हिन्दी | Epaper
పెరగనున్న ముడి చమురు నివేదికపై హైకోర్టు విచారణ పరీక్షలకు 96.54 శాతం నెతన్యాహు ఎక్కడ? ఎగుమతులపై భారీ ఎఫెక్ట్ రత్‌కు చేరుకున్న పీవీ సింధు కోస్తాంధ్రలో వర్ష సూచన యూఏఈలోని భారతీయుల కుమ్మెర బాధితులకు ఇరాన్ ప్రతీకారం. UAE పెరగనున్న ముడి చమురు నివేదికపై హైకోర్టు విచారణ పరీక్షలకు 96.54 శాతం నెతన్యాహు ఎక్కడ? ఎగుమతులపై భారీ ఎఫెక్ట్ రత్‌కు చేరుకున్న పీవీ సింధు కోస్తాంధ్రలో వర్ష సూచన యూఏఈలోని భారతీయుల కుమ్మెర బాధితులకు ఇరాన్ ప్రతీకారం. UAE పెరగనున్న ముడి చమురు నివేదికపై హైకోర్టు విచారణ పరీక్షలకు 96.54 శాతం నెతన్యాహు ఎక్కడ? ఎగుమతులపై భారీ ఎఫెక్ట్ రత్‌కు చేరుకున్న పీవీ సింధు కోస్తాంధ్రలో వర్ష సూచన యూఏఈలోని భారతీయుల కుమ్మెర బాధితులకు ఇరాన్ ప్రతీకారం. UAE పెరగనున్న ముడి చమురు నివేదికపై హైకోర్టు విచారణ పరీక్షలకు 96.54 శాతం నెతన్యాహు ఎక్కడ? ఎగుమతులపై భారీ ఎఫెక్ట్ రత్‌కు చేరుకున్న పీవీ సింధు కోస్తాంధ్రలో వర్ష సూచన యూఏఈలోని భారతీయుల కుమ్మెర బాధితులకు ఇరాన్ ప్రతీకారం. UAE

Gulf: గల్ఫ్ విమానాల రాకపోకలతో ఊపిరిపీల్చుకుంటున్న ప్రయాణికులు

Vanipushpa
Gulf: గల్ఫ్ విమానాల రాకపోకలతో ఊపిరిపీల్చుకుంటున్న ప్రయాణికులు

గత మూడురోజులుగా ప్రపంచాన్ని వణికిస్తున్న ఇరాన్-అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తీవ్ర భయాందోళనతో ఎప్పుడేం జరుగుతుందో తెలియని అయోమయస్థితిలో జీవిస్తున్నారు. ప్రత్యేకంగా గల్ఫ్ దేశాలపై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతితో తీవ్ర ప్రతీకారజ్వాలలతో రగిలిపోతున్న ఆదేశం గల్ఫ్(Gulf) దేశాల ఎయిర్పోర్టులను ప్రధాన లక్ష్యంగా చేసుకుని, చేసిన మిసేల్స్ దాడితో ఎక్కడి విమానాలు అక్కడే ఆగిపోయాయి. దుబాయ్, అబుదాబ, మస్కట్ విమానాశ్రయాలను ఇరాన్ టార్గెట్ చేసుకుని చేసిన దాడులతో ఆ దేశాలు విమాన సర్వీసులన్నీ రద్దు చేశాయి. ప్రయాణికుల భద్రత, దేశ సంక్షేమంతో ఈ నిర్ణయాలను తీసుకున్నట్లు ఆదేశాధినేతలు మీడియాకు వెల్లడించడం మనకు విధితమే. విమాన రద్దుతో ప్రయాణికులు గల్ఫ్ దేశాల్లో చిక్కుకునిపోయారు. తాజాగా గల్ఫ్ దేశాలు ఈ మధ్యాహ్నం నుంచి విమాన రాకపోకలను పునరుద్ధరించడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

Read Also: Indian Sailors: ఇరాన్ దాడుల్లో ముగ్గురు భారతీయులు మృతి

Passengers gasp for air traffic from Gulf airlines
Passengers gasp for air traffic from Gulf airlines

ఢిల్లీకి చేరిన తొలి విమానం

దుబాయ్ నుంచి మంగళవారం మధ్యాహ్నం 149మంది ప్రయాణీకులతో తొలివిమానం ఢిల్లీకి చేరుకుంది. అలాగే అబుదాబి, మస్కట్ నుంచి భారత్ కు విమానాల రాకపోకలు కొనసాగుతున్నాయి. జెడ్డా నుంచి భారత్ కు 10విమానాలను ఇండిగో నడుపతున్నట్లు తెలిపింది. అలాగే ఒమనన కు ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానాల సర్వీసులు కొనసాగుతున్నట్లు సం
బంధింత అధికారులు ప్రకటించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

క్షణక్షణం ఉత్కంఠం.. ఇజ్రాయెల్-ఇరాన్-అమెరికా వార్ అప్‌డేట్‌

లైవ్‌ అప్‌డేట్స్ : క్షణక్షణం ఉత్కంఠం.. ఇజ్రాయెల్-ఇరాన్-అమెరికా వార్ అప్‌డేట్‌

గల్ఫ్ విమానాల రాకపోకలతో ఊపిరిపీల్చుకుంటున్న ప్రయాణికులు

గల్ఫ్ విమానాల రాకపోకలతో ఊపిరిపీల్చుకుంటున్న ప్రయాణికులు

సాంకేతికత జోడిస్తేనే రైతుకు మేలు..

సాంకేతికత జోడిస్తేనే రైతుకు మేలు..

ముగిసిన చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ.. పలు కీలక నిర్ణయాలు

ముగిసిన చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ.. పలు కీలక నిర్ణయాలు

సుస్థిర ఆర్థిక వృద్ధితో సత్వర ప్రగతి

సుస్థిర ఆర్థిక వృద్ధితో సత్వర ప్రగతి

ఇరాన్ దాడుల్లో ముగ్గురు భారతీయులు మృతి

ఇరాన్ దాడుల్లో ముగ్గురు భారతీయులు మృతి

మరో 16 హైస్పీడ్ బుల్లెట్ రైళ్ల తయారీకి గ్రీన్ సిగ్నల్!

మరో 16 హైస్పీడ్ బుల్లెట్ రైళ్ల తయారీకి గ్రీన్ సిగ్నల్!

ఢిల్లీ లిక్కర్ కేసు క్లీన్‌చిట్ తో శ్రీవారికి మొక్కులు తీర్చుకోనున్న కవిత

ఢిల్లీ లిక్కర్ కేసు క్లీన్‌చిట్ తో శ్రీవారికి మొక్కులు తీర్చుకోనున్న కవిత

పశ్చిమాసియాను వణికిస్తున్న ప్రైవేట్ ఆర్మీ!

పశ్చిమాసియాను వణికిస్తున్న ప్రైవేట్ ఆర్మీ!

ఇరాన్ వార్ దెబ్బకు వణుకుతున్న భారత ఐటీ సెక్టార్

ఇరాన్ వార్ దెబ్బకు వణుకుతున్న భారత ఐటీ సెక్టార్

మింటికెగసిన యుద్ధజ్వాల!

మింటికెగసిన యుద్ధజ్వాల!

ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

📢 For Advertisement Booking: 98481 12870