हिन्दी | Epaper
మేడారం ప్రసాదం 5 వేల కోట్లకు పైగానే వ్యాపారం కంగనా ఫైర్ బయటపడ్డ భారతీయులు పోర్టుల అభివృద్ధి ఉదృతంగా సాగిన పందేలు ఎఐ ఇన్నోవేషన్ బైపాస్ రోడ్డు అందుబాటులోకి ‘స్పిరిట్‌’ మూవీ విడుదల... ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు మేడారం ప్రసాదం 5 వేల కోట్లకు పైగానే వ్యాపారం కంగనా ఫైర్ బయటపడ్డ భారతీయులు పోర్టుల అభివృద్ధి ఉదృతంగా సాగిన పందేలు ఎఐ ఇన్నోవేషన్ బైపాస్ రోడ్డు అందుబాటులోకి ‘స్పిరిట్‌’ మూవీ విడుదల... ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు మేడారం ప్రసాదం 5 వేల కోట్లకు పైగానే వ్యాపారం కంగనా ఫైర్ బయటపడ్డ భారతీయులు పోర్టుల అభివృద్ధి ఉదృతంగా సాగిన పందేలు ఎఐ ఇన్నోవేషన్ బైపాస్ రోడ్డు అందుబాటులోకి ‘స్పిరిట్‌’ మూవీ విడుదల... ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు మేడారం ప్రసాదం 5 వేల కోట్లకు పైగానే వ్యాపారం కంగనా ఫైర్ బయటపడ్డ భారతీయులు పోర్టుల అభివృద్ధి ఉదృతంగా సాగిన పందేలు ఎఐ ఇన్నోవేషన్ బైపాస్ రోడ్డు అందుబాటులోకి ‘స్పిరిట్‌’ మూవీ విడుదల... ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు

Massoud Pezeshkian: అమెరికాను తీవ్రంగా హెచ్చరించిన ఇరాన్ అధ్యక్షుడు

Vanipushpa
Massoud Pezeshkian: అమెరికాను తీవ్రంగా హెచ్చరించిన ఇరాన్ అధ్యక్షుడు

ఇరాన్ సుప్రీం లీడర్ పై దాడి చేస్తే అది పూర్తి స్థాయి యుద్ధానికి దారి తీస్తుందని అమెరికాకు దేశ అధ్యక్షుడు మసౌద్‌ పెజెష్కియాన్​ (Massoud Pezeshkian) హెచ్చరించారు. ఇరాన్‌లో నెలకొన్న సంక్షోభ పరిస్థితులకు అమెరికా, దాని మిత్రదేశాల విధించిన అమానుష ఆంక్షలే ప్రధాన కారణమని ఆరోపించారు. ఈ మేరకు ఎక్స్​లో పోస్ట్ చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఇరాన్‌లో కొత్త నాయకత్వం రావాల్సిన అవసరం ఉందని చేప్పిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు రావడం గమనార్హం.

Iran Protests:అమెరికా–ఇరాన్ మధ్య మాటల యుద్ధం మరింత ఉధృతం

Massoud Pezeshkian: అమెరికాను తీవ్రంగా హెచ్చరించిన ఇరాన్ అధ్యక్షుడు
Massoud Pezeshkian: అమెరికాను తీవ్రంగా హెచ్చరించిన ఇరాన్ అధ్యక్షుడు

‘ఇరాన్ ప్రజలు జీవన కష్టాలు ఎదుర్కొంటున్నారంటే దానికి ప్రధాన కారణం అమెరికా ప్రభుత్వం, దాని మిత్రదేశాలు సంవత్సరాలుగా విధిస్తున్న ఆర్థిక ఆంక్షలే” అని పేర్కొన్నారు. మన దేశ సుప్రీం లీడర్‌పై ఎలాంటి దాడి జరిగినా అది ఇరాన్ దేశంపై యుద్ధం ప్రకటించినట్టే. దీనిని మేము సహించబోం’ అని పెజెష్కియాన్‌ స్పష్టం చేశారు. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ఇటీవల అమెరికాకు ఒక తీవ్ర హెచ్చరిక జారీ చేస్తున్నారు — ఇటీవల అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన వ్యాఖ్యల నేపథ్యంలో ఇది వచ్చింది. పెజెష్కియాన్ చెప్పారు: ఇరాన్ సుప్రీం లీడర్ అయత్నల్లా అలీ ఖమేనీపై ఏ విధమైన దాడి కూడా జరిగితే అది పూర్తిస్థాయి యుద్ధానికి దారితీస్తుంది అని స్పష్టంగా హెచ్చరించారు. ప్రస్తుతం ఇరాన్‌లో ఆందోళనలు తీవ్రంగా కొనసాగుతున్నాయి మరియు ప్రసారాలు ఇటీవల వేలల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడం వంటి సంఘటనలను వెల్లడించాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870