరిహారం అడిగినందుకు ఇద్దరు మహిళల్ని సజీవంగా పూడ్చిన గూండాలు

పరిహారం అడిగినందుకు ఇద్దరు మహిళల్ని సజీవంగా పూడ్చిన గూండాలు

రోడ్ల అభివృద్ధికి రూ. లక్ష కోట్లు – మంత్రి కోమటిరెడ్డి వెల్లడి

రోడ్ల అభివృద్ధికి రూ. లక్ష కోట్లు – మంత్రి కోమటిరెడ్డి వెల్లడి

మహాశివరాత్రి ముగింపు ఉత్సవాలు

మహాశివరాత్రి ముగింపు ఉత్సవాలు

మార్చి 26 నుంచి ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు

మార్చి 26 నుంచి ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కొత్త మలుపు

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కొత్త మలుపు

No image

హైదరాబాద్ కేంద్రంగా స్పేస్ విప్లవం

భారత సముద్ర గర్భాన్ని టార్గెట్ చేసిన గూగుల్..కొత్తగా అమెరికా-భారత్ కనెక్ట్

భారత సముద్ర గర్భాన్ని టార్గెట్ చేసిన గూగుల్..కొత్తగా అమెరికా-భారత్ కనెక్ట్

పర్యాటక రంగానికి విస్తృత ప్రచారం కల్పించండి

పర్యాటక రంగానికి విస్తృత ప్రచారం కల్పించండి

అంబటి రాంబాబుకు పోలీసుల నోటీసులు

అంబటి రాంబాబుకు పోలీసుల నోటీసులు

ఆర్టీసీ బస్సు బోల్తా.. గాయపడిన వారు వీరే
0:16

ఆర్టీసీ బస్సు బోల్తా.. గాయపడిన వారు వీరే

ఆసుపత్రుల అభివృద్ధిపై ప్రభుత్వం పూర్తి స్థాయి కార్యాచరణ

ఆసుపత్రుల అభివృద్ధిపై ప్రభుత్వం పూర్తి స్థాయి కార్యాచరణ

No image

వీసా ఇమ్మిగ్రేషన్ రూల్స్‌లో భారీ మార్పులు

📢 For Advertisement Booking: 98481 12870