हिन्दी | Epaper
పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు

India-EU: భారత్, ఈయూల మధ్య కీలక ఒప్పందం

Vanipushpa
India-EU: భారత్, ఈయూల మధ్య కీలక ఒప్పందం

చాలా రోజులుగా జరుగుతున్న భారత్, ఈయూ మధ్య వాణిజ్య చర్చలు ఒక కొలిక్కి రానున్నాయని తెలుస్తోంది. తొందరలోనే రెండు దేశాలు కీలక ఒప్పందాలపై సంతకాలు చేస్తారని ఈయూ చీఫ్ ఉర్సులా వాన్ డెర్ లేయెన్ చెబుతున్నారు. భారత్, ఐరోపా సమాఖ్య మధ్య వాణిజ్య ఒప్పందం ఒక కీలక దశకు చేరుకుందని, ఇది ప్రపంచ వాణిజ్యాన్ని మార్చే చారిత్రాత్మక ఒప్పందం కావచ్చని ఆమె తెలిపారు. దావోస్(Davos) లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో ఉర్సులా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఒప్పందం జరిగితే రెండు బిలియన్ల ప్రజలకు మార్కెట్ అందుబాటులోకి వస్తుందని…ఇది ప్రపంచ జీడీపీలో నాలుగో వంతని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ట్రంప్ సుంకాలు కొనసాగుతున్న వేళ భారత్, ఈయూ ల మధ్య ఈ వాణిజ్య ఒప్పందానికి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది.

Read Also: CM Revanth: దావోస్ పర్యటనలో ప్రముఖులు

India-EU: భారత్, ఈయూల మధ్య కీలక ఒప్పందం..
India-EU: భారత్, ఈయూల మధ్య కీలక ఒప్పందం..

రెండు ఆర్థిక వ్యవస్థలకు వాణిజ్య పురోగతిగా ..

ఇంకా చేయాల్సిన పని ఉంది. కానీ మనం ఒక చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం అంచున ఉన్నాము. ఇది రెండు ఆర్థిక వ్యవస్థలకు వాణిజ్య పురోగతిగా మారుతుందని ఉర్సులా చెప్పారు. EU తన వాణిజ్య భాగస్వామ్యాలను వైవిధ్యపరచడానికి, రిస్క్‌ను తగ్గించడానికి చేస్తున్న ప్రయత్నంపై దృష్టి సారించిందన్నారు. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో ఒకదానిని ప్రపంచ వాణిజ్యానికి కేంద్ర స్తంభంగా మిగిలి ఉన్న ఒక కూటమితో అనుసంధానించడం ద్వారా వాణిజ్యం మరింత వేగంగా విస్తరిస్తుందని చెప్పారు. ప్రస్తుతం ఈయూ…చైనాపై ఎక్కువగా ఆధారపడుతోంది. భారత్ తో ఒప్పదం కుదిరితే..ఇది తగ్గుతుంది. ఈ ఒప్పందం సుంకాలపై న్యాయమైన వాణిజ్యం, ఒంటరితనంపై భాగస్వామ్యం, దోపిడీపై సుస్థిరత..ఐరోపా వ్యూహంలో భాగమని ఉర్సులా తెలిపారు. తమ ఆర్థిక వ్యవస్థను సురక్షితంగా ఉంచుకోవడానికి, సరఫరా గొలుసులను వైవిధ్యపరచడానికి ఈయూ కట్టుబడి ఉందని, ఇందుకోసం ప్రపంచంలోని ప్రధాన వృద్ధి కేంద్రాలతో సంబంధాలను బలోపేతం చేసుకుంటున్నామని చెప్పుకొచ్చారు.

డిజిటల్ మౌలిక సదుపాయాలు, ఔషధాలు, కీలక ముడి పదార్థాలపై ఒప్పందం

ఈ దావోస్ సదస్సు తర్వాత తాను భారత్ కు వెళతానని ఉ్సులా తెలిపారు. అక్కడే తమ ఒప్పందంపై తుది అడుగులు పడతాయి చెప్పారు. స్వచ్ఛమైన సాంకేతికతలు, డిజిటల్ మౌలిక సదుపాయాలు, ఔషధాలు, కీలక ముడి పదార్థాల వంటి వాటిపై ఈ ఒప్పందం జరగనుంది. ప్రస్తుతం ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారత్..ఈ శతాబ్దపు ఆర్థిక శక్తి కేంద్రాలలో ఒకటిగా ఉందని ఆమె ప్రశంసించారు. యూరప్ ఇలాంటి వాటితోనే ఒప్పందాలను కుదుర్చుకోవాలని చూస్తోందని చెప్పారు. ఐరోపా కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియో లూయిస్ శాంటోస్ డా కోస్టా, ప్రెసిడెంట్ వాన్ డెర్ లేయెన్ ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు జనవరి 25 నుంచి 27 వరకు భారత్ పర్యటించనున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇరాన్ లొంగిపోవాల్సిందే: డొనాల్డ్ ట్రంప్

ఇరాన్ లొంగిపోవాల్సిందే: డొనాల్డ్ ట్రంప్

అభిషేక్ శర్మ త్వరలోనే పుంజుకుంటాడు: కపిల్ దేవ్

అభిషేక్ శర్మ త్వరలోనే పుంజుకుంటాడు: కపిల్ దేవ్

బెన్ అఫ్లెక్ స్టార్టప్‌ను సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్!

బెన్ అఫ్లెక్ స్టార్టప్‌ను సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్!

టీమిండియా ‘లక్కీ గర్ల్’.. ఫైనల్‌కు తీసుకురండంటూ ఫ్యాన్స్ రిక్వెస్ట్!

టీమిండియా ‘లక్కీ గర్ల్’.. ఫైనల్‌కు తీసుకురండంటూ ఫ్యాన్స్ రిక్వెస్ట్!

వందే భారత్ ప్రయాణికులకు అలర్ట్: రైలు సమయాల్లో మార్పు

వందే భారత్ ప్రయాణికులకు అలర్ట్: రైలు సమయాల్లో మార్పు

మూడేళ్ల చిన్నారిపై యాసిడ్ దాడి!

మూడేళ్ల చిన్నారిపై యాసిడ్ దాడి!

కేంద్రం సంచలన నిర్ణయం: వార్తా ఛానళ్ల టీఆర్‌పీ రేటింగ్‌లు నిలిపివేత!

కేంద్రం సంచలన నిర్ణయం: వార్తా ఛానళ్ల టీఆర్‌పీ రేటింగ్‌లు నిలిపివేత!

మిస్టరీ స్పిన్నర్‌ కు అశ్విన్ కీలక సూచనలు

మిస్టరీ స్పిన్నర్‌ కు అశ్విన్ కీలక సూచనలు

బుమ్రా ఒక ‘వరల్డ్ క్లాస్ ఆపరేటర్’: కివీస్ క్రికెటర్

బుమ్రా ఒక ‘వరల్డ్ క్లాస్ ఆపరేటర్’: కివీస్ క్రికెటర్

లైకుల కోసం లైఫ్ రిస్క్ వద్దు: సీపీ సజ్జనార్

లైకుల కోసం లైఫ్ రిస్క్ వద్దు: సీపీ సజ్జనార్

తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ

తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ

సిబ్బంది సంక్షేమానికి అధిక ప్రాధాన్యత: ఎస్పీ

సిబ్బంది సంక్షేమానికి అధిక ప్రాధాన్యత: ఎస్పీ

📢 For Advertisement Booking: 98481 12870