हिन्दी | Epaper

Russia: జెలెన్‌స్కీని ఆహ్వానించిన పుతిన్ ..శాంతి చర్చల్లో కీలక పరిణామం

Vanipushpa
Russia: జెలెన్‌స్కీని ఆహ్వానించిన పుతిన్ ..శాంతి చర్చల్లో కీలక పరిణామం

రష్యా, ఉక్రెయిన్ శాంతి చర్చల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. శాంతి చర్చల కోసం ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్‌స్కీని మాస్కోకు రష్యా ఆహ్వానించింది. నాలుగేళ్లుగా కొనసాగుతోన్న యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలో శాంతికి ప్రయత్నాలు జరుగుతోన్న విషయం తెలిసిందే. రెండు దేశాలు పరస్పరం ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులు ఆపడానికి అంగీకరించాయనే ప్రచారంపై వ్యాఖ్యానించడానికి నిరాకరించిన కొన్ని గంటల తర్వాత క్రెమ్లిన్ నుంచి ఈ ప్రకటన వెలువడింది.

Read Also: Actor: సోషల్ మీడియా వినియోగంపై ప్రధాని మోదీకి సోనూ సూద్ విజ్ఞప్తి

Russia: జెలెన్‌స్కీని ఆహ్వానించిన పుతిన్ ..శాంతి చర్చల్లో కీలక పరిణామం
Russia: జెలెన్‌స్కీని ఆహ్వానించిన పుతిన్ ..శాంతి చర్చల్లో కీలక పరిణామం

రష్యా, ఉక్రేయిన్ చర్చల వైఖరి మధ్య తీవ్ర విభేదాలు

అమెరికా మధ్యవర్తిత్వంతో గత వారాంతం అబుదాబిలో జరిగిన చర్చలు శాంతి ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు దోహదం చేశాయి. కానీ, రష్యా, ఉక్రేయిన్ చర్చల వైఖరి మధ్య తీవ్ర విభేదాలు కొనసాగుతున్నాయి. భీకర పోరాటం ఇప్పటికీ కొనసాగుతుండగా.. ఇటీవలి రష్యా క్షిపణి దాడుల వల్ల ధ్వంసమైన విద్యుత్తు వ్యవస్థ అంతరాయాలతో కీవ్ పోరాడుతోంది. అమెరికా మధ్యవర్తిత్వంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ , వ్లాదిమిర్ పుతిన్‌(Putin)లు సమావేశానికి సిద్ధంగా ఉన్నారని పేరు వెల్లడించడానికి నిరాకరించిన ఓ అమెరికా అధికారి తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

కల్తీ పాలపై సీఎం సీరియస్.. అధికారులతో అత్యవసర సమీక్ష

కల్తీ పాలపై సీఎం సీరియస్.. అధికారులతో అత్యవసర సమీక్ష

అనారోగ్యంతో భర్త.. మనస్థాపంతో భార్య మృతి

అనారోగ్యంతో భర్త.. మనస్థాపంతో భార్య మృతి

మోస్ట్‌ వాంటెడ్‌ డ్రగ్‌ మాఫియా డాన్‌ హతం- పలు రాష్ట్రాల్లో హింసాకాండ

మోస్ట్‌ వాంటెడ్‌ డ్రగ్‌ మాఫియా డాన్‌ హతం- పలు రాష్ట్రాల్లో హింసాకాండ

ఉగాదికి ఏపీ జాబ్ క్యాలెండర్: లోకేశ్

ఉగాదికి ఏపీ జాబ్ క్యాలెండర్: లోకేశ్

అఫ్ఘానిస్తాన్‌పై పాకిస్తాన్ వైమానిక దాడులు.. 28 మందికి పైగా మృతి

అఫ్ఘానిస్తాన్‌పై పాకిస్తాన్ వైమానిక దాడులు.. 28 మందికి పైగా మృతి

పాలిటెక్నిక్‌ కోర్సులతోనే ఉపాధి అవకాశాలంటున్న విద్యాశాఖ

పాలిటెక్నిక్‌ కోర్సులతోనే ఉపాధి అవకాశాలంటున్న విద్యాశాఖ

ఏప్రిల్‌ 10 నుంచి SA-2 పరీక్షలు.. షెడ్యూల్ విడుదల!

ఏప్రిల్‌ 10 నుంచి SA-2 పరీక్షలు.. షెడ్యూల్ విడుదల!

వాట్సాప్ చాట్‌బాట్ ద్వారా విద్యుత్ సేవలు

వాట్సాప్ చాట్‌బాట్ ద్వారా విద్యుత్ సేవలు

బెంగళూరులో నీటిని తాగేస్తున్న డేటా సెంటర్లు..నీటి సంక్షోభంతో విలవిలా

బెంగళూరులో నీటిని తాగేస్తున్న డేటా సెంటర్లు..నీటి సంక్షోభంతో విలవిలా

గ్రామాల్లో పోలీసుల రాత్రిపూట సభలు

గ్రామాల్లో పోలీసుల రాత్రిపూట సభలు

రాజమండ్రిలో కల్తీ పాల విషాదం.. నలుగురు మృతి!

రాజమండ్రిలో కల్తీ పాల విషాదం.. నలుగురు మృతి!

కిస్త్వార్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

కిస్త్వార్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

📢 For Advertisement Booking: 98481 12870